Home Search
చికిత్స పొందుతూ మృతి - search results
If you're not happy with the results, please do another search
గోషామహల్ సర్కిల్.14లో కరోనా ‘విజృంభణ’
64కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
వైరస్ విజృంభిస్తున్నా పట్టించుకోని జిహెచ్ఎంసి
ఎస్బిఐ బ్యాంకు ఉద్యోగి మృతి
60 మంది ఉద్యోగులకు హోం క్వారంటైన్కు తరలింపు
గోషామహల్: జిహెచ్ఎంసి సర్కిల్-14 పరిధిలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగి...
మరో 41 కేసులు
జిహెచ్ఎంసి పరిధిలో 31, వలస కార్మికుల్లో 10
మరో ఇద్దరు మృతి, రికవరీ రేటు 69 శాతం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో యాక్టివ్ కేసులు(చికిత్స పొందుతున్న వారు)కంటే రికవరీ శాతమే(డిశ్చార్జ్ అయిన వారు)...
మాజీమంత్రి జువ్వాడి కన్నుమూత
జగిత్యాల జిల్లా తిమ్మాపూర్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
హాజరైన మంత్రులు హరీశ్రావు, ఈటల, కొప్పుల
సిఎం కెసిఆర్ సంతాపం
మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి జువ్వాడి రత్నాకరరావు(93) ఆదివారం ఉదయం కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన...
మళ్లీ కేసులు పెరిగినయ్
రాష్ట్రంలో కొత్తగా 31 మంది కరోనా బాధితులు, వీటిలో 30 కేసులు జిహెచ్ఎంసి పరిధిలోనివే
ఒకరు మృతి, 24 మంది డిశ్చార్జ్
కరోనా మహిళకు పుట్టిన చిన్నారికి నెగిటివ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు...
ఖాకీలను వెంటాడుతున్న కరోనా
ఆరుగురు సిఐఎస్ఎఫ్ సిబ్బంది మృతి
ఏకంగా మహారాష్ట్రలో 714 మందికి వైరస్
రాష్ట్రంలో పోలీసుల అప్రమత్తం
మనతెలంగాణ/హైదరాబాద్ ః దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధులు నిర్వహిస్తూ దాదాపు 1000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు....
బాలీవుడ్ దిగ్గజం రిషికపూర్ కన్నుమూత
బాలీవుడ్ రొమాంటిక్ హీరో రిషికపూర్
బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ (67) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం ముంబయ్లోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ మృతి చెందారు....
వనస్థలిపురంలో ఒకే కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్..
మన తెలంగాణ,హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా వనస్థలిపురం ఏ క్వార్టర్స్లో ఒకే ఇంటిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడం, అందులో ఒకరు మృతిచెందడంతో స్దానికంగా...
భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుడు
బాలీవుడ్ విలక్షణ నటుడు
ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత
తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) కన్నుమూశారు. అరుదైన క్యాన్సర్తో బాధపడుతు న్న ఆయన ముంబయ్లోని కోకిలా బెన్...
ఇర్ఫాన్ఖాన్ (53) కన్నుమూత
ముంబయి: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ఖాన్ (53) కన్నుమూశారు. ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యుల వెల్లడించారు. ఇర్ఫాన్ఖాన్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు...
నేవీలో కరోనా కలకలం
పశ్చిమ నౌకాదళంలోని 26 మంది సిబ్బందికి వైరస్, సన్నిహితంగా మెదిలిన వారి కోసం వేట
దేశంలో 991 కరోనా కొత్త బాధితులు
14,790కి చేరిన బాధితులు, మరణాలు 488
వీరిలో మర్కజ్ లింక్వే 4,291 కేసులు
భారత్లో మరణాల...
