Monday, May 27, 2024
Home Search

వ్యక్తి మృతి - search results

If you're not happy with the results, please do another search

ప్రమాదంలో ప్రమాదం

  మానేరు వంతెన పైనుంచి పడిన కారు, ఒకరి మృతి, ప్రమాద స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లి జారిపడి కానిస్టేబుల్ దుర్మరణం కరీంనగర్ క్రైం : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానేరు వంతెన పైనుండి ఆదివారం రోజు...

అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం…

  ఆస్తి కోసం హైదరాబాద్‌లో వదిన, ఆమె తల్లి, మునగాలలో బీమా సొమ్ము కోసం బాబాయి హత్య మునగాల/చాంద్రాయణగుట్ట : ఆస్తులను దక్కించుకునేందుకు ఓ వ్యక్తి తన వదిన, ఆమె తల్లిని, బీమా మొత్తాన్ని దక్కించుకునేందుకు...

సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు కన్నుమూత

  సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు(70) మంగళవారం మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. పసుపులేటి రామారావు మృతిచెందిన విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ ఇందిరానగర్‌లోని...
Kondurg-Bus-Stand

అర్ధరాత్రి నడి రోడ్డుపై భార్య శవంతో రోదన

 దిక్కుతోచని స్థితిలో కొందుర్గు బస్టాండ్‌లోనే నిరీక్షణ... గ్రామస్థుల చొరవతో అంత్యక్రియలు కొందుర్గు: అర్థరాత్రి నడి రోడ్డుపై వారిని వాహనంలో నుంచి దించివెళ్లడంతో దిక్కుతోచని స్థితిలో భర్తపడిన వేదన ప్రజలను కలిచివేసింది... పొట్టకూటికోసం వెళ్లిన తల్లిదండ్రులు బిడ్డనిచ్చిన...
coronavirus

కరోనా మృతుల్లో తొలి విదేశీయులు

 అమెరికన్ మహిళ, జపనీస్ పౌరుడు బలి చైనాలో 723కు చేరిన కరోనా మరణాలు జపాన్ ఓడలో మరికొందరికి కరోనా బీజింగ్/ టోక్యో : ఇంతవరకు కరోనా వైరస్ సోకి మరణిస్తున్నవారిని చైనాలోనే చూశాం. ఇప్పుడు విదేశీయులు కూడా...
fake-Aadhaar

నకిలీ ఆధార్‌తో భూ రిజిస్ట్రేషన్

గుర్తించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ,  తాజాగా గండిపేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలో వెలుగులోకి..  సంబంధిత అధికారులపై చర్యలకు సిద్ధం  మనతెలంగాణ/హైదరాబాద్: కొందరు భూ కబ్జాదారులు ఫేక్ ఆధార్ కార్డులను సృష్టించి ప్లాట్లు, భూములను రిజిస్ట్రేషన్...

నడి రోడ్డులో అక్కచెల్లెళ్లపై అమానుషం

  సిలిగురి (పశ్చిమబెంగాల్ ): పశ్చిమబెంగాల్ దక్షిణ దినాజ్ పూర్ జిల్లా ఫటానగర్ గ్రామంలో శుక్రవారం ఇద్దరు అక్కాచెల్లెళ్లను కొట్టి, కాళ్లకు తాళ్లు కట్టి ఈడ్చివేసిన అమానుష సంఘటన సంచలనం కలిగించింది. తమకు చెందిన...
Coronavirus

14,562 మందికి కరోనా

   25 దేశాలకు వైరస్ వ్యాప్తి  ఢిల్లీకి 323మంది భారతీయులు  ఫిలిపీన్స్‌లో ఒకరి మృతి  ఇప్పటి వరకు 305 మరణాలు బీజింగ్/వుహాన్/న్యూఢిల్లీ: ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 305కు చేరింది. చైనా బయట...
Coronavirus

కరోనా ఎమర్జెన్సీ

అంతర్జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్లూహెచ్‌ఓ 213కు చేరిన మృతుల సంఖ్య చైనా అత్యవసర చర్యలు లోహియా ఆస్పత్రిలో అనుమానితులు బ్రిటన్‌లో రెండు కరోనా కేసులు బీజింగ్/న్యూఢిల్లీ/లండన్: చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ అంటువ్యాధి...
Constitution

రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

పౌరసత్వ సవరణ చట్టం, భారతీయ పౌర జాతీయ, జాతీ య జనాభా జాబితాల వ్యతిరేక దేశవ్యాప్త నిరసనలు, అంతర్జాతీయ సమాజ అసంతృప్తి పెల్లుబికాయి. రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాం గ ముప్పు...

