Saturday, April 27, 2024
Home Search

మృతి - search results

If you're not happy with the results, please do another search
57982 Covid 19 cases and 941 deaths reported in India

24 గంటల్లో 15,968 మందికి సోకిన కరోనా

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 465 మరణాలు, అత్యధికంగా 15,968 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ...
Consensus reached at level talks of Commanders of India and China

పీఛేముడ్

  లడఖ్‌లో ఘర్షణ ప్రాంతాలనుంచి వెనక్కి తగ్గడానికి అంగీకారం భారత్ ‌చైనా కమాండర్ల స్థాయి చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయం న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణ అనంతరం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను...
Global countries preferred to Lockdown relaxation

లాక్‌డౌన్ సడలింపులకే పలు ప్రపంచ దేశాల మొగ్గు

  కేసులు పెరుగుతున్నా అమెరికా, ఇయు దేశాల్లోనూ.. ఆర్థిక వ్యవస్థలపై దృష్టి సారిస్తున్న ప్రభుత్వాలు న్యూఢిల్లీ : అమెరికాతోపాటు పలు యూరోపియన్ దేశాల్లో కేసులు ఎక్కువగా లేదా స్థిరంగా ఉన్నా లాక్‌డౌన్ సడలింపులకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే...
Coronavirus Cases Rise in Greater Hyderabad

గ్రేటర్‌లో కరోనా స్వైర విహారం

కలవరపెడుతున్న కరోనా పాజిటివ్ కేసులు వైరస్ విస్తరణపై నగర వాసుల ఆందోళన మరోసారి లాక్‌డౌన్ విధించాలని ప్రజల డిమాండ్ హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ వేగంగా విస్తరించడంతో ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటు జీవిస్తున్నారు....
Peddapalli MLA Sister Family Committed Suicide

వీడిన పెద్దపల్లి ఎంఎల్‌ఎ సోదరి కుటుంబం మిస్టరీ

బలవన్మరణంగా తేల్చిన పోలీసులు హైదరాబాద్ : పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి ఫ్యామిలీ మరణం మిస్టరీ వీడింది. ఈ ఏడాది జనవరి 27న తిమ్మాపూర్ మండలం పెద్ద ఎస్‌ఆర్‌ఎస్పి కెనాల్ లో పడి...
978 new covid 19 cases reported in Telangana

దేశంలో కొత్తగా 14,933 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. భారత్ లో గడిచిన 24గంటల్లో 312 మరణాలు, 14,933 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య...

రాష్ట్రంలో భారీగా 872 కరోనా కేసులు

  జిహెచ్‌ఎంసి పరిధిలో 713, రంగారెడ్డి 107 మేడ్చల్ 16, సంగారెడ్డి జిల్లాలో 12 ఏడుగురు మృతి, మరణించిన వారిలో వైద్యుడు, పోలీసు అధికారి అమీర్‌పేట కార్పొరేటర్‌కు కొవిడ్ పాజిటివ్ మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో 9 మందికి భువనగిరిలో సాఫ్ట్‌వేర్...

కరోనా మృతదేహాల మాయంపై విచారణకు సిపి అంజనీకుమార్ ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు మాయం కావడంపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ విచారణకు ఆదేశించారు. గతంలో బేగంపేటకు చెందిన వ్యక్తి కరోనాతో మృతిచెందగా వేరే వ్యక్తి మృతదేహాన్ని స్మశానవాటికకు...
More Corona cases increased in india

ఒక్కరోజే 15413 కేసులు

దేశంలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు నాలుగురోజులుగా వైరస్ ఉధృతి న్యూఢిల్లీ : దేశంలో కరోనా రోగుల సంఖ్య 4 లక్షలు దాటింది. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 15,413 కొత్త కేసులు నమోదు...
Trump says US trying to help India and China

భారత్, చైనాల మధ్య ఉద్రిక్తత తొలగించేందుకు సహకరిస్తాం : ట్రంప్

  వాషింగ్టన్‌ : భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు తాము సహకరిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అక్కడ కఠిన పరిస్థితి నెలకొన్నది. మేం భారత్‌తోనూ, చైనాతోనూ మాట్లాడుతున్నాం. వారి మధ్య...
Retired MEA officer was Robbed at home

