Home Search
పరిరక్షణ - search results
If you're not happy with the results, please do another search
ఆంగ్సాన్ సూకీకి నాలుగేళ్లు జైలు శిక్ష
మిలిటరీ జుంటా తీర్పు వెల్లడి
యాంగోన్ : ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేపట్టి అధికారాన్ని చేజిక్కించుకున్న అక్కడి సైన్యం ఆంగ్సాన్ సూకీ సహా అనేక మంది నేతలను నిర్బంధించిన...
కులమతాలకు అతీతంగా మా సేవలుంటాయి
ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాలప్రజలకు సేవ చే యాలనే ఉద్దేశంతో ’ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్టాపించారు. ఈ సంస్థను ప్రజ్వల అనే సంస్థ సునీత కృష్ణన్...
ఆ సింహాల జంట ఆలనా పాలన ఏడాదిపాటు మాదే
జంతు దత్తత స్వీకరించి రూ. 2 లక్షల అందజేసిన హీరో రామ్చరణ్ సతీమణి : ఉపాసన
జూపార్కు నిర్వహణ, ఆరోగ్యకరమైన ప్రాణులు ఆకట్టుకున్నాయి : ఉపాసన
వన్యప్రాణ సంరక్షణ బలోపేతానికి అండగా నిలవండి : క్యూరేటర్...
టూరిజం అభివృద్ధికి సిఎం కెసిఆర్ పెద్దపీట
ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ ఎగ్జిబిషన్
ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ నేతృత్వంలో టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేశామని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి...
బాలలకు ఆపద వస్తే.. డయల్ 1098
ఆహారం సేకరిస్తారనే ప్రచారం అబద్ధం : హెల్ప్లైన్
హైదరాబాద్: బాలల సంరక్షణ, హక్కుల పరిరక్షణకు ప్రత్యేకంగా హెల్ప్లైన్ పనిచేస్తోంది. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన 1098 హెల్ప్లైన్కు డయల్ చేస్తే వెంటనే స్పందిస్తున్నారు....
పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సైబరాబాద్ సిపి
రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి పిఎస్లో తనిఖీలు
సిబ్బందితో మాట్లాడిన సిపి స్టిఫెన్ రవీంద్ర
హైదరాబాద్: నేరాలకు అనుగుణంగా పెట్రోలింగ్, గస్తీని పెంచాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్,...
రాజ్యాంగ దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని బాయ్కాట్ చేసిన ప్రతిపక్షాలు..
న్యూఢిల్లీ: రాజ్యాంగ దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని బాయ్కాట్ చేయాలని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభ్యర్థన మేరకు ఈ కార్యక్రమానికి గైర్హాజరవ్వాలని లెఫ్ట్ పార్టీలు, టీఎంసీ, ఆర్జేడీ, శివసేన, ఎన్సీపీ, సమాజ్వాదీ,...
ఓం బిర్లాకు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. పార్లమెంటరీ సాంప్రదాయాల పరిరక్షణలో ఓం బిర్లా విశేష కృషి చేస్తున్నారని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు....
చిన్నారుల్లో నైపుణ్యాల పెంపు
వర్చువల్ విధానంలో శిక్షణ తరగతులు
రాష్టవ్యాప్తంగా 300 బాలల సంరక్షణ కేంద్రాల్లో వీకెండ్ వర్క్షాప్
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్
మనతెలంగాణ,హైదరాబాద్: చిన్నారుల్లో అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికితీయడంతో పాటు సమాజంలో నిలదొక్కుకోవడానికి అవసరమైన...
వ్యాధుల వ్యాప్తిలో కీలక పాత్ర
గ్రామాలకు వెళ్లి చూస్తే సాయంకాలం కాగానే ఫ్యాక్టరీల నుంచి, పొలాల నుంచి, అడవుల నుంచి జనం గుంపులు గుంపులుగా ఇళ్లకు తిరిగి రావడం చూస్తుంటాం. అదే సమయంలో గబ్బిలాలుగా అందరూ పిలిచే రెక్కలున్న...
జిల్లా ఆస్పత్రుల్లో శిశువిహార్ వార్డులు
మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతిరాథోడ్
హైదరాబాద్: చిన్నారుల హక్కులకు భంగం కలగకుండా ఉండేలా అందరూ కృషి చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ కోరారు....
అంతర్జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు: పువ్వాడ
సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో బాలల హక్కులు, ఆరోగ్యం, భద్రత కోసం ప్రత్యేక చర్యలు....
ఇటీవలే నీలోఫర్ హాస్పిటల్ లో ప్రత్యేక శిశు విహార్ వార్డు ప్రారంభం....
ఖమ్మంలో ప్రత్యేకంగా మాతా శిశు కేంద్రం.....
ఖమ్మం: పిల్లలు...
మొక్కలు నాటిన అంతఃపురం కాలనీ అధ్యక్షుడు
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కార్తిక పౌర్ణమి సందర్భంగా అంతఃపురం కాలనీ అధ్యక్షుడు కోట్ల రామ్ మోహన్, డా.మార్కండేయులు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ...
ఉపా నుంచి ఊరట!
ప్రజల ఓటుతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ప్రభుత్వాలు నిరంకుశంగా పాలించదలిచేటప్పుడు ముందుగా బలి తీసుకునేది సమాచార స్వేచ్ఛను, వాక్ స్వాతంత్య్రాన్నే. బిజెపి పరిపాలనలోని త్రిపుర పోలీసులు ఈ పనిని పరమ నిష్ఠగా, అత్యంత నికృష్టంగా...
రాయనపాడు వ్యాగన్ వర్క్షాపులో తనిఖీలు
రాయనపాడు వ్యాగన్ వర్క్షాపులో తనిఖీ నిర్వహించిన
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య రాయనపాడు వ్యాగన్ వర్క్షాపులో బుధవారం వార్షిక తనిఖీలు...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్…. మొక్కలు నాటిన కార్పొరేటర్
హన్మకొండ: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బుధవారం హన్మకొండలోని హంటర్ రోడ్ లో విద్యుత్ కాలనీలోని పట్టణ ప్రకృతి వనంలో స్థానిక...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్… మొక్కలు నాటిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
హైదరాబాద్: గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్...
గ్రీన్ ఇండియా చాలెంజ్: మొక్కలు నాటిన డా.మార్కండేయులు బృందం
హైదరాబాద్: ఎంపి సంతోష్ కుమార్ ప్రారంభించిన 'గ్రీన్ ఇండియా చాలెంజ్'లో భాగంగా బాల లతా ఐఎఎస్ పుట్టినరోజు సందర్భంగా ఆమె సమక్షంలో డా.మార్కండేయులు బృందం మొక్కలు నాటారు. బాల లతా ఐఎఎస్ పుట్టినరోజు సందర్భంగా...
దేశం లోపలా వెలుపల పోలీసే కీలకం
పోలీసు అకాడమీ పరేడ్లో అజిత్ ధోవల్
హైదరాబాద్ : దేశ సరిహద్దుల నిర్వహణకు సంబంధించి పోలీసు బలగాల పాత్ర గణనీయం అని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చెప్పారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్,...
చైనా నేతలకు రాజకీయాలెక్కువ
వైవిధ్యత తెలియని సంకుచితులు
సామరస్య ఇండియాలోనే ఉంటా
వాదన బలోపేత శక్తి లేదేమో
జిన్పింగ్ను కలిసేది లేదు
అక్కడి పాతమిత్రులను చూస్తా
ప్రవాస బౌద్ధ నేత దలైలామా
టోక్యో : చైనా నేతలకు భిన్నత్వం, వైవిధ్య...