కరోనాపై భయాలొద్దు

  వదంతులు నమ్మొద్దు, కేంద్ర బృందం పరిశీలిస్తోంది నేడు ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతాం - మంత్రి ఈటల హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల...
amit shah

మోడీ, షాలే తుక్డే తుక్డే గ్యాంగ్!

ఇటీవల కాలంలో దేశంలో తుక్డే తుక్డే గ్యాంగ్ అన్న పదం పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ముఖ్యంగా జెఎన్‌యు విద్యార్థులపై ఈ పద ప్రయోగాన్ని అధికార బిజెపి దాని అనుబంధ సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్నాయి....

ఐదుగురు మాజీ పోలీస్ అధికారులకు మరణ శిక్ష

  1988 లో షేక్ హసీనాపై కాల్పుల దాడి కేసు ఢాకా : 1988లో ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న షేక్‌హసీనా వాహనంపై కాల్పులు జరిపిన నిందితుల్లో ఐదుగురు మాజీ పోలీస్ అధికారులకు బంగ్లాదేశ్ కోర్టు...

ఉస్మానియాలో తొలి స్కిన్ బ్యాంకు

  అతి త్వరలో ఏర్పాటుకు సన్నాహాలు మరణాల రేటును తగ్గించడంపై దృష్టి డోనర్ల నుంచి పెద్దఎత్తున చర్మం సేకరణకు ప్రణాళికలు హైదరాబాద్ : తెలంగాణలో తొలి స్కిన్ బ్యాంకు (చర్మం నిలువ) హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటు...
Man beaten

పెళ్లైనా వదలకుండ మహిళపై వేధింపులు.. చివరికి చచ్చాడు

  హైదరాబాద్: పెళ్లైన మహిళను వేధిస్తున్న ఓ వ్యక్తిపై ఆమె కుటుంబ సభ్యులు దాడి చేయడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన అతను మృతి చెందిన ఘటన నగరంలోని అల్లాపూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...

తల్లితో అక్రమ సంబంధం.. కుమార్తెకూ వేధింపులు..

హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది.  పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... బోరబండకు చెందిన అజయ్...

ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ఇద్దరు హెల్మెట్ ధరించాల్సిందే

  హైదరాబాద్ : నగరంలో ద్విచక్ర వాహనాలపై వెళ్లుతున్న వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నగర ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాల బారినపడ మృతిచెందుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చంటున్నారు. మంగళవారం ఒక...
dog

ఆపరేషన్ థియోటర్ లో పసికందును పీక్కుతిన్న కుక్క

  లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ఫరూఖ్‌బాద్‌లో మంగళవారం దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని ఆపరేషన్ థియోటర్‌లో పసికందును కుక్క పీక్కు తినడంతో నవజాత శిశువు చనిపోయింది. దీంతో పోలీసులు ఆ ప్రైవేటు...
Killed

కన్నకొడుకుని కడతేర్చిన కసాయి తల్లి

చింతకాని : మండల పరిధిలో ఓ కసాయి తల్లి కన్న కొడుకును కడతేర్చిన విషాద సంఘటన పందిళ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తన శారీరక సుఖం కోసం కడుపున పుట్టిన...
Home gaurd

రైల్లో నుంచి హోంగార్డును తోసేసిన బంగ్లాదేశ్ యువకుడు

  అమరావతి: బంగ్లాదేశ్ చెందిన వ్యక్తి హోంగార్డును రైల్లోంచి తోసేయడంతో అతడు మృతి చెందిన సంఘటన ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  అలెప్పీ నుంచి ధనాబాద్  వెళ్తున్న...

Latest News

Increased registrations in four months

రియల్ బూమ్