రిటైర్డ్ ఎంఇఎ అధికారి ఇంట్లో దోపిడీ : అధికారి భార్యహత్య

  న్యూఢిల్లీ : రిటైడ్డ్ ఎంఇఎ (విదేశీ వ్యవహారాలు ) అధికారి 94 ఏళ్ల బి ఆర్ చావ్లా ఇంటిలో శనివారం రాత్రి దోపిడీ జరిగింది. దోపిడీని అడ్డుకోడానికి చావ్లా దంపతులు ప్రయత్నించగా, కత్తిపోట్లకు...
Women eat egg after die at Nagarkurnool

ప్రాణం తీసిన కోడిగుడ్డు

మన తెలంగాణ/బిజినేపల్లి: కోడిగుడ్డు గొంతులో ఇరుక్కొని మహిళ మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి  మండలంలోని శాయిన్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... శాయిని పల్లి...
978 new covid 19 cases reported in Telangana

ఎపిలో కొత్తగా 477 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా విజృంభణ కొనసాగుతుంది. కేసులు రోజురోజుకూ రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 477మందికి కొత్తగా కోవిడ్-19 పాజిటివ్, ఐదుగురు మృతి చెందినట్టు ఎపి వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది....

కాంగ్రెస్ నేత విహెచ్‌కు కరోనా పాజిటివ్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా వైరస్ సోకింది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హెచ్ హనుమంతరావు కోవిడ్-19 నిర్ధారణ అయింది. దీంతో చికిత్స నిమిత్తం...
India has reported 18177 new coronavirus cases

భారత్‌లో 4లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కల్లోలం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 306 మరణాలు, అత్యధికంగా  15,413 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ...
Within 20 days 2 lakh corona positive cases

20 రోజులు.. 2 లక్షల కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్19 కేసులు 24 గంటల్లో 14,516 నమోదయ్యాయి. గత తొమ్మిది రోజులుగా కేసుల సంఖ్య వరుసగా 10 వేలకుపైగా నమోదవుతోంది. శనివారం ఉదయం 8 గంటల వరకు 24...
Farmers Insurance Distribution of Rs 1420 crores

రూ.1420 కోట్ల రైతుబీమా పంపిణీ

  22 నెలలు.. 28,480 రైతులు మృతి సగటున రోజుకు అసువులు బాస్తున్న 43 మంది అన్నదాతలు 2018 కంటే 19లో తగ్గిన మరణాలు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఈ నెల 10 వరకు పంపిణీ మన...
Removal of Bogus Pensions in Hyderabad

బోగస్ పించన్లకు కత్తెర

  గ్రేటర్ పరిధిలో 1.20 లక్షలు ఉన్నట్లు గుర్తింపు నెలాఖరులోగా తొలగించేందుకు అధికారులు కసరత్తు మృతి చెందిన వారి సొమ్మును దర్జాగా డ్రా చేస్తున్న కుటుంబసభ్యులు నోటీసులు జారీచేసి బ్యాంకుల్లో జమ కాకుండా చర్యలు మన తెలంగాణ, హైదరాబాద్ :...
Colonel Santosh Babu Wife Interview to Mana Telangana

ఆయనే మా ధైర్యం.. మా సంతోషం

 ధైర్యంగా బతకడం నేర్పాడు.. అందరి మేలు కోరే వ్యక్తి ఆయన మాటలు ఆదర్శంగా ఉండేవి మన తెలంగాణ ప్రతినిధితో కల్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషి సూర్యాపేట: యావత్ భారతావని కల్నల్ సంతోష్‌బాబు మృతికి కన్నీటిపర్యమైంది. గురువారం సూర్యాపేటలో జరిగిన...
978 new covid 19 cases reported in Telangana

24గంటల్లో 14,516 కొత్త కేసులు.. 375 మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసులు 4 లక్షలకు చేరువయ్యాయి. భారత్ లో గడిచిన 24గంటల్లో 14,516 కొత్త కోవిడ్-19 కేసులు, 375 మరణాలు...

Latest News