Tuesday, April 30, 2024
Home Search

ప్రభుత్వ రంగ - search results

If you're not happy with the results, please do another search

దాహం తీర్చిన తెలంగాణ

  దేశం కంటే ముందు నడుస్తోంది మిషన్ భగీరథకు జల్‌జీవన్ టాస్క్‌ఫోర్స్ బృందం ప్రశంస హైదరాబాద్ : 2024 నాటికి ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని అందరికంటే ముందు తెలంగాణ రాష్ట్రమే...

ఎపి త్రికేంద్రీకరణ

  మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...

ఆరోగ్య తెలంగాణే సిఎం కెసిఆర్ లక్ష్యం

  సిద్దిపేట : రాష్ట్ర ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో సిఎం కెసిఆర్ వైద్యరంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక...

ఈనెల 26వరకు బేటి బచావో బేటి పడావోపై అవగాహన సదస్సులు

  హైదరాబాద్ : జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని బేటిబచావో, బేటి పడావో కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 నుండి 26వ తేదీవరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.రవి సంబంధిత...
Auto Accident

ఆటోను ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి

  జక్రాన్‌పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ క్రాస్ రోడ్డులో సోమవారం మధ్యాహ్నం ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...
Prince Harry Couple

టాటా.. వీడ్కోలు

లండన్: ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ బ్రిటిష్ రాజకుటుంబంతో విడిపోయారు. ఈ మేరకు ససెక్స్ డ్యూక్, డచెస్‌లు ఆదివారం నిష్క్రమణ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వీటిని బ్రిటన్ రాజకుటుంబం ఆమోదించింది....

ప్రతిఘటనోద్యమ అక్షరాయుధాలు

  ఈ సహస్రాబ్ది మొదటి రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిఘటనోద్యమాలు వెల్లివిరిసాయి. ప్రధాన రాజకీయ స్రవంతిలోని రాజకీయ పక్షాలకు ప్రజలకు విశ్వాసం సడలిపోతున్నందువల్ల ఏ పార్టీ, ఏ నాయకుడిడు పిలుపు ఇవ్వకపోయినా, జన సమీకరణ...
budget

మధ్యతరగతికి ఊరట

   5 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి సానుకూల ప్రకటనలు  కార్పొరేట్ పన్నును తగ్గించేందుకు రాయితీలు  విశ్లేషకుల అంచనా న్యూఢిల్లీ: 2024-25 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం...

3లక్షల ఎకరాల అసైన్డ్ అన్యాక్రాంతం!

  జమాబందీ నిబంధనల లొసుగుల ఆసరాతో నిరాఘాటంగా సాగిన భూదందా త్వరలో కలెక్టర్లతో భేటీకి ప్రభుత్వ యోచన? హైదరాబాద్ : రాష్ట్రంలో అసైన్డ్ భూములకు రెక్కలు వస్తున్నాయి. జమాబంధీలో లొసుగుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు...

ఆసుపత్రులపై అదుపు

  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రైవేటు దవాఖానాల నియంత్రణ చట్టం? హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రులకు ముకుతాడు వేసేందుకు రంగం సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించిన క్ల్లినికల్ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం...

వాస్తవిక అంచనాలే

  పిండిని బట్టే రొట్టె రాష్ట్ర బడ్జెట్‌పై సాగుతున్న కసరత్తు అభివృద్ధి, సంక్షేమ రంగాలకు వీలైనంత ఎక్కువగా కేటాయింపులు హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌ను వాస్తవిక అంచనాలతో రూపొందిస్తున్నారు. ముఖ్యమైన పథకాలకు నిధుల...

విఎల్‌టితో… క్యాబ్‌లలో ప్రయాణానికి భరోసా

  హైదరాబాద్ : ఒంటిరిగా మహిళలు ప్రయాణించాలంటే ఇప్పటికీ ఎక్కడో సంశయం. ఏదో తెలియని భయం, మళ్ళీ గమ్యస్థానం చేరేవరకు మనసులో ఏదో తెలియని భయం. సంబంధిత కంపెనీలు పలు జాగ్రత్తలు తీసుకున్నా అడపాదడపా...

భారత్ పౌరచట్టం అనవసరం, అంతర్గతం: షేక్‌హసీనా

  దుబాయ్ : భారత ప్రభుత్వం నూతన పౌరసత్వ చట్టాన్ని ఎందుకు తీసుకువచ్చిందనేది అర్థం కావడం లేదని బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌హసీనా చెప్పారు. సిఎఎ, ఎన్‌ఆర్‌సిలు అనవసర ప్రక్రియలని తేల్చివేశారు. అయితే ఇవి భారతదేశ...

వన దేవతలను దర్శించుకున్న డిజిపి మహేందర్ రెడ్డి

  ములుగు : జాతరలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో కలిసి మేడారంలో...

దేశంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది

  హైదరాబాద్: దేశంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పటేల్ వెల్లడించారు. ఆదివారం గోల్కొండ హోటల్ నందు కిసాన్ కాంగ్రెస్, మహారాష్ట్ర ఎఐసిసి ఇన్‌చార్జ్ సంపత్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు...
CM KCR Meeting With TRS Leaders Ends

ప్రచారంలో ‘కారు’ పరుగులు

 ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్న మంత్రులు ఇన్‌ఛార్జీలు నియోజకవర్గాల్లోనే ఉండాలని అధిష్ఠానం ఆదేశాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న టిఆర్‌ఎస్ హైకమాండ్ హైదరాబాద్ : మున్సిపాలిటీ ఎన్నికలప్రచార జోరు పతాకస్థాయికి చేరుకుంది. వార్డుల వారిగా గులాబి సేనల ప్రచారంతో హోరెత్తుతోంది. నియోజకవర్గాల...
Kinnera-arts

గుండెలు మీటే తీగలు కిన్నెర కళాకారులు

కిన్నెర లో ఏడు మెట్ల కిన్నెర, తొమ్మిది మెట్ల కిన్నెర, పన్నెండు మెట్ల కిన్నెర అని విభిన్న రకాలుగా ఉంటాయి.ఈ రకంగా కిన్నెర మెట్లలో తేడాలు ఉన్నప్పటికీ వాద్యం పలకడంలో మాత్రం పన్నెండు...

ఓటు అడిగే హక్కు మాకే ఉంది

  కెసిఆర్ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు నాకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చాం, ఇంకా రుణం తీర్చుకుంటా గోదావరి జలాలు తీసుకొచ్చాం మూడేళ్లలో రైలు వస్తుంది 32 వార్డుల్లో బలహీనవర్గాలను నిలబెట్టాం అన్ని సర్వేలు టిఆర్‌ఎస్‌కే అనుకూలం కెసిఆర్...

రబ్బర్‌ఉడ్ పెట్టుబడులపై థాయ్‌తో ఒప్పందం

  హైదరాబాద్ : పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ రాష్ట్రం కొనసాగుతోందని రాష్ట్ర రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దేశంలోనే అతి తక్కువ కాలంలో శరవేగంగా అభివృద్ధి రాష్ట్రాల్లో...

విరసం కార్యదర్శి ప్రొ.కాశీం అరెస్టు

  నేడు హాజరుపర్చండి : హైకోర్టు హైదరాబాద్ : రాష్ట్ర విరసం కార్యదర్శి,అసిస్టెంట్ ప్రొఫెసర్ కా శీం నివాసంలో శనివారం నాడు గజ్వేల్ పోలీసు లు సోదాలు నిర్వహించి అనంతరం అరెస్ట్ చేశా రు. ఉస్మానియా...

Latest News