Home Search
పోలీసులు - search results
If you're not happy with the results, please do another search
పొట్టిగా ఉందని భార్యను చంపేశాడు….
అమరావతి: పొట్టిగా ఉందని భార్య చేత సూసైడ్ నోట్ రాయించి అనంతరం భార్యను భర్త హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ప్యాపిలి ప్రాంతంలో జరిగింది. ఇద్దరు...
మాంసం తెచ్చిన తంటా…. నవదంపతుల ఆత్మహత్య
లక్నో: మాంసం వండిన విషయంలో గొడవ జరగడంతో నవ దంపతులు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా వధువు మృతి చెందగా వరుడి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లఖిమ్పూర్...
బోరు లారీ బోల్తా: ఐదుగురు మృతి
అమరావతి: చిత్తూరు జిల్లాలో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన బోరు లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను మధ్యప్రదేశ్ సింగరోలి జిల్లా...
లంచం…. ఐఎఎస్ అధికారి ఆత్మహత్య
బెంగళూరు: లంచం తీసుకున్న కేసులో నిందితుడిగా ఉన్న ఐఎఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరులోని జయనగర్లో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బిఎం విజయ్ శంకర్(59) అనే ఐఎఎస్...
గుజరాత్లో భారీ అగ్నిప్రమాదం (వీడియో)
అహ్మాదాబాద్: గుజరాత్లో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అహ్మాదాబాద్ సనంద్ ప్రాంతంలోని గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జిఐడిసి)లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో 25 అగ్నిమాపక యంత్రాలతో హూటాహుటిన ఘటనాస్థలికి...
చిరుత మెడకు తాడు కట్టి… ఊరేగిస్తూ… టిక్ టాక్ వీడియో
చిరుతను చూస్తే చాలు భయంతో పరుగులు తీస్తాం... కానీ కొందరు యువకులు చిరుత పులి మెడకు తాడు కట్టి రోడ్డుపై దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్నారు. కొందరు వీడియో తీసి టిక్ టాక్ లో...
చెరువులో మునిగి ఐదుగురు బాలికల మృతి
జల్నా: బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లిన ఐదుగురు బాలికలు ప్రమాదవశాత్తు చెరువులోమునిగి ప్రాణాలు కోల్పోయిన విషాదఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో చోటుచేసుకుంది. భోకార్డన్ సమీపంలోని తలేగావ్వాడీ గ్రామానికి చెందిన ఆరుగురు బాలికలు...
వికారాబాద్లో సర్పంచ్ ఆత్మహత్య
వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలం కొత్తపల్లి సర్పంచ్ ఆనంద్(32) ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక వేదనతో ఇంట్లో ఉరేసుకుని ఆనంద్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న...
ప్రేమ పేరుతో మోసం.. ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి మౌనదీక్ష
సిద్దిపేట : తనను పెండ్లి చేసుకొని కాపురం చేయడానికి నిరాకరించడంతో ఓ యువతి తన ప్రియుడి ఇంటి ఎదుట మౌన దీక్షకు దిగిన సంఘటన సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం తోర్నాలలో చోటు...
టీలో షూగర్ తక్కువైనందుకు గర్భిణి గొంతు కోసి….
లక్నో: టీలో షుగర్ తక్కువ వేసినందుకు గర్భవతైన భార్యను హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని లఖిమ్పూర్ఖేరీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బార్బర్ ప్రాంతంలో బబ్లూ కుమార్ అనే...
భార్య చితిలో భర్త దూకి…. ఆపై బావిలో దూకి ఆత్మహత్య
ముంబయి: భర్త తన భార్య చితిలో దూకి అనంతరం భావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గొండిపిప్రి ప్రాంతంలోని భంగ్రామ్ తాలోధి...
భార్యను బెంగళూరులో చంపి… అత్తను కోల్కతాలో హత్య చేసి… ఆత్మహత్య
కోల్కతా: విడాకుల విషయంలో భార్యను బెంగళూరులో హత్య చేసిన తరువాత అత్తను కోల్కతాలో చంపి అనంతరం అల్లుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అమిత్...
తల్లి ప్రియుడితో ఇద్దరు కూతుళ్లు కలిసి….
అహ్మదాబాద్: తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తితో ఇద్దరు కూతుళ్లు కలిసి తల్లిని చంపిన సంఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ ప్రాంతంలో అమరైవాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రంజన్ సోలంకి అనే ఆమె...
లిఫ్ట్ ఇచ్చి 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం….
పాట్నా: 16 ఏళ్ల బాలికకు లిఫ్ట్ ఇచ్చి ఆమెపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన బిహార్లోని సుపౌల్ జిల్లాలో జరిగింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు...
గ్రేటర్లో కరోనా స్వైర విహారం
కలవరపెడుతున్న కరోనా పాజిటివ్ కేసులు
వైరస్ విస్తరణపై నగర వాసుల ఆందోళన
మరోసారి లాక్డౌన్ విధించాలని ప్రజల డిమాండ్
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ వేగంగా విస్తరించడంతో ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటు జీవిస్తున్నారు....
వీడిన పెద్దపల్లి ఎంఎల్ఎ సోదరి కుటుంబం మిస్టరీ
బలవన్మరణంగా తేల్చిన పోలీసులు
హైదరాబాద్ : పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి ఫ్యామిలీ మరణం మిస్టరీ వీడింది. ఈ ఏడాది జనవరి 27న తిమ్మాపూర్ మండలం పెద్ద ఎస్ఆర్ఎస్పి కెనాల్ లో పడి...
నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని నాంపల్లిలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ప్రతిక్ ఫర్నీచర్ షాపులో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై పోలీసులు...
భూతగాదాలతోనే కాంగ్రెస్ నేత హత్య
నిందితుల అరెస్టు, రిమాండ్కు తరలింపు : షాద్నగర్ ఎసిపి
రంగారెడ్డి: భూ తగాదాల వల్లే ఈ నెల 19వ తేదీన కాంగ్రెస్ సీనియర్ నేత, సింగిల్ విండో మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి హత్యకు గురయ్యారని...
భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్: పుల్వామా జిల్లా బందోజూ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు. బందోజూ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు...
పాక్ నుంచి భారత్ చేరుకున్న ఐదుగురు దౌత్య అధికారులు
అట్టారీ(అమృత్సర్): పాకిస్థాన్లోని భారత రాయబార కార్యాలయంలో పని చేసే ఐదుగురు అధికారులు సోమవారం స్వదేశంచేరుకున్నారు. అట్టారీవాఘా సరిహద్దు వరకు వారు కారులో ప్రయాణించి భారత్లోకి ప్రవేశించారు. సరిహద్దులోని చెక్పోస్ట్ వద్దే వారికి థర్మల్...