Home Search
సిబిఐ - search results
If you're not happy with the results, please do another search
ఉరివేసుకున్న ఆత్మహత్య ఘటనే
సుశాంత్ మరణంపై ఎయిమ్స్ టీం ముగింపు
న్యూఢిల్లీ : నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం ఉరివేసుకున్న సంఘటన, తనకు తాను ప్రాణాలు తీసుకోవడం(ఆత్మహత్య)తో సంభవించిన మరణం అని ఎయిమ్స్ వైద్య మండలి తెలిపింది....
సంపాదకీయం: నిర్దోషులు
కొన్ని పరిణామాలకు వ్యాఖ్యానం అవసరముండదు. దానిని అవే నుదుట రాసుకొని పుడతాయి. స్థల కాలాల నేపథ్యమే అలా చేయిస్తుంది. దాదాపు 28 ఏళ్ల క్రితం సునామీ మాదిరిగా, పెను గాలివానలా దేశాన్ని కుదిపేసి...
నిర్దోషులు
దశాబ్దాల దర్యాప్తుకు తెరపడింది. 28ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థాం బుధవారంనాడు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులేనని ప్రకటించింది....
ప్రత్యేక కోర్టు తీర్పుపై మాధవ్ గాడ్బోలే దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బిజెపి అగ్ర నాయకులు ఎల్కె అద్వానీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతి తదితర నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు తనను దిగ్భ్రాంతికి...
సుప్రీంకోర్టు తీర్పుకు ఇది విరుద్ధం
ప్రత్యేక కోర్టు తీర్పుపై కాంగ్రెస్
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ 9న వెలువరించిన తీర్పునకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా...
కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: శివసేన
ముంబై: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బుధవారం లక్నో సిబిఐ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై శివసేన స్పందించింది. కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని ఆ పార్టీ ఎంపి సంజయ్ రౌత్ మీడియాకు...
నేడు బాబ్రీ మసీదు కూల్చివేతపై తీర్పు
నేడు బాబ్రీ మసీదు కూల్చివేతపై తీర్పు
కోర్టుకు హాజరు కానున్న బిజెపి సీనియర్ నేతలు
ఎల్కె అద్వానీ, మురళీమనోహర్జోషి
లఖ్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెల్లడించనున్నది. ఈ కేసులోని...
ఉన్నత పదవులు – ఊడిగం
కొన్ని పరిణామాలు ‘పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగే’ మాదిరిగా జరిగిపోతుంటాయి. లోకం తన దొంగ బుద్ధిని గమనించడం లేదని, అది కూడా కళ్లు మూసుకొనే ఉందని, పాలు తాగే పిల్లి అనుకుంటుందట....
నేతలపై కేసులు ఏళ్లూ పూళ్లూ
చట్టం ముందు అందరూ ఒకటే, కొందరు మాత్రం దానికంటే ఒక మెట్టు పైనే, వారి జుట్టు దానికి అందదుగాక...
ఛానెళ్ల తీర్పు!
చట్టాలు, న్యాయస్థానాలు చేయాల్సిన పనిని మీడియా, పితృస్వామిక సమాజమే చేసేస్తే ఆ ‘పగభగ’ కు ఆహుతైపోయేవారి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించడం సాధ్యమయ్యే...
ఈ దేశాన్ని ‘దేవుడే రక్షించాలి’!
గత కొద్ది నెలలుగా భారత దేశం గత 70 ఏళ్ళల్లో యెరుగనంతటి తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒక వంక ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దిగజారుతూ ఉండగా, కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర,...
సుశాంత్ కేసులో రియాను ఆరుగంటలు ప్రశ్నించిన ఎన్సిబి
ముంబై : దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుట్, అతని గర్ల్ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి మాదకద్రవ్యాలను ఉపయోగించే వారన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ఆదివారం...
నాకు, నా కుటుంబానికి ముప్పు ఉంది: రియా చక్రవర్తి
ముంబయి: తనకు, తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంట్ను అతనిస్నేహితురాలు, సినీనటి రియా చక్రవర్తి అంటూ, రక్షణ కల్పించాలని...
అవినీతి ‘నాగ’రాజు
రూ.100కోట్ల పైబడి అక్రమాస్తులు గుర్తింపు, భారీ ఎత్తున బంగారు ఆభరణాలు స్వాధీనం
బంధుమిత్రులు, కుటుంబసభ్యులపైనా ఎసిబి నజర్
కీసర తహసీల్దార్ నాగరాజుతో పాటు విఆర్ఎ సాయిరాజు అరెస్టు, 14రోజుల రిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్: ల్యాండ్ వివాదంలో...
సుశాంత్ది ఆత్మహత్య కాదు.. హత్యే
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై సుబ్రమణ్య స్వామి సంచలన ట్వీట్ చేశారు. సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదు.. హత్యే అని ఆయన ట్వీట్టర్ లో పేర్కొనడం...
కరోనా వేళ ‘కాషాయ’ రాజకీయం..!
మోడీ నాయకత్వంలోని కేంద్రం అనుసరిస్తున్న విధానాలు సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయి. అంతే కాదు రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఉంటున్నాయి. ఈ మాట ఎందుకు అనాల్సివస్తుందంటే, మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి...
తమిళనాడు లాకప్ మరణాలు
లాకప్ మరణాలు పోలీసులు చేసే హత్యలేనని చాలా కేసుల్లో పదేపదే నిర్ధారణ అవుతున్నది. చట్టం అనుమతి లేకుండా క్రూరంగా హింసించడం, దాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోడంలో సామాన్యుల కంటే పోలీసులదే పైచేయి...
లంచం…. ఐఎఎస్ అధికారి ఆత్మహత్య
బెంగళూరు: లంచం తీసుకున్న కేసులో నిందితుడిగా ఉన్న ఐఎఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరులోని జయనగర్లో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బిఎం విజయ్ శంకర్(59) అనే ఐఎఎస్...
కరోనాతో డిప్యూటీ కమిషనర్ మృతి
ముంబయి: మహమ్మారి కరోనా వైరస్ సోకి బృహన్ముంబయి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శిరీష్ దీక్షిత్(54) కన్నుమూశారు. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్గా తేలడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి...
నీరవ్ చంపుతానని బెదిరించాడు
బ్రిటన్ కోర్టుకు డమ్మీ డైరెక్టర్ వీడియో
లండన్ : పంజాన్ నేషనల్ బ్యాంక్కు వేలాది కోట్లు రుణం మోసం చేసిన కేసులో డైమండ్ వ్యాపారి నీరవ్ మోడీని లండన్ నుంచి భారత్కు రప్పించేందు...