Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
ఆయుష్మాన్ కంటే ఆరోగ్యశ్రీ బెటర్
అధికారుల సమీక్షలో
మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ పథకం వంద రెట్లు మెరుగైందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు....
20 కోట్ల మందికి కరోనా వచ్చి పోయింది
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ మహా ఆరోగ్య ఉపద్రవాన్నే తెచ్చిపెట్టింది. దేశంలో ఆగస్టు నాటికి దాదాపు 20 కోట్ల మందికి కరోనా వైరస్ సోకి తగ్గిపోయిందని వెల్లడైంది. ప్రభుత్వ అధీకృత వైద్య పరిశోధనా...
‘స్వచ్ఛ’లో హ్యాట్రిక్
దేశంలో మరోసారి నెంబర్వన్గా
తెలంగాణ వరసగా ఇది మూడో
మొదటి బహుమతి జిల్లాల కేటగిరీలో
కరీంనగర్కు మూడో స్థానం సిఎం
కెసిఆర్ రూపొందించిన పట్టణ-పల్లె ప్రగతి,
మిషన్ భగీరథ కార్యక్రమాల ఫలితం
అవార్డులు సాధించినందుకు
ఆనందంగా ఉంది...
ఈ సంవత్సరం చివరి నాటికి కోవిడ్ 19 వ్యాక్సిన్
హైదరాబాద్: కోవిడ్ 19 వ్యాక్సిన్ ఈ సంవత్సరం చివరినాటికి రావచ్చని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం జినోమీ వ్యాలీలోని భారత్ బయోటెక్ క్యాంపస్లో కోవిడ్ 19 వ్యాక్సిన్ పరిశోధనలో...
ప్రతి పదిహేను మందిలో ఒకరికి కరోనా
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై రెండో సీరో సర్వేను ఫలితాలను ఐసిఎంఆర్ మంగళవారం విడుదల చేసింది. ప్రతి పదిహేను మందిలో ఒకరికి కరోనా సోకినట్టు సిరో సర్వేలో వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో కరోనా...
అటు డ్రాగన్ ఇటు చలి
ఫింగర్ ఫోర్వద్ద కాలంతో ఎదురీత n భారతీయ జవాన్లకు కఠోర పరీక్ష n చైనా బలగాల సవాళ్ల మధ్య కీలకం
లద్ధాఖ్ : తరుముకొస్తున్న శీతాకాలపు ఎముకలు కొరికే చలితో పోరుకు భారతీయ జవాన్లు...
ఇండియాతోనే కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి
బ్రిటన్ ప్రధాని బోరిస్ స్పందన
లండన్ /న్యూయార్క్ : కోవిడ్ వ్యాక్సిన్ ప్రపంచ ప్రజలకు అందుబాటులోకి తేవడంలో భారతదేశపు పాత్ర ఘననీయంగా ఉందని బ్రిటన్ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రశంసించారు. ఉత్పత్తి దీనికి తోడుగా అందరికీ...
మోడీ నిబద్ధతకు డబ్ల్యుహెచ్ఒ అధినేత ప్రశంసలు
న్యూయార్క్ : కరోనాపై పోరులో భారత్ తన వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధాన్ని వివిధ దేశాలకు అందించడానికి భారత్ సంసిద్ధం కావడాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రశంసించింది. ఈమేరకు ప్రపంచ ఆరోగ్యసంస్థ అధినేత టెడ్రోస్ అథనోమ్...
వ్యాక్సిన్కు రూ.80 వేల కోట్లున్నాయా?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సీరమ్ ఇన్సిట్యూట్ సిఇఓ పూనావాలా
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి అడ్డకట్ట వేసే వ్యాక్సిన్ ఇప్పటివరకు ప్రపంచంలో లేదనే విష యం అందరికీ తెలిసింది. అలావటి వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక...