రాష్ట్రంలో మరో 16 కరోనా కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం కొత్తగా మరో 16 కరోనా కేసులు నమోదుకాగా, ఇద్దరు మృతి చెందినట్లు వైద్యవర్గాలు బుటిటెన్లో పేర్కొన్నారు. వైరస్ బారిన పడి పూర్తిగా కొలుకొని 56 మంది డిశ్చార్జ్...
4 రోజుల్లో రెట్టింపు
నిజాముద్దీన్ పాజిటివ్లతో వేగంగా పెరిగిన కేసుల సంఖ్య
దేశవ్యాప్తంగా 3,577 దాటిన కరోనా బాధితులు, మృతులు 83
మహారాష్ట్రలో అత్యధికంగా 690, మధ్యప్రదేశ్లో
ఓ విందుకు వెళ్లిన 1500 మందితో పాటు వారితో సన్నిహితంగా మెలిగిన...
క్రైం ‘డౌన్’
హత్యలు, అత్యాచారాలు నిల్
ఆత్మహత్యలు 3, రోడ్డు ప్రమాదాలు 2
సైబర్ క్రైం 1, లైంగిక వేధింపులు 1
లాక్డౌన్ ఉల్లంఘన కేసులు 5 వేలు
సోషల్ మీడియాపై 10కేసులు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్...
మెరుగుపడుతోంది
హైదరాబాద్లో రెడ్జోన్లు లేవు సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లు నమ్మొద్దు
కరోనా రోగుల్లో పదిమంది కోలుకుంటున్నారు, రేపోమాపో డిశ్ఛార్జి
ఇతర ప్రాంతాల నుంచే వైరస్ వస్తోంది
15 రోజుల్లో అందుబాటులోకి గచ్చిబౌలిలోని కరోనా కేంద్రం
వైద్యసిబ్బంది ప్రాణాలకు తెగించి...
ఘోర ప్రమాదం
దుర్ఘటనలో ఆరుగురు వలస కూలీలు దుర్మరణం
ఓఆర్ఆర్పై కూలీల ట్రక్కును ఢీకొట్టిన లారీ, బాధితులు కర్నాటక వాసులు
మన తెలంగాణ/శంషాబాద్ : రోడ్డుపై వెళ్తున్న బొలేరో ట్రక్ను వెనుక నుంచి వ చ్చిన లారీ బలంగా...
రాజయోగి దాది జానకి కన్నుమూత
గవర్నర్ డాక్టర్ తమిళిసై సంతాపం
మనతెలంగాణ / హైదరాబాద్ : బ్రహ్మకుమారీల ఆధ్యాత్మిక గురువుగా పేర్కొందిన రాజయోగి దాది జానకి మృతిపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరాజన్ ఓ ప్రకటనలో సంతాపం తెలియచేశారు. రాజస్థాన్...
విజృంభిస్తోంది..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...
ఆ సంబంధం బయటపడుతుందని…. ప్రియురాలి తనయుడిని కొట్టి చంపిన ప్రియుడు
చెన్నై: వివాహేతర సంబంధాన్ని తన తండ్రికి చెబుతాననడంతో ప్రియురాలి తనయుడిని ప్రియుడు కొట్టడంతో ఆ బాలుడు మృతి చెందిన సంఘటన తమిళనాడులోని మదురైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అంటోనీ ప్రకాశ్...
ప్రముఖ బెంగాలీ నటుడు ‘తపస్ పాల్’ కన్నుమూత
కోల్ కత్తా: బెంగాలీ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి తపస్ పాల్(61) మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు గుండెపోటుతో కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన తన కూతురిని...
హైదరాబాద్ ఎస్ఆర్నగర్లో విషాదం…
హైదరాబాద్: నగరంలోని ఎస్ఆర్ నగర్ లోని విశ్వభారతి హైస్కూల్ లో విషాదం చోటుచేసుకుంది. టీచర్ కొడుతుందని భయపడి గత నెల 28న మహేష్ అనే ఎనిమిదవ తరగతి విద్యార్థి స్కూల్ భవనం పై...