Thursday, May 16, 2024
Home Search

ప్రభుత్వ రంగ - search results

If you're not happy with the results, please do another search

పథకాల అమలే పరమావధి

  ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదు సంక్షేమంలో మనమే నంబర్ వన్ కలెక్టర్ల వ్యవస్థ బలోపేతమే లక్షం, అండగా ఉండేందుకే అదనపు కలెక్టర్లు  15రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు n పల్లె ప్రగతి నిరంతరం జరగాలి n...

కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

  దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి సివిల్ సర్వీస్ అధికారులకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి నేటి యువ ఐఎఎస్‌లే రేపటి కార్యదర్శులు, శాఖాధిపతులు కలెక్టర్లకు వైర్‌లెస్ సెట్లు, అదనపు కలెక్టర్లకు శిక్షణ తరగతులు స్థానిక సంస్థల అదనపు...

బీహార్ బాటలో భూ రీసర్వే

  ప్రతి అంగుళం భూమికి లెక్కతేల్చే యోచన, కొత్త రెవెన్యూ చట్టంలో వివాదరహిత భూముల వివరాలు చేర్చే అవకాశం హైదరాబాద్ : బీహర్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలో మళ్లీ భూ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా...

మోడీ, అమిత్‌షాల ప్రభంజనానికి కేజ్రీ‘వాల్’

  హైదరాబాద్ : దేశంలో మోడీ, అమిత్‌షాల అప్రతిహత ప్రభంజనానికి ఢిల్లీ ఆప్‌అధినేత కేజ్రీవాల్ అడ్డుకట్ట వేశారు. 11 రాష్ట్రాల బిజెపి ముఖ్యమంత్రులు, 200 మంది ఎంపిలు ఢిల్లీని ముట్టడించినా రాజధాని ఢిల్లీ లో...

ఎపిలో తొలి దిశ కేసు నమోదు

  ఎక్సైజ్ శాఖ మహిళా ఉద్యోగికి ప్రొఫెసర్ వేధింపులు ‘దిశ’ పోలీసులకు ఫిర్యాదు ఐదు నిమిషాల్లో నిందితుని పట్టివేత హైదరాబాద్ : బాలికల, మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం అందుబాటులోకి తెచ్చిన దిశ యాప్...

సమాచార కమిషనర్లు

  కట్టా శేఖర్‌రెడ్డి, మైడ నారాయణ రెడ్డి, గుగులోతు శంకర్‌నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, అమీర్ హుస్సేన్‌లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు హైదరాబాద్: రాష్ట్ర సమాచార కమిషనర్లుగా ఐదుగురిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు...

రూ.25వేల వరకు వన్‌టైమ్ రుణమాఫీ!

  నిధులు సమకూరితే రూ.50వేల వరకు ఒకేసారి ఎస్‌ఎల్‌బిసి నివేదికపై ప్రభుత్వం యోచన హైదరాబాద్: లక్షల రూపాయల లోపు పంట రుణాల్లో కొంత మొత్తాన్ని వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ...

147 ప్యాక్స్‌లు ఏకగ్రీవం

  మరో 3224 డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం n అంతటా టిఆర్‌ఎస్ బలపర్చినవారే హైదరాబాద్ : రాష్ట్రంలో 147 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)లు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో అన్ని డైరెక్టర్ పోస్టులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....

2022 నాటికి సిరిసిల్లలో రైలు కూత

  సిరిసిల్ల : సిరిసిల్లకు రైల్వేలైన్ రాకతో జిల్లా ముఖచిత్రం సమూలంగా మారనుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల...
Accident

ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి

ఫిరంగిపురం: గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం రూపూడి వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన ఓ టాటా ఏస్ వాహనం ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టింది. ఈ...

ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు

  ప్రతి మున్సిపల్ పట్టణంలో ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం? వాక్ టు వర్క్ విధానం కింద అమలు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి బిల్డర్లకు, డెవలపర్లకు ప్రోత్సాహకాలు ప్రణాళిక సిద్ధం చేస్తున్న పురపాలక శాఖ హైదరాబాద్ :...

టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు

  నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం...

జిల్లాలకు అదనపు కలెక్టర్లు

  హైదరాబాద్ : రాష్ట్రంలోని 47 మంది జాయింట్ కలెక్టర్లు, అధికారులను బదిలీ చేయడంతో పాటు వారికి అదనపు కలెక్టరలుగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్...
Kejriwal

ఇక ఆప్ టార్గెట్ బీహార్?

  దేశ రాజధాని ‘ఫలితాలపై’ కేజ్రీవాల్ క్రేజ్  బీహార్‌లో ప్రత్యామ్నాయం అందిస్తాం : ఆప్ పాట్నా: ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే, దాని...

ఏడాదికోసారి జిఎస్‌టి రేట్ల సమీక్ష

  కోల్‌కతా: ప్రభుత్వం నిరంతరంగా పరిశ్రమదారులు, వ్యాపారవేత్తలతో సమావేశం కావాలని, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని కోరుకుంటోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ నెల 1వ తేదీన పార్లమెంటులో కేంద్ర...

రాష్ట్రాలకు జిఎస్‌టి నష్టపరిహారం కింద త్వరలో రూ.35 వేల కోట్లు

  న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లలో ఆదాయ నష్టాలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్రం త్వరలోనే రూ.35 వేల కోట్లు విడుదల చేయనుంది. జిఎస్‌టి చట్ట ప్రకారం 2015 16...
banarasi-saree

బనారస్ చీరలపై చైనా ‘కరోనా’ ఎఫెక్ట్

వారణాసి : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బనారస్ చీరలకు కూడా కరోనా వైరస్ బెదద చుట్టుకుంది. వారణాసిలో తరాలుగా నేసే బనారస్ చీరలకు చైనా నుంచి పట్టు దారాన్ని దిగుమతి చేసుకోవడం ఆనవాయితీ....
school-bags

ఈ ‘బరువు’ దిగేదెప్పుడు?

 విద్యార్థులకు తగ్గని బ్యాగు భారం అమలుకు నోచుకోని విద్యాశాఖ ఆదేశాలు అధిక బరువుతో అనారోగ్యం బారిన విద్యార్థులు అధికారుల పర్యవేక్షణ లేక అమలు కాని ఉత్తర్వులు హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల బ్యాగు బరువు మోత తగ్గడంలేదు. విద్యార్థులు...
e-Bidding

రిజిస్ట్రేషన్ నంబర్‌ల ‘ఇబిడ్డింగ్’

పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్‌లోని నాలుగు ఆర్‌టిఎ కార్యాలయాల్లో రేపటి నుంచి ప్రారంభం, ఇక వాహనదారులు కోరుకున్న ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు,  ప్రభుత్వానికి భారీగా లభించనున్న ఆదాయం హైదరాబాద్ : ఇక వాహనదారులు తమకు...

ప్రశాంత్ కిశోర్ ‘రాజకీయం’!

  2014లో వినూత్న రీతిలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రజల దృష్టి ఆకట్టుకొని, నరేంద్ర మోడీ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి గుర్తింపు పొందారు. ఆయన ప్రజ్ఞాపాటవాల పట్ల...

Latest News