Home Search
టిడిపి - search results
If you're not happy with the results, please do another search
ఎవరి ధీమా వారిదే!
ఎమ్మెల్సీ ఓట్లపై ఎవ్వరి అంచనాలు వారివే
కూడికలు, తీసివేతల లేక్కలతో నేతల కుస్తీలు
తొలి ప్రాధాన్యత ఓట్లపైనే ‘పల్లా’ ఆశలు
రెండో ప్రాధాన్యతపై గురిపెట్టుకున్న ప్రొఫెసర్ సార్
రేపు నల్లగొండలో ఓట్ల లేక్కింపు
మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: పట్టభద్రుల...
ఎపిలో ఫ్యాన్ హవా
11 కార్పొరేషన్లు వైఎస్సార్ కైవసం
75 మున్సిపాలిటీల్లో 74 దక్కించుకున్న అధికార పార్టీ
ఒక్క మున్సిపాలిటికి పరిమితమైన టిడిపి
ఉనికి చాటుకున్న బిజెపి, జనసేన, వామపక్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాంగించింది....
ప్రచారం ముగిసినా.. సోషల్ మీడియా వదలని అభ్యర్థులు
గంట గంటకు ఓటర్లకు మెసేజ్, వాయిస్ కాల్స్ చేస్తున్న అనుచరులు
అభ్యర్దుల నూతన పోకడలు చూసి బిత్తరపోతున్న ఓటర్లు
గెలుపు కోసం ఎంతటికైనా దిగుజారుతారని ప్రభుత్వ ఉద్యోగుల వెల్లడి
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో నేడు పట్టభద్రుల ఎన్నికల...
ఎమ్మెల్సీ అభ్యర్థులకు అసమ్మతి గుబులు
ప్రత్యర్థి వర్గంతో చీకటి ఒప్పందాలు చేస్తున్న స్థానిక నేతలు
టిఆర్ఎస్కు మద్దతు పలికేందుకు హస్తం, కమలనాథుల ప్రయత్నాలు
అసంతృప్తివాదులను దారిలోకి తెచ్చుకునేందుకు నాయకుల తంటాలు
ఈసారి గెలుపునకు సహకరించాలని కోరుతున్న రేసు గుర్రాలు
పట్టభద్రుల ఎన్నికల ప్రచార పోరులో...
తొలి ప్రాధాన్యత ఓట్లపైనే… ‘గులాబీ’ గురి
మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గడవు దగ్గర పడినకొద్ది ప్రచారం హోరేత్తుతుంది.వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 14న పోలీంగ్ జరగనున్న విషయం తెలిసిందే....
ఎంఎల్సి అభ్యర్థుల ప్రచారహోరు
ప్రచారానికి గడువు వారం రోజులే
టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు నగరంలో జోరుగా ప్రచారం
గత పాలనలో చేసిన అభివృద్ధి గురించి చెబుతున్న హస్తం, దేశం అభ్యర్థులు
మోడీతో దేశాభివృద్ధ్ది అని ఊదరగొడుతున్న...
ఎమ్మెల్సీ అభ్యర్థులకు సమస్యల సెగ
పెట్రో, గ్యాస్ ధరల పెంపుపై నిలదీస్తున్న ఓటర్లు
ప్రచారానికి వెళ్లాలంటే వెనకడుగు వేస్తున్న కమలనాథులు
పిఆర్సీ పెంచాలని టిఆర్ఎస్ నేతలను కోరుతున్న ఉద్యోగులు
బిజెపి అభ్యర్థి హామీలపై జోకులు వేసుకుంటున్న పట్టభద్రులు
హైదరాబాద్: గత రెండు నెల నుంచి...
మాజీ ఎంఎల్ఏ చెంగల్ బాగన్న మృతి
సంతాపం ప్రకటించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్ : జహీరాబాద్ మాజీ ఎంఎల్ఏ చెంగల్ బాగన్నఅనారోగ్యంతో మృతి చెందారు. గత నెల రోజుల క్రితం ఆయన తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి...
బాబూ… చచ్చిన విషసర్పంతో సమానం: విజయసాయి రెడ్డి
విశాఖపట్నం: సిఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలు చూసి టిడిపి నేతలు పార్టీలోకి వస్తున్నారన్నారని ఎంపి విజయసాయి రెడ్డి తెలిపారు. టిడిపి నుంచి భారీగా కార్యకర్తలు వైఎస్ఆర్సిపిలో చేరుతున్నారు. ఎంపి విజయసాయి రెడ్డి సమక్షంలో...
