Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
సినిమా గ్లామర్ పులుముకున్న గ్రీన్ఛాలెంజ్
రాంచరణ్ ఛాలెంజ్ను స్వీకరించిన దర్శకుడు రాజమౌళి
మొక్కలు నాటి సందడి చేసిన రకుల్ ప్రీతి
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రీన్ఇండియా ఛాలెంజ్కు సినిమాగ్లామర్ తోడైంది. దేశవ్యాప్తంగా ప్రముఖ సినిమానటులు గ్రీన్ఇండియా ఛాలెంజ్లో పాల్గొంటూ రీల్ కథానాయకలు, నాయికలు పర్యావరణ...
అమెరికాలో భర్త.. అత్తారింటి ఎదుట భార్య ధర్నా
అదనపు కట్నం కోసం వేధింపులు.. ఇచ్చిన తల్లిదండ్రులు
ఉన్నతోద్యోగం కోసం అమెరికా వెళ్లిన భర్త
ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు
2018లో వచ్చి తిరిగి వెళ్లిన వీరేష్
భార్యా, కూతురికి ఫోన్ చేయని భర్త
భర్త ఇంటి ఎదుట ధర్నా...
ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండచరియలు
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొండచరియలు ప్రమాదకరంగా మారాయి. దుర్గగుడి సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల క్రింద ఎవరైనా చిక్కుకున్నారా...
కందకంలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
వెంటాడిన అడవి పందులు కందకంలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
మన తెలంగాణ/లింగంపేట: గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని బానాపూర్ నారాయణగూడ తండాలో ఈ...
‘ఫైటర్’లో బాలీవుడ్ స్టార్..
యువ సంచలనం విజయ్ దేవరకొండ కలల చిత్రం ‘ఫైటర్’. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ ఎంట్రీకి ఇది ఖచ్చితంగా మంచి బేస్ ఇస్తుందని అతడి నమ్మకం. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం...
వరదల గాయాలకు రూ. 550 కోట్లు
మునిగిన ప్రతి ఇంటికి రూ.10వేల ఆర్థిక సాయం
వరదల సహాయంపై ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక ప్రకటన
పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ళకు రూ.లక్ష,
పాక్షికంగా దెబ్బతింటే రూ.50వేలు
నేటి నుంచే పంపిణీ చేయాలని ఆదేశం
200 నుంచి 250 బృందాలతో...
బిసి కార్పొరేషన్ల పాలకమండళ్ల ప్రకటన
అమరావతి: ఎపి ప్రభుత్వం 56 బిసి కార్పొరేషన్ల పాలకమండళ్లను ఆదివారం ప్రకటించింది. బిసి కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు పేర్లును తాడేపల్లిలో మంత్రులు ప్రకటించారు. మొత్తం 139 బిసి కులాలకు గాను ప్రస్తుతం 56...
కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం
అమరావతి: విజయవాడ కనకదుర్గగుడి ఫ్లైఓవర్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ ఫ్లైఓవర్ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఎపి సిఎం జగన్ ప్రారంభించారు. వర్చువల్ కార్యక్రమం ద్వారా ఈ ప్రారంభోత్సవం కొనసాగింది. క్యాంప్ ఆపీసు...
సిఎం కెసిఆర్కు ప్రధాని మోడి ఫోన్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో భారీ వర్షాలు కారణంగా ఏర్పడిన వరదల పరిస్థితిపై ప్రధాని మోడి ఆరా తీశారు. బుధవారం సిఎం కెసిఆర్కు ఆయన ఫోన్ చేసి అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు....
ఎపి సిఎంను పదవి నుంచి తొలగించాలని ‘సుప్రీం’లో పిటిషన్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్ ను తొలగించాలని సుప్రీంకోర్టులో న్యాయవాదులు జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్లు బుధవారం నాడు పిటిషన్ దాఖలు వేశారు. ఎపి సిఎం జగన్పై...
ఇలాంటి సినిమానే చేయాలనుకున్నా..
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ అనే వర్కింగ్ టైటిల్తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూరీ,- విజయ్ ఇద్దరికీ మొదటి పాన్ ఇండియా...
అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం
హైదరాబాద్: కేంద్ర జల్ శక్తి ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు, ఇంజనీర్లు ప్రగతి భవన్ చేరుకున్నారు. ఈ అపెక్స్ కౌన్సిల్ భేటీలో సిఎం...
కృష్ణరాయడు తెలుగురాయడే
ప్రపంచ ప్రఖ్యాత చక్రవర్తులు సీజర్, అలెగ్జాండర్, నెపోలియన్లతో పాటు శ్రీకృష్ణదేవరాయలు ఒకరని చరిత్రకారుల అంచనా. దక్షిణ భారతదేశాన్ని ఇరవై ఏళ్ళపాటు దుర్నిరీక్ష్యంగా పరిపాలించిన రాయలవారికి ‘సంగీత సాహిత్య సమరాంగణసార్వభౌమ’ అనేబిరుదుతోపాటు, మూరురాయరగండ మొదలైన...
అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం..
హైదరాబాద్: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ, ఎపి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్...
అరణ్యంలో తుపాకి చప్పుళ్ళు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని సరిహద్దు అటవీ ప్రాంతాలు తూపాకి చప్పుళ్ళుతో దద్దరిల్లిపోతున్నాయి. వరుస సంఘటనలతో ఏజెన్సీ ప్రజలు వనికిపోతున్నారు. 20 రోజుల వ్యవధిలోనే చర్ల మండలంలో రెండు...
ఘనంగా కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
జగద్గిరిగుట్ట/నిజాంపేట: స్వాతంత్య్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ 105 వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. జగద్గిరిగుట్టలోని మార్కండేయ స్వామి మందిరంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక...
కరోనాతో తిరుపతి ఎంపి దుర్గా ప్రసాద్ మృతి
చెన్నై: కరోనా వైరస్ సోకి తిరుపతి ఎంపి బల్లి దుర్గా ప్రసాద్ (64) బుధవారం కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్ సోకడంతో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దుర్గా ప్రసాద్ కు...
డ్రగ్స్ కథా చిత్రమ్
టాలీవుడ్కు బాలీవుడ్ ప్రకంపనలు
తెరపైకి తెలుగు చిత్రసీమలోని ప్రముఖుల పేర్లు
హీరోయిన్ రకుల్ప్రీత్ సహా 10 మందిపై ఆరోపణలు
టాలీవుడ్పై ఎన్సిబి నిఘా
పాత నిందితుల విచారణకు సన్నాహాలు
మన తెలంగాణ/హైదరాబాద్: ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా...
పాన్ ఇండియా రేంజ్లో
విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్న ‘ఫైటర్’ మూవీని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కేంచేందుకు పూరి జగన్నాథ్ సన్నాహాలు చేస్తున్నాడు. అందుకోసమే ఈ సినిమా నిర్మాణంలో కరణ్ జోహార్ ను భాగస్వామిగా చేసుకోవడంతో పాటు బాలీవుడ్...
ప్రణబ్ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..
న్యూఢిల్లీ: గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ప్రణబ్ ముఖర్జీ మృతిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం...