Home Search
మున్సిపల్ శాఖ - search results
If you're not happy with the results, please do another search
సూర్యాపేట మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ నియామాకం..
సూర్యాపేట: జిల్లాలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్ 19) తీవ్రత నేపథ్యంలో సూర్యాపేట మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశాల మేరకు సూర్యాపేటకు ఓఎస్డీని నియమించారు. ప్రస్తుత మున్సిపల్...
రెట్టింపు ఊరట
3.4 రోజులనుంచి 7.5 రోజులకు మందగించిన వ్యాప్తి
జాతీయ సగటుకన్నా మెరుగైన స్థితిలో తెలంగాణ, ఎపి
24గంటల్లో కొత్తగా 1553 కేసులు, 36 మరణాలు
ముంబయి, పుణె, ఇండోర్, జైపూర్, కోల్కతా అత్యంత ప్రమాదకరంగా...
సడలింపుల్లేవ్.. పొడిగింపే
మంత్రివర్గం భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన సిఎం కెసిఆర్
మే 3 కాదు 7 వరకు రాష్ట్రంలో లాక్డౌన్
కేంద్రం మినహాయింపులకు రాష్ట్రంలో నో
యథావిధిగా ప్రస్తుత నిబంధనలు, ఆంక్షలు
92 % మంది లాక్డౌన్ కొనసాగించాలన్నారు
సర్వేలు చేశాకే...
అతిక్రమిస్తే కేసులు
జ్వరం, గొంతు నొప్పికి మందులు
కొనుగోలు చేసినా వివరాలు తెలుసుకోండి
రాష్ట్ర వ్యాప్తంగా 260 కంటైన్మెంట్ జోన్లు.. జిహెచ్ఎంసి పరిధిలోనే 146
వాలంటీర్లు, సిబ్బందితోనే నిత్యావసరాలు పంపిణీ.. దాతలను అనుమతించొద్దు
వలస కార్మికుల బాగోగులపై ప్రత్యేక...
ఏదైనా ఎదుర్కొందాం
కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో లాక్ డౌన్ బాగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగాలి. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు...
గడ్డుకాలంలోనూ దొడ్డ మనసు
ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లోనూ పేదల సంక్షేమానికి కెసిఆర్ ప్రభుత్వం మహాసాయం
పారిశుద్ధ కార్మికులకు రూ.30కోట్లకు పైగా ఇన్సెంటివ్
రేషన్లబ్ధిదారులకు రూ.1500 చొప్పున రూ.1,112 కోట్లు జమ
పంచాయతీల అభివృద్ధికి రూ.305 కోట్లు మంజూరు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆర్ధిక...
కరోనా హాట్స్పాట్లో 170 జిల్లాలు
హాట్స్పాటేతర జిల్లాలుగా 207, మిగతావి గ్రీన్జోన్లో
దేశవ్యాప్తంగా 12వేలకు చేరుకున్న కరోనా రోగులు
మృతులు 392, సామూహిక వ్యాప్తి జరగడంలేదు
24 గంటల్లో 1,118 కేసులు నమోదు : కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ: దేశంలో 170 జిల్లాలను కరోనా...
హైదరాబాద్ విషయంలో ప్రత్యేక వ్యూహం అనుసరించాలి
హైదరాబాద్: తెలంగాణలో కరోనా సోకిన వారిలో.. జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువ మంది ఉన్నందున హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్ లో హైదారబాద్...
లాక్డౌన్ కొనసాగించాల్సిందే
మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధాని మోడీని కోరా
జూన్3 వరకు లాక్డౌన్ కొనసాగించాలని బోస్టన్ సర్వే చెప్పింది
అమెరికాలోనే శవాలను ట్రక్కుల్లో నింపుతున్నారు
అంతటి విపత్తు మనదాకా వస్తే పరిస్థితి ఏంటీ?
కరోనా వస్తే కోటీశ్వరులైన గాంధీలో...
