Wednesday, May 8, 2024
Home Search

పాకిస్థాన్ సరిహద్దు - search results

If you're not happy with the results, please do another search

‘నవ కశ్మీర్’ కు ఏడాది

జమ్ము కశ్మీర్ విశేషాభరణాలైన 370, 35ఎ రాజ్యాంగ అధికరణలను తొలగించి, ఆ రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి నేటితో ఏడాది పూర్తవుతుంది. రాజ్యసభలో...
india-china border dispute 2020

చైనాను సైనికంగా తట్టుకోగలమా!

పాకిస్థాన్‌తో జరిపిన యుద్ధాలలో ఆయుధా పరంగా మన వద్ద కన్నా ఆ దేశం వద్దనే అత్యాధునికమైనవి ఉన్నాయి. అయినా వారు విజయం సాధింపలేకపోయారు. 1962లో అ సలు యుద్ధం జరిగిన్నట్లు చైనా తమ...

అయోధ్యలో ఉద్రిక్తత

  ఐఎస్‌ఐ సైగలతో ఉగ్రదాడికి పన్నాగం రామాలయ భూమిపూజ విఘ్నానికి ప్లాన్ ఇంటలిజెన్స్ సమాచారంతో నిఘా తీవ్రం న్యూఢిల్లీ/అయోధ్య: ఉత్తర ప్రదేశ్‌లోని రామజన్మభూమి స్థలాన్ని లక్షంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు దిగుతారనే నిఘా సమాచారం అందింది. దీనితో...
PM Modi Address Mann Ki Baat with Nation

ముప్పులోనే ఉన్నాం

మునుపటికన్నా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి మాస్క్.. మస్ట్ కావాలి కరోనా నుంచి విముక్తికి ప్రతిన బూనాలి ‘మన్‌కీ బాత్’ప్రసంగంలో ప్రధాని మోడీ పిలుపు న్యూఢిల్లీ: కరోనా వైరస్ ముప్పు తొలగి పోలేదని, మునుపటికంటే...
Hyderabad Medical Officers Alert on Coronavirus

కరోనా -మరో ప్రచ్ఛన్న యుద్ధ ఛాయలు

విద్యార్థులను మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం అడిగితే ఆస్ట్రియా రాకుమారుడు ఫెర్డినాండ్ హత్య అని చెపుతారు. రెండవ ప్రపంచ యుద్ధానికి కారణం అడిగితే పోలాండ్ పై హిట్లర్ (జర్మనీ) దాడి చేయటం అని...

సంపాదకీయం: స్పష్టత వస్తుందా?

 లడఖ్ వద్ద సరిహద్దుల్లో గత నెల 15న జరిగిన సైనిక ఘర్షణలో చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకున్నదా, అయితే ఎంత మేరకు, దానితో సాగుతున్న చర్చల్లో సాధించిన పురోగతి ఏమిటి, ఆ ఘటనకు...

సంపాదకీయం: చైనాకు చేరువైన ఇరాన్

చాబహార్ జహేదాన్ రైలు మార్గ నిర్మాణ భాగస్వామ్య ఒప్పందం నుంచి ఇండియాను వదులుకుంటూ ఇరాన్ తీసుకున్న నిర్ణయం దానికదే ఏకాకి పరిణామం కాదు. ప్రధాని మోడీ ప్రభుత్వం నూతన విదేశీ విధాన విన్యాసాల...
World's biggest arms importing countries

ఆయుధ బేహారుల చేతిలో ప్రభుత్వాలు

ఈ రోజున అత్యధికంగా రక్షణరంగ సామాగ్రి, ఆయుధాల కొనుగోలులో ఆసియా ఖండంలో చైనా,- భారత్‌లే మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి. చైనా తన ఆయుధ కొనుగోలు బడ్జెట్ ను 2018 తో పోలిస్తే...
Article about PM Modi and China Relationship

దేశ ప్రయోజనాలే గీటురాయిగా ఉండాలి..!

ప్రధాని మోడీ లడఖ్ ప్రాతానికి వెళ్లి ప్రాణాలకు తెగించి దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు మనోధైర్యం కల్పించిన తీరును యావత్ దేశం మెచ్చుకుంటుంటుంది. భారత్ జోలికి వస్తే ఖబర్దార్ దెబ్బకు దెబ్బ తీస్తాం అని...
Article about India-China Standoff

చైనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

చైనాకు మనకన్నా ఎంతో పెద్ద సైన్యం, అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు ఉన్నప్పటికీ వారికి యుద్ధాలలో పాల్గొన్న అనుభవం పెద్దగా లేదు. మన సేనల వలే నిరంతరం వివిధ ఘర్షణలతో తలమునకలై ఉన్నటువంటి అనుభవం...
Five diplomats who arrived in India from Pakistan

పాక్ నుంచి భారత్ చేరుకున్న ఐదుగురు దౌత్య అధికారులు

  అట్టారీ(అమృత్‌సర్): పాకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో పని చేసే ఐదుగురు అధికారులు సోమవారం స్వదేశంచేరుకున్నారు. అట్టారీవాఘా సరిహద్దు వరకు వారు కారులో ప్రయాణించి భారత్‌లోకి ప్రవేశించారు. సరిహద్దులోని చెక్‌పోస్ట్ వద్దే వారికి థర్మల్...
Pak attempt to carry arms was ruined

ఆయుధాల చేరవేతకు పాక్ యత్నం భగ్నం

  సరిహద్దులో డ్రోన్ కూల్చివేత జమ్ము : జమ్మూకాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత గగనతలంలోకి చొచ్చుకు వచ్చిన పాకిస్థాన్ డ్రోన్‌ను బిఎస్‌ఎఫ్ దళాలు కూల్చివేశాయి. డ్రోన్ ద్వారా ఆయుధాల చేరవేతకు పాకిస్థాన్ యత్నించగా బిఎస్‌ఎఫ్...

డ్రాగన్ కోరల్లో నిలువెల్లా విషం

ప్రపంచ చరిత్రలో భారత్, చైనాల మధ్య ఘర్షణలు 1914లోనే రాజుకున్నాయి. చైనా రిపబ్లిక్, బ్రిటన్, టిబెట్‌ల మధ్య సిమ్లాలో జరిగి సమావేశం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. టిబెట్‌కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడాన్న...

చైనా మోసం

  నోటితో పలకరించి నొసటితో వెక్కిరించే విద్యలో ఆరితేరిన చైనా ఇలా చేయడం ఆశ్చర్యపోవలసిన పరిణామం కాదు. అయితే 1962 తర్వాత ఇంత వరకు దానితో పూర్తి స్థాయి యుద్ధం తలెత్తలేదు, 1975లో అరుణాచల్...
India-China Violent Border Clash

భారత్-చైనా హింసాత్మక ఘర్షణ

 కల్నల్ సహా 20 మంది మృతి పరస్పరం బాహాబాహీ అమరుడైన అధికారి తెలంగాణలోని సూర్యాపేట వాసి పరిస్థితిపై రక్షణ మంత్రి సమీక్ష 45 ఏళ్ల తరువాత జగడం చైనా సైనికులు ఆరుగురు మృతి? న్యూఢిల్లీ/లడఖ్: భారత్‌-చైనా సరిహద్దు రగులుతోంది. పరిస్థితులు సద్దుమణుగుతతున్న...
Army jawan killed 2 injured in Pakistani firing

పాక్ రేంజర్ల కాల్పుల్లో జవాను మృతి

కాశ్మీర్: సరిహద్దుల్లో పాకిస్థాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద పాక్ బలగాల కాల్పులు జరిపాయి. పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఓ...
Army jawan killed in firing as Pakistan in Rajouri

భారత్‌-పాక్‌ మధ్య కాల్పులు: జవాను మృతి

జమ్ముకశ్మీర్: పాకిస్థాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. సరిహద్దుల్లో పాక్ మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. బుధవారం రాత్రి నుంచి పలుచోట్ల పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు. మంజకోట్‌, కేరీ, బాలాకోట్,...
Pak army dismantled India intelligence helicopter

భారత నిఘా హెలికాప్టర్‌ను కూల్చేశాం: పాక్ ఆర్మీ

  ఇస్లామాబాద్‌ః భారత్‌కు చెందిన నిఘా హెలికాప్టర్(ఖ్వాడ్‌కాప్టర్)ను కూల్చి వేసినట్టు పాకిస్థాన్ సైన్యం శనివారం ప్రకటించింది. సరిహద్దు రేఖ(ఎల్‌ఓసి)ను దాటి తమ భూభాగంలోకి 500 మీటర్లమేర చొచ్చుకు వచ్చినందున కూల్చి వేసినట్టు పాకిస్థాన్ సైనిక...

భారత – ఆస్ట్రేలియా బంధం

  మూములుగా అయితే భారత -ఆస్ట్రేలియా సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వవలసిన పని లేదు. అంతర్జాతీయంగా చైనా ప్రాబల్యం పెరుగుతూ ఉండడం, దానిని అదుపులో ఉంచాలనే ఆరాటం ట్రంప్ హయాంలో అమెరికాలో పరాకాష్ఠకు చేరడం,...

నేపాల్ కోపాలు!

  పొరుగునున్న నేపాల్, చైనాలతో ఒకేసారి సరిహద్దు వైషమ్యాలు తలెత్తడం ఒకదానితో ఒకటి సంబంధం లేని కాకతాళీయ పరిణామమే అయినప్పటికీ ఆ రెండు దేశాలు తనకు వ్యతిరేకంగా బాహాటంగా కుమ్మక్కు అయ్యే పరిస్థితులు తలెత్తకుండా...

Latest News