Home Search
పాకిస్థాన్ సరిహద్దు - search results
If you're not happy with the results, please do another search
మోడీ బంగ్లా పర్యటన!
ఎన్నెన్నో ఎగుడుదిగుడులు, ఒడుదుడుకుల తర్వాత పరస్పర బంధాన్ని పటిష్ఠపరచుకోడానికి భారత్, బంగ్లా ప్రధానులు చూపిన చొరవ మెచ్చుకోదగినది. మన ఇరుగుపొరుగు దేశాలన్నింటితోనూ సత్సంబంధాలను పెంచుకోడంపై చైనా చూపిస్తున్న ఆసక్తిని గమనిస్తే ఇందులో ఇప్పటికీ...
‘క్వాడ్’ అధినేతల భేటీ!
పదమూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మొట్టమొదటిసారిగా రేపు శుక్రవారం నాడు జరుగబోతున్న నాలుగు ‘క్వాడ్’ దేశాల (ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) అధినేతల పరోక్ష (వర్చువల్) శిఖరాగ్ర సమావేశానికి విశేష ప్రాధాన్యమున్నది. జో...
అజిత్ ధోవల్ ఇంటిపై ఉగ్రవాదుల రెక్కీ..
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఎ) అజిత్ ధోవల్ లక్ష్యం చేసుకుని ఉగ్రవాదులు దాడికి కుట్ర పన్నారు. ఈ మేరకు ఆయన నివాసం వద్ద రెక్కి నిర్వహించినట్లు పోలీసు కస్టడీలో ఉన్న జైషే మహమ్మద్...
ట్విట్టర్ వివాదం!
ప్రముఖ అంతర్జాతీయ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్కు భారత ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదంపై మన సుప్రీంకోర్టు ఏమి చెప్పనున్నది? మన రాజ్యాంగం హామీ ఇస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛకు తిరుగులేదని...
పాక్లోకి ప్రవేశించిన పశువుల కాపరికి 13 ఏళ్ల తర్వాత విముక్తి..
అమృత్సర్: పొరపాటున పాకిస్థాన్లోకి ప్రవేశించిన గుజరాత్ పశువుల కాపరిని పాకిస్థాన్ 13 ఏళ్ల తర్వాత విడుదల చేసింది. ఇస్మాయిల్ సమా(60) అనే వ్యక్తి 2008లో తన పశువులను మేపుకుంటూ సరిహద్దు దాటి పాకిస్థాన్లోకి...
పాక్ డ్రోన్ ద్వారా 11 గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
చండీగఢ్: గురుదాస్పూర్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో 11 హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నామని పంజాబ్ పోలీసులు తెలిపారు. సరిహద్దుకు కిలోమీటర్ దూరంలోని సలాచ్ అనే గ్రామం వద్ద ఆదివారం రాత్రి వీటిని...
క్రిమినల్ మైండ్ను పాక్ విడిచిపెట్టడం లేదు: రాజ్ నాథ్ సింగ్
హైదరాబాద్: ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్న వాళ్లందరూ విధులకు న్యాయం చేస్తారని భావిస్తున్నానని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్లో శనివారం ఉదయం పాసింగ్ ఔట్...
పాక్లో తాలిబన్ నేతకు టేకిటీజీ ఎల్ఐసి పాలసీ..
ఇస్లామాబాద్: అఫ్ఘన్ తాలిబన్ అధినేత ముల్లాఅక్తర్ మన్సౌర్ పాకిస్థాన్లో ఎల్ఐసి బీమా పాలసీ దక్కించుకున్నారు. అది కూడా నకిలీ పత్రాలను పొందుపర్చి దీనిని పొందినట్లు వెల్లడైంది. అమెరికా సేనల డ్రోన్ దాడులలో హతం...
మోడీ ప్రభుత్వంపై సిఎం కెసిఆర్ ఫైర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరుకు టిఆర్ఎస్ సిద్ధమవుతున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. సిఎం మీడియాతో మాట్లాడుతూ... ''డిసెంబర్ రెండో వారంలో హైదరాాద్ లో...
పాక్ కవ్వింపులు
సరిహద్దుల్లో పాక్ సైన్యం మన భూభాగం మీదికి, అక్కడి జనావాసాల పైకి మళ్లీ కాల్పులకు తెగబడింది. పాక్ సైనికుల తూటాలు పేలుతుంటే మన సైన్యం దృష్టి అటు మళ్లుతుందని ఆ సందు చూసుకొని...