7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు
కరోనా నేపథ్యంలో రైతులు ఒకేసారి మార్కెట్కు ధాన్యం తీసుకరావద్దు
ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలి
రాజపేట,కొత్తకోటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి : ఈ రబీలో పండిన...
రండి.. నేడు దీపాలు వెలిగించండి
వాజపేయి కవితను
ట్వీట్ చేసిన ప్రధాని
న్యూఢిల్లీ : కరోనాపై పోరులో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు, లేదా కొవ్వొత్తులు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా...
నిజాముద్దీన్ ను సందర్శించిన అజిత్ దోవల్.. 2,361 మంది తరలింపు
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ ఎఫెక్ట్ తో దేశంలో నిజాముద్దీన్ మర్కజ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశానికి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వెళ్లి వచ్చిన వారిలో కొందరికి కరోనా...
సంగారెడ్డి, జహీరాబాద్ లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు
సంగారెడ్డి: జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఎల్ఎ మాణిక్ రావు, ఎంపి బిబిపాటిల్ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి...
దేనికైనా రెడీ
లాక్డౌన్కు ప్రజలు చాలా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే చాలా ఇబ్బందిలో పడేవాళ్లం. కరోనాకు ప్రపంచంలోనే మందు లేదు. దీనిని అరికట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామ రక్ష. అమెరికా...
వినకపోతే ఖబడ్దార్
మీ బిడ్డగా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా... ఎవరి కోసమో కాదు.. మన కోసం మన పిల్లల కోసం బతుకు కోసం స్వీయ నియంత్రణ పాటించాలి.
లాక్డౌన్, కర్ఫూని అంతా కచ్చితంగా...
సామాజిక బాధ్యతను తీసుకోవాలి
ఐటి కంపెనీలకు పిలుపు
జాప్యంలేకుండా ఏప్రిల్ 1న జీతాలు
జిహెచ్ఎంసిలో కంట్రోల్ రూం ఏర్పాటు
ఐలాలకు పారిశుధ్య పనుల బాధ్యతలు
హోం క్వారైంటైన్లోని పౌరులపైన నిఘా
అధికారులకు మంత్రి కెటిఆర్ ఆదేశాలు
మనతెలంగాణ / హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ...
కూరగాయలు.. పండ్ల రేట్లు పెంచొద్దు
ఈ నెల 20.. 21 తేదీల్లో ఉన్న ధరలే ప్రాతిపదిక
జిల్లాల్లో కలెక్టర్లే రేటు ఫైనల్ చేస్తారు.. సంక్షోభం సృష్టించొద్దు
కూరగాయలు, పండ్ల సరఫరా, రవాణాపై అంతర్గత పర్యవేక్షణ కమిటీల నిరంతర నిఘా
విక్రయాలు చేయాల్సిన...
టిఎస్ బిపాస్పై విస్తృత ప్రచారం చేయాలి
మనతెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాల అనుమతులు, లేఅవుట్ల మంజూరుకు ఆధునిక సాంకేతిక పద్దతి... తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టిఎస్...
ముందు జాగ్రత్తలే శరణ్యం
గుమిగూడొద్దు, జనంలోకి వెళ్ళొద్దు, నిర్లక్షం అసలే వద్దు
కరోనాకు 18 చెక్పోస్టులు.. ఎపి, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్నాటక, సరిహద్దులో ఏర్పాటు
* ఉగాది, శ్రీరామనవమి బహిరంగ వేడుకలు రద్దు
* అన్ని మతాల ప్రార్థన మందిరాలలోకి అనుమతి...
రాష్ట్రంలో 16 కేసులు.. కరీంనగర్ లో హైఅలర్ట్
ఇండోనేషియా బృందం తిరిగిన ప్రాంతాలను గుర్తిస్తున్న అధికారులు, కలెక్టరేట్ వద్ద ఇంటింటా వైద్య పరీక్షలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గురువారం మరో మూడు కొత్త కేసులు నమోదుకావడంతో...