Home Search
పోలీసులు - search results
If you're not happy with the results, please do another search
క్వారంటైన్… నవ వధువుపై పోలీస్ అత్యాచారయత్నం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని పుల్భట్టా ప్రాంతంలో మద్యం సేవించిన కానిస్టేబుల్ నూతన వధువుపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నవ దంపతులు వేరే...
బావిలో దూకి తల్లీకూతురు ఆత్మహత్య
తాడ్వాయి: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపాడ్లో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో దూకి తల్లి కూతురు ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు....
జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రత బలగాలు ఓ ఉగ్రవాది హతమార్చారు. కుల్గామ్ జిల్లాలోని దమ్హాల్ హంజిపొరా ప్రాంతంలో సోమవారం ఉదయం భద్రత బలగాలు, ఉగ్రవాదులకు మధ్య...
కరెన్సీ నోటుపై గాంధీ బొమ్మ స్థానంలో గాడ్సే…. యువకుడు అరెస్ట్
భోపాల్: కరెన్సీ నోటుపై మహాత్మా గాంధీ స్థానంలో నాథూరామ్ గాడ్సే బొమ్మ పెట్టి సోషల్ మీడియాలో పోస్టు చేసి యువకుడిని అరెస్టు చేసిన సంఘటన మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన...
రూ.22 వేలకు శిశువు అమ్మకం
స్థానికుల సమాచారంతో నిందితులను పట్టుకున్న పోలీసులు
మన తెలంగాణ/ కుత్బుల్లాపూర్: నవ మాసాలు మోసి కన్న ప్రేమకు మచ్చతెచ్చే విధంగా దంపతులు వ్యవహరించారు. పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టి తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేశారు....
20 ఏళ్ల కూతురిని సుత్తితో కొట్టి చంపిన తండ్రి
పాల్ఘర్ : ఓ తండ్రి తన 20 ఏళ్ల కూతురిని సుత్తితో కొట్టి చంపిన ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది. తిరుపతినగర్కు చెందిన దత్తారామ్జోషి (54) కూతురు ఆకాంక్ష స్థానిక కళాశాలలో...
కోడి, చేపల కూర ఇవ్వలేదని… ఆశా కార్యకర్త చేయి విరగొట్టాడు…
బెంగళూరు: కోడి, చేపల కూర భోజనంలో ఇవ్వడంలేదని క్వారంటైన్లో ఉన్న వ్యక్తి ఆశా కార్యకర్త చేయి విరగొట్టిన సంఘటన కర్నాటకలోని కలబురిగిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరోనా వైరస్ సోకిన...
కొంపల్లిలో రోడ్డు ప్రమాదం.. పారిశుధ్య కార్మికుడు మృతి
మేడ్చల్: పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో జిల్లా జాతీయ రహదారి, కొంపల్లి మున్సిపాలిటీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పారిశుధ్య కార్మికుడు సిద్ది రాములు మృతి చెందాడు. కొంపల్లి...
‘టిక్ టాక్’ కోసం పిల్లికి ఉరివేసి..
చెన్నై: టిక్ టాక్ మోజులో కొంతమంది యువకులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్ అవ్వాలనుకుని చాలా మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. తాజాగా ఓ యువకుడు టిక్ టాక్...
వీడని ‘నవ’ మిస్టరీ
పోలీసుల అదుపులో ఇద్దరు బీహారీలు
వివాహేతర సంబంధం కోణంలోనూ ఆరా
కీలకం కానున్న కాల్డేటా
వరంగల్ బావిలో శవాలై తేలిన 9 మంది ఉదంతం మూలాలపై విస్తృతంగా దర్యాప్తు
మన తెలంగాణ/వరంగల్ క్రైం/గీసుకొండ : గొర్రెకుంట శివారులోని పాడుబడ్డ...
చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి
మనతెలంగాణ/కొత్తగూడెం: చత్తీస్గఢ్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. వివరాల ఇలా ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం చత్తీస్గఢ్ పోలీసు బలగం డిఆర్జికి మావోయిస్టులకు మధ్య సుక్మా జిల్లాలోని మంకపాల్ అటవి ప్రాంతలో...
శవాల బావి మిస్టరీ తేలేదేలా..?
తొమ్మిది మంది మృతి కేసులో ముమ్మరంగా దర్యాప్తు..
ఫోరెన్సిక్ నివేదికే కీలకం..
పోలీసుల అదుపులో ఇద్దరు బీహార్ యువకులు..?
మనతెలంగాణ/వరంగల్ క్రైం: ఒక పాడుపడ్డ బావిలో రెండు రోజుల క్రితం తొమ్మిది మృతదేహాలు లభించిన సంఘటనపై...
దొంగతనానికి వెళ్లి మహిళపై అత్యాచారం..
న్యూఢిల్లీ: 23 ఏళ్ల దొంగ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన దక్షిణ ఢిల్లీలోని జంగ్పురలో చోటుచేసుకుంది. ఈ సంఘటన గత ఆదివారం అర్థరాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు...
మహిళా లాయర్పై అత్యాచారం….
ఢిల్లీ: ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి మహిళా లాయర్పై అత్యాచారం చేసిన సంఘటన ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సోనూ అనే వ్యక్తి బాల్కనీ నుంచి ఇంట్లోకి...
పబ్లిక్ టాయిలెట్ లో ఉరేసుకున్న యువకుడు
ముంబయి: ఓ యువకుడు పబ్లిక్ టాయిలెట్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని అంధేరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... షాహ్నావాజ్ షేక్ అనే వ్యక్తి వర్సోవా ప్రాంతంలో నివసిస్తున్నాడు. గుండ్వాలి...
చెల్లి పెళ్లి చెడగొట్టిన ప్రియుడిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి…
జనగాం: చెల్లి పెళ్లి చెడగొట్టిన లవర్ను ఆమె సోదరుడు చంపిన సంఘటన జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్ కమాన్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... షేర్ని గ్రామానికి చెందిన శ్రీధర్...
మృతదేహాలకు ఎంజిఎంలో శవపరీక్ష పూర్తి…
వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంటలో బావి నుంచి వెలికితీసిన తొమ్మిది మృతదేహాలకు ఎంజిఎం ఆస్పత్రిలో శవపరీక్ష పూర్తి అయింది. ఈ ఘటనపై పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. షకీల్...
ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం వికటించి ఇద్దరు మృతి
రాజన్న సిరిసిల్ల: ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇద్దరు మహిళలు మృతి చెందిన విషాద సంఘటన సిరిసిల్లలో చోటుచేసుకుంది. వైద్యం వికటించడమే వీరి మృతికి కారణమని తెలుస్తోంది. మృతుల్లో ఒకరు రుద్రంగి మండలం మానాలకు...
అన్న మందలించాడని తమ్ముడు ఆత్మహత్య
జూలూరుపాడు: అన్న మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని బొజ్జతండాలో చోటుచేసుకుంది. బొజ్జతండాకు చెందిన గుగులోతు శివ (13)...
రాష్ట్ర ప్రగతిలో వలస కూలీలు భాగస్వాములే
9 మంది మృతిపై సమగ్ర విచారణ చేయిస్తాం
కుటుంబ సభ్యులకు ఓదార్పు, అండగా ఉంటాం
దోషులపై కఠినచర్యలు తీసుకుంటాం
ఎంజిఎం ఆస్పత్రిలోని మృతదేహాలను పరిశీలించిన మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి
మనతెలంగాణ/హైదరాబాద్ : వరంగల్లోని గొర్రెకుంట వద్ద బావిలో బయటపడిన...