ముగిసిన నామినేషన్ల ఘట్టం
పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికలకు
పరిశీలకుల నియామకం
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి నామినేషన్ పత్రాలను నల్లగొండ కలెక్టర్ వద్ద దాఖలు చేస్తున్న దృశ్యం. చిత్రంలో మంత్రులు పువ్వాడ...
ముగిసిన నామినేషన్ల ఘట్టం
హైదరాబాద్: మహబూబ్నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పర్వం ముగిసింది. గత నెల 16న ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ మంగవారం మధ్యాహ్నం 3గంటలతో ముగిసింది. చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి....
సిఎం కెసిఆర్కు శుభాకాంక్షల వెల్లువ
ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సిఎం కెసిఆర్కు ప్రధాని నరేంద్ర...
జానా! ఇదిగో నీ ఇంట్లో భగీరథ
నల్లగొండ జిల్లాకు మూడేళ్ల నుంచి భగీరథ నీళ్లు అందిస్తున్నాం
అనుముల గ్రామంలో 4 ఓవర్హెడ్ ట్యాంకులు ఉన్నాయి
బల్క్ నీటి సరఫరా జరుగుతోంది
అన్ని ఇళ్లకు నల్లాల ద్వారా మంచినీరు అందుతుంది
సీనియర్ నాయకుడైన జానారెడ్డి ఇలా మాట్లాడటం...
రాష్ట్రంపై విమర్శలా?
తెలంగాణ అంటే తెలియని వారు రాష్ట్రంపై విమర్శలా?
ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ముసలి కన్నీళ్లా, ఎపిలో రైతులకు కేంద్రం ఇచ్చిందే ఇస్తున్నారు
తెలంగాణలో దానికి అదనంగా రైతుబంధు ఇస్తున్నాం : షర్మిలపై మంత్రి హరీశ్రావు...
వంటలో పేడ వేసిన ఎస్ఐ….
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా టిడిపికి చెందిన దళిత అభ్యర్థి తన మద్దతుదారులకు వంటచేసి పెట్టడంపై స్థానిక ఎస్ఐ అగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వండిన వంటలో పేడ,...
ప్రైవేటుకు విశాఖ ఉక్కు
సంవత్సరానికి 21 మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉన్నప్పటికీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముడి పదార్థాల కొరత, కొవిడ్ 19 మహమ్మారి, మార్కెట్ తిరోగమన కారణాల వల్ల ప్రస్తుతం 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి...
రోడ్లపై మద్యం తాగుతూ.. వైసిపి కార్యకర్తల బీభత్సం….
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత శాంతి భద్రతలు అదుపులో లేకుండాపోయాయి. రౌడీయిజం రోజు రోజుకు పెచ్చుమీరుతోంది. ఇతర రాజకీయ నాయకులపై వైసిపి కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా టిడిపి నేత...
మాజీ కౌన్సిలర్ దారుణహత్య
జనగామలో మార్నింగ్ వాక్ చేస్తుండగా మాజీ కౌన్సిలర్ పులిస్వామిని బైక్తో ఢీకొట్టి గొడ్డలితో నరికి
హత్యచేసిన దుండగులు భూవివాదమే కారణం?
మన తెలంగాణ/జనగామ ప్రతినిధి: జనగామ పట్టణ మాజీ కౌన్సిలర్, టిడిపి నేత పులి...
రామతీర్థం కేసులో చంద్రబాబు ఎ1
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రామతీర్ధంలో విజయసాయి రెడ్డి వాహనం మీద దాడి కేసులో ఎ1గా ఎపి మాజీ సిఎం చంద్రబాబు, ఎ2అచ్చన్నాయుడు, ఎ3గా కళా వెంకట్రావులను పేర్కొంటూ నెల్లిమర్ల పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది....
అఖిలప్రియ అరెస్టు
ప్రవీణ్రావు కిడ్నాప్ కేసులో ఎపి మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు
హఫీజ్పేటలోని 25 ఎకరాల భూ వివాదంలో కిడ్నాప్ కేసులో ఎ1గా ఎ.వి సుబ్బారెడ్డి, ఎ2గా అఖిలప్రియ, ఎ3గా ఆమె భర్త భార్గవరామ్
అఖిలప్రియ కుటుంబంతో...