అమెరికా రక్షణమంత్రితో రాజ్నాథ్ భేటీ
నేడు 2+2 మంత్రులస్థాయి చర్చలు
పాల్గొననున్న ఇరు దేశాల విదేశాంగ మంత్రులు
న్యూఢిల్లీ: అమెరికా రక్షణశాఖ మంత్రి మార్క్ టి ఎస్పర్తో భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ సోమవారం భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య...
పాక్ గూఢచారి అరెస్ట్
జైపూర్: రాజస్థాన్ లో పాకిస్థాన్ గూఢచారిని అరెస్టు చేశారు. రాజస్థాన్ బాడ్మేర్ లో అదుపులోకి తీసుకున్నట్టు సిబి-సిఐడి అధికారులు వెల్లడించారు. భారత ఆర్మీ సమాచారాన్ని పాకిస్థాన్ కు చేరవేస్తున్నట్టు గుర్తించారు. సరిహద్దుల్లో వేతన...
చైనా బలగాలకు ‘పాక్’ సాయం
పిఎల్ఎకు పాకిస్థాన్ సైనికుడి శిక్షణ
వెలుగు చూసిన వీడియో సాక్షాలు
న్యూఢిల్లీ : శత్రు ద్వయం సరిహద్దులలో చట్టాపట్టాలేసుకుని సాగుతోంది. సరిహద్దులలో ఏకంగా చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాల మధ్య నిలబడి...
పాక్ కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి గురువారం ఉదయం పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనల్లో ముగ్గురు భారత సైనికులు అమరులయ్యారు. మరో...
పాక్ కాల్పులు… భారత జవాన్ మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. బుదవారం రాత్రి పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో భారత జవాన్ అమరుడయ్యాడు. గత రాత్రి 10 గంటల ప్రాంతంలో పూంచ్...
మీరా? శాంతి సంస్కృతి గురించి మాట్లాడేది
ఐరాస వేదిక నుంచి పాక్కు భారత్ చురక
న్యూయార్క్: ఐరాస వేదిక నుంచి భారతదేశం పొరుగుదేశం పాకిస్థాన్ తీరుతెన్నులపై విమర్శనాస్త్రాలను సంధించింది. పాక్ వైఖరి మారడం లేదని, ఆ దేశం తన హింసాత్మక సంస్కృతిని...
కశ్మీర్లో ఉగ్రవాదులకు డ్రోన్లద్వారా ఐఎస్ఐ ఆయుధాల చేరవేత..
కశ్మీర్లో ఉగ్రవాదులకు డ్రోన్లద్వారా ఐఎస్ఐ ఆయుధాల చేరవేత
అధీన రేఖ వెంబడి నిఘా పెంచిన భారత సైన్యం
శ్రీనగర్: పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఉపయోగించే డ్రోన్ ఒకటి జమ్మూ, కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో దొరకడంతో...
భారత దౌత్యవేత్తకు పాక్ సమన్లు
ఇస్లామాబాద్ : భారత హైకమిషన్కు చెందిన సీనియర్ దౌత్యవేత్తకు పాకిస్థాన్ ఆదివారం సమన్లు జారీ చేసింది. నియంత్రణ రేఖ వద్ద భారత దళాలు నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేసింది. నియంత్రణ...
రక్షణ మంత్రుల భేటీ
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగి, రెండు వైపులా సైనిక మోహరింపులు పరాకాష్ఠకు చేరుకొని, యుద్ధ మేఘాలు దట్టమవుతున్న సమయంలో మాస్కోలో శుక్రవారం ఉదయం భారత, చైనా రక్షణ మంత్రులు సమావేశం కావడం హర్షించవలసిన...
పాక్ దళాల కాల్పుల్లో ఆర్మీ అధికారి మృతి..
జమ్ము: పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో బుధవారం భారత సైనికాధికారి ఒకరు మరణించారు. రాజోరీ జిల్లా కేరీ సెక్టార్లోని ఆధీనరేఖ వద్ద జరిగిన ఈ సంఘటనలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(జెసిఒ) మృతిచెందారు. పాకిస్థాన్...