Sunday, May 5, 2024
Home Search

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు - search results

If you're not happy with the results, please do another search

కరోనా చర్యలపై సిఎం కెసిఆర్ స్వీయ పర్యవేక్షణ

  హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం కరీనంగర్ పట్టణంలో పర్యటించనున్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన కొద్దిమందికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో...
CM KCR

ముందు జాగ్రత్తలే శరణ్యం

గుమిగూడొద్దు, జనంలోకి వెళ్ళొద్దు, నిర్లక్షం అసలే వద్దు కరోనాకు 18 చెక్‌పోస్టులు.. ఎపి, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్నాటక, సరిహద్దులో ఏర్పాటు * ఉగాది, శ్రీరామనవమి బహిరంగ వేడుకలు రద్దు * అన్ని మతాల ప్రార్థన మందిరాలలోకి అనుమతి...
CM KCR Specch

కేంద్రం నుంచి రాష్ట్రానికి క్యా ఆయా

బిజెపి ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే 'ఇయే ఆయా' పన్నుల్లో రాష్ట్రాల వాటా బిచ్చం కాదు * కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకపోగా రూ. 1400కోట్లు పైన అప్పు తీసుకోవాలని సూచించారు * అప్పుడు కాంగ్రెస్...

సీల్డ్ కవర్లలో డిసిసిబి అభ్యర్థులు

  భిన్న సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం పరిశీలకులతో మంత్రి కెటిఆర్ భేటీ, సీల్డ్ కవర్లు అందజేత మనతెలంగాణ/హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్(డిసిసిబి), డిసిసిబి వైస్ ఛైర్మన్, జిల్లా సహకార మార్కెటింగ్ సోసైటీ ఛైర్మన్...

త్వరలో కొత్త విసిలు

9 వర్శిటీలకు నియామకం కానున్న వైస్‌చాన్సలర్లు ప్రక్రియ వేగవంతానికి సిఎం ఆదేశాలు ముందుగా ఇసి సభ్యుల నియామకం చేపట్టాలి, రెండు, మూడు వారాల్లో ప్రక్రియ పూర్తికావాలని స్పష్టం చేసిన కెసిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర...

35మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ

  హైదరాబాద్ : 35 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం రోజున హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమంపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో రాష్ట్ర...

సిఎం కెసిఆర్‌కు హరితహారతులిచ్చి మొక్కలు తీర్చుకున్న రాష్ట్రం

  వాడవాడలా ఘనంగా జన్మదిన ఉత్సవాలు విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా పాల్గొన్న అరుదైన సందర్భం పొలాల్లో వేడుకలు జరుపుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రైతులు పొలం గట్ల...
CM KCR

ప్రగతి భవన్ లో ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం

  హైదరాబాద్: ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.  ఆదివారం సాయంత్రం 4గంటలకు ప్రారంభమైన ఈ కెబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా రాష్ట్ర బడ్జెట్,...
CM KCR

530 టిఎంసిలు ఎత్తిపోయాలి

  అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి 11 సర్కిళ్లుగా ఇంజనీరింగ్ వ్యవస్థ అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందికి తేవాలి సర్కిల్ అధిపతిగా ఒక చీఫ్ ఇంజినీర్ ఉండాలి జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలన్నీ భర్తీ...
money

మాంద్యంలోనూ మంచిగనే

  పన్ను రాబడి పర్వాలేదు ! 2020-21లో 15 శాతం మేర పెరగనున్న బడ్జెట్ ? రూ.1.65 లక్షల కోట్లతో అంచనాలు రూపొందిస్తున్న ఆర్థిక శాఖ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పన్నుల రాబడి సాధారణ స్థితిలో ఉండటంతో 2020-21...

నేడు కలెక్టర్లతో సిఎం కీలక భేటీ

  కొత్త రెవెన్యూ చట్టంపై సమాలోచనలు కలెక్టర్లకు దిశానిర్దేశం పథకాల అమలుపై నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వ శాఖలు హైదరాబాద్: జిల్లాల్లో పాలనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం కలెక్టర్ల సదస్సులో దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ...
CM KCR

నేడు మేడారానికి సిఎం కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: గిరిజన కుంభమేళం మేడారం సమ్మక్కసారలమ్మ దర్శనానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం వెళ్లనున్నారు. వనదేవతలుగా ప్రసిద్ధి చెందిన సమ్మక్కసారలమ్మజారకు ముఖ్యమంత్రి వస్తున్నారనే సమాచారంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మక్కసారలమ్మ గద్దెలకు దగ్గరగా...
JBS-MGBS Metro Rail

ఈనెల 7 నుంచి జెబిఎస్-ఎంజిబిఎస్‌ మెట్రో రైలు పరుగులు..

  హైదరాబాద్: జూబ్లీబస్ స్టేషన్ (జెబిఎస్) నుండి మహాత్మగాంధీ బస్‌స్టేషన్(ఎంజిబిఎస్) వరకు మెట్రో ట్రైన్ ఈ నెలలోనే పరుగులు పెట్టనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ మార్గాన్ని వచ్చే 7వ తేదీన సాయంత్రం 4...

రూ.52,941 కోట్లు ఇవ్వండి

  రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ నిర్వహణకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇవ్వాలి : 15వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ, అందజేసిన మంత్రి హరీశ్‌రావు ఆర్థిక సంఘం చైర్మన్ సానుకూల స్పందన హైదరాబాద్...

కారెక్కిన పురం

  ఠారెత్తిన విపక్షం పటిష్ట వ్యూహంతో గులాబీ పార్టీ జోరు 120 మున్సిపాలిటీలకు 110 టిఆర్‌ఎస్ కైవసం ఏడు కార్పొరేషన్లలో భారీ విజయం మరో రెండూ టిఆర్‌ఎస్‌కు దక్కే అవకాశం తెలంగాణ గుండె దండోరాగా హృదయవీణగా సుస్థిరపడిన కెసిఆర్ దర్శకత్వంలో...

వాస్తవిక అంచనాలే

  పిండిని బట్టే రొట్టె రాష్ట్ర బడ్జెట్‌పై సాగుతున్న కసరత్తు అభివృద్ధి, సంక్షేమ రంగాలకు వీలైనంత ఎక్కువగా కేటాయింపులు హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌ను వాస్తవిక అంచనాలతో రూపొందిస్తున్నారు. ముఖ్యమైన పథకాలకు నిధుల...

బలపడిన జలబంధం

  కృష్ణలోకి గోదావరి తరలింపుపై విశేష ప్రగతి ఎక్కడి నుంచి ఎలా అనేది తదుపరి భేటీలో ఖరారు జాతీయ, స్థానిక రాజకీయాలపైనా సాగిన చర్చ విభజన చట్టం 9,10 షెడ్యూల్స్ అంశాలను త్వరగా పరిష్కరించుకుందాం పరస్పర సహకారం, అవగాహనతో ఇచ్చిపుచ్చుకుందాం...

నాలుగేళ్లలో వ్యవసాయ స్వరూపం మారాలి

  హైదరాబాద్: వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం...

Latest News