Home Search
మెదక్ జిల్లా - search results
If you're not happy with the results, please do another search
ఆపరేషన్ మర్కజ్
1030 మంది కోసం రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్న పోలీసులు
యుద్ధప్రాతిపదికన స్పందించిన ప్రభుత్వం
నిజాముద్దీన్ యాత్రికులు, వారి కుటుంబాలు, సన్నిహితంగా మెదిలిన వారిపైనా ప్రత్యేక నిఘా
వివిధ జిల్లాల్లో వందలాది మంది గుర్తింపు, ఆసుపత్రులకు తరలించి పరీక్షలు...
క్వారంటైన్ కేంద్రాలు రెడీ
టార్గెట్ 12 వేలు...పూర్తయినవి 11వేల 900
పకడ్భందీగా బెడ్లు ఏర్పాట్లు
అత్యధికంగా నిజామాబాద్లో 2944, అతి తక్కువగా సిద్దిపేట్ లో 70 బెడ్స్
అనుమానిత లక్షణాలు కలిగిన వారిని కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
రేషన్ షాప్ దగ్గర శానిటైజర్లు, నీటిని అందుబాటులో ఉంచాలి: హరీష్ రావు
హైదరాబాద్: లాక్డౌన్తో ఆస్పత్రుల్లో ఇతర రోగులకు ఇబ్బంది కలగకూడదని మంత్రి హరీష్ రావు వైద్య సిబ్బందికి సూచించారు. లాక్డౌన్ నేపథ్యంలో మెదక్ కలెక్టరేట్లో మంత్రి హరీష్ రావు సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా...
క్వారంటైన్ ఏర్పాటుకు డబుల్ బెడ్రూంల ఎంపిక
త్వరితగతిన అన్ని వసతులు సిద్ధం చేయాలి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి
మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు జిల్లా యంత్రాం గం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని, ఇ ందుకు ప్రజలు...
రేషన్ బియ్యాన్ని ఈ-పాస్ యంత్రాల ద్వారా పంపిణీ చేయాలి
* రాష్ట్ర పౌర సరఫరా శాఖ కమిషనర్
మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : కరోనా వైరస్ కట్టడి దృష్ట్యా తెలంగాణ విధించిన కర్ఫ్యూ నేపథ్య ంలో రేషన్ బియ్యాన్ని ఈ పాస్ యంత్రాల ద్వారా...
భూమి మార్కెట్ విలువ పెంపు?
100 నుంచి 200 శాతం పెంచాలని నిర్ణయం
ఐటి కారిడార్లు, భూముల విలువ అధికంగా ఉన్న చోట భారీగా పెంపు
ఏప్రిల్ లేదా మే నుంచి అమల్లోకి రానున్న కొత్త చార్జీలు
మనతెలంగాణ/హైదరాబాద్ : స్థిరాస్తుల...
అకాల వర్షాలకు 10 వేల ఎకరాల్లో పంట నష్టం
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కురిసిన అకాల వర్షాలకు 10 వేల 610 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ...
వరికి అగ్గి తెగులు
15 లక్షల ఎకరాల్లో వ్యాప్తి
మరింతగా విస్తరించే సూచనలు
అధిక తేమ, నత్రజని మితిమీరడంతోనే...
రంగంలోకి వ్యవసాయశాఖ
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వరి రైతులను అగ్గి తెగులు బెంబెలెత్తిస్తోంది. ఈ రబీలో రికార్డు స్థాయిలో 37.42 లక్షల ఎకరాల్లో వరి...
సీల్డ్ కవర్లలో డిసిసిబి అభ్యర్థులు
భిన్న సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం
పరిశీలకులతో మంత్రి కెటిఆర్ భేటీ, సీల్డ్ కవర్లు అందజేత
మనతెలంగాణ/హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్(డిసిసిబి), డిసిసిబి వైస్ ఛైర్మన్, జిల్లా సహకార మార్కెటింగ్ సోసైటీ ఛైర్మన్...