ముందస్తు లాక్డౌన్ గ్రేట్.. అన్లాక్ నిర్లక్ష్యంతో చేటు
కొవిడ్పై భారత్ వైఖరి పట్ల లాన్సెట్ మిశ్రమ స్పందన
అత్యధిక జనాభా దేశం అయినా నియంత్రణ బాగుంది
మితిమీరిన విశ్వాసంతో ముప్పు పొంచి ఉంది
లండన్/న్యూఢిల్లీ : భారతదేశంలో కోవిడ్ 19 నివారణ, పరిస్థితి...
రష్యాలో కరోనా టీకా స్పుత్నిక్-వి పంపిణీ
మాస్కో: కరోనా కట్టడికి రష్యాలో అభివృద్ధి చేసిన స్పుత్నిక్వి టీకాను తమ పౌరులకు అందుబాటులోకి తెచ్చినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. రష్యాలోని అన్ని ప్రాంతాలకు ఈ వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ను చేరవేశామని,...
గాన గాంధర్వుడికి క్రికెటర్ల ఘన నివాళి
ముంబై: తన పాటలతో కోట్లాది మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్న గాన గాంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై భారత క్రికెట్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి...
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆరోగ్యం విషమం…
ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కలవర పెడుతోంది. కరోనా వైరస్ ధాటికి రోజుకు వెయ్యి మందికి పైగా మరణిస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కరోనా వైరస్ సోకింది....
ఫోన్ చేసినప్పుడల్లా మా అమ్మ ఆ మాట కచ్చితంగా అడుగుతుంది
ఫిట్ ఇండియా కార్యక్రమంలో ప్రధాని మోడీ సంభాషణ
న్యూఢిల్లీ : ఫిట్ ఇండియా కార్యక్రంలో భాగంగా భారత్లోని ఫిట్నెస్ ఐకాన్లతో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో భాగంగా టీం...
ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ మృతి..
ముంబయి: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్(59) కన్నుమూత. గుండె పోటుతో ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్లో గంగా బ్రాడ్కాస్టింగ్ వ్యవహారాల్లో నిమగ్నమైన జోన్స్ ముంబైలో ఉన్నారు. గురువారం...
ఎఫ్సిఆర్ఎ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఢిల్లీ: ఎఫ్సిఆర్ఎ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడారు. అంతర్జాతీయ భద్రతకు విదేశీ నిధుల నియంత్ర సవరణ బిల్లు పని చేస్తోందన్నారు. విదేశీ...
ట్రంప్కు శాంతి పురస్కారమా?
ఇటీవల న్యూస్ పేపర్లలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ పేరును నోబుల్ శాంతి పురస్కారానికి నార్వే పార్లమెంటు సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ ప్రతిపాదించినట్లు చదివిన వెంటనే ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. దేశాల మధ్య...
ఆరో రౌండ్ మిలిటరీ చర్చల్లో కొండల వద్ద ఉద్రిక్తతలపై దృష్టి
సంప్రదింపుల కొనసాగింపునకు భారత్-చైనా అంగీకారం
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఎసి) వద్ద నెలకొన్న ఉద్రిక్తతలపై చైనాభారత్ మధ్య ఆరో రౌండ్ మిలిటరీస్థాయి చర్చలు ముగిశాయి. 14 గంటలపాటు సాగిన ఈ చర్చ ల్లో తూర్పు లడఖ్లోని...
నిరసన హక్కుపై ఒకే విధానం ఉండదు
రోడ్ల అడ్డగింపు వంటివి శాంతియుతంగా ఉండాలి
షహీన్బాగ్ నిరసనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నిరసన తెలిపే హక్కుపై ఒకే రకమైన విధానం ఉండదని, ఒక్కో సందర్భంలో పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుందని, అయితే నిరసన...
అన్నదాతల పాలిట డెత్వారంట్: వ్యవసాయ బిల్లుపై ప్రతిపక్షాల ధ్వజం
అన్నదాతల పాలిట డెత్వారంట్
వ్యవసాయ బిల్లుపై ప్రతిపక్షాల ధ్వజం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఇవి రైతులు పాలిట డెత్ వారంట్లుగా అభివర్ణించాయి. ఆదివారం రాజ్యసభలో...