బీహార్ బాటలో భూ రీసర్వే
ప్రతి అంగుళం భూమికి లెక్కతేల్చే యోచన, కొత్త రెవెన్యూ చట్టంలో వివాదరహిత భూముల వివరాలు చేర్చే అవకాశం
హైదరాబాద్ : బీహర్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలో మళ్లీ భూ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా...
147 ప్యాక్స్లు ఏకగ్రీవం
మరో 3224 డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం n అంతటా టిఆర్ఎస్ బలపర్చినవారే
హైదరాబాద్ : రాష్ట్రంలో 147 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)లు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో అన్ని డైరెక్టర్ పోస్టులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....
గజ్వేల్లో రైలు కూత
గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు శనివారం ట్రయల్ రన్తో రైలు వచ్చేసింది. ఈ ప్రాంత ప్రజల దశాబ్ధాల కల సిఎం కెసిఆర్ చొరవతో సాకారమైంది. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో...
ఏడుపాయల జాతరను వైభవంగా నిర్వహించాలి
భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
గత ఏడాది పొరపాట్లు పునరావృతం కారాదు
మంత్రి హరీష్రావు
మన తెలంగాణ/పాపన్నపేట : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించాలి రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్రావు...
అత్త, మామ, భార్యపై కత్తితో దాడి
మనతెలంగాణ/భిక్కనూరు: సంక్రాంతి పండుగ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకుంటున్న ఆ ఇంటిలో విషాదం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......
గ్రామాల్లో కొనసాగుతున్న నిరక్షరాస్యత!
హైదరాబాద్ : గ్రామాల్లో ఇంకా నిరక్షరాస్యత కొనసాగుతోంది. 18 సంవత్సరాలు పై బడిన వారిలో చదువురాని వారి సంఖ్య రాష్ట్రంలో సుమారు 25 లక్షలకు పైగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన...
నవ సారథులు
మున్సిపోల్స్కు 9మందితో టిఆర్ఎస్ సమన్వయ కమిటీ, జిల్లాల వారీగా బాధ్యతలు
సమన్వయ కమిటీ సభ్యులు
పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొంతు రామ్మోహన్, గట్టు రాంచందర్...
ఒప్పించండి.. తప్పించండి
టిఆర్ఎస్ అదనపు నామినేషన్ల సమస్య పరిష్కారంలో కెటిఆర్ తలమునకలు
వైదొలిగితే నామినేటెడ్ పదవులు
లేకపోతే కఠిన చర్యలు, బిఫాం పొందే వారే పోటీలో ఉండాలి
పండగల్లోనూ ప్రచారం చేయాలి
అంతటా గెలుపు ఖాయం, అధిక మెజారిటీల కోసమే కృషి
హైదరాబాద్...
22వేల నామినేషన్లు
14 వరకు బి ఫారాలు ఇవొచ్చు
ఆఖరి రోజున వెల్లువగా దాఖలు
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2,392, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లిలో 134
ఎన్నికలు జరుగుతున్న 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలలో 22 వేలకు పైగా...
బోణీ 967
పురపోరు తొలిరోజు నామినేషన్లలో
నల్లగొండలో అత్యధికంగా 117 దాఖలు
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు మొదటి రోజు 967కు పైగా నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 10.30 గంటలకు నామినేషన్ల...
ఐటి విశ్వరూపం
రాష్ట్రంలోని అన్ని ద్వితీయశ్రేణి పట్టణాలకూ విస్తరణ
కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండలో ఈ ఏడాదే ఐటి పార్కులు
గత ఐదేళ్లలో రాష్ట్రానికి
12వేల పరిశ్రమలు వచ్చాయి
సిఎం కెసిఆర్ విప్లవాత్మక నిర్ణయాలు, సంస్కరణలే కారణం
ఐటి పురోగతితో...