Monday, June 17, 2024
Home Search

భారత - search results

If you're not happy with the results, please do another search

ఆ సత్తా ధోనీకి ఉంది

  న్యూఢిల్లీ : మరికొన్నేళ్ల పాటు క్రికెట్‌లో కొనసాగే సత్తా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉందని భారత క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. ఇటీవల కొందరూ ధోనీపై అదే పనిగా...

నిర్మల్ లో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు: ఇంద్రకరణ్ రెడ్డి

  హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇద్దరు మృతి చెందారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. 400 మంది శాంపిల్స్‌లో 375 మంది రిపోర్ట్‌లు వచ్చాయని, ఇంకా 75...

రూ.1500 ఎక్కడికి పోవు: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు 90 శాతమ మంది లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకున్నారని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో నిరుపేదలు పస్తులు ఉండొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారని...
Mega Family Gives Awareness

‘కరోనాను తరిమేస్తాం..’ మెగా ఫ్యామిలీ సందేశం

  హైదరాబాద్: కరోనా మహమ్మారిపై దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతుంది. కరోనా వైరస్ పై పజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇండియా టాప్ స్టార యాక్టర్స్...
Murali Vijay

ఆమెతో డేట్ కి వెళ్లాలనుంది: మురళీ విజయ్

  ఆస్ట్రేలియా వుమెన్ క్రికెటర్ ఎల్లిస్ పెర్రీతో కలిసి తాను డేట్ కి వెళ్లాలనుకుంటున్నానని టీమిండియా క్రికెటర్ మురళీ విజయ్  తన మనసులో మాటను బయటపెట్టాడు. కంటికి కనిపించని మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచాన్ని...
CM

స్వీయ నిర్బంధంలోకి సిఎం

  గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అహ్మదాబాద్‌లో సిఎం నిర్వహించిన సమావేశానికి ముగ్గురు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు హాజరయ్యారు. కరోనా సోకిన కాంగ్రెస్ ఎంఎల్‌ఎ ఇమ్రాన్ ఖేద్వాలా ఈ భేటీలో...

పని ఒత్తిడి… కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని….

  భోపాల్: లాక్‌డౌన్ నేపథ్యంలో కరోనా సోకుతుందనే భయంతో పాటు తీవ్ర పని ఒత్తిడికి గురైన కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్‌లోని రతిబంద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
Corona virus

కరోనా@20 లక్షలు…. ఇండియా@ 11,500

    హైదరాబాద్: కరోనా వైరస్‌తో ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. కరోనాతో లక్షల మంది చనిపోయారు. కోవిద్19తో అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యుకె దేశాలు శవాల దిబ్బలుగా మారాయి. ఎక్కడ చూసిన శవాలు గుట్టలు,...
Corona

సిఎంతో బేటీ…. కాంగ్రెస్ ఎంఎల్‌ఎకు కరోనా

గాంధీనగర్: కాంగ్రెస్ ఎంఎల్‌ఎ ఇమ్రాన్ ఖేద్వాలాకు కరోనా వైరస్ సోకిన సంఘటన గుజరాత్‌లో జరిగింది. జమాల్‌పూర్ ఖాదియా నియోజక వర్గం నుంచి ఇమ్రాన్ గెలుపొందారు. మంగళవారం ఇద్దరు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు గుజరాత్ ముఖ్యమంత్రి...

అమెరికాకు ఊరట

  న్యూయార్క్‌లో వారం రోజుల తర్వాత తగ్గిన మరణాలు పరిస్థితులు కుదుటపడుతున్నాయన్న గవర్నర్ యూరప్‌లోను చిగురిస్తున్న ఆశలు ఇరాన్‌లో నెల తర్వాత తొలి సారి రెండంకెల స్థాయికి పడిపోయిన మరణాలు పారిస్/వాషింగ్టన్: కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా 1,20,000 మందికి పైగా...
Hyderabad based firm guilty to H1-B visa fraud

హెచ్ 1బి వీసాల గడువు పెంపు

  అమెరికా అంగీకారం డిహెచ్‌ఎస్ నోటిఫికేషన్ విడుదల వేలాది భారతీయులకు మహా ఊరట వాషింగ్టన్: కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న అమెరికాలో హెచ్ 1బి వీసా గడువు ముగియబోతున్న వేలాది మంది భారతీయ ప్రొఫెషనల్స్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు....

మే 3 వరకు లాక్‌డౌన్‌

  నేడు మార్గదర్శకాలు n ఈ నెల 20వరకు కఠినతరం ఆ తర్వాత కరోనా హాట్‌స్పాట్‌లు కాని ప్రాంతాల్లో మినహాయింపులు నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిని మళ్లీ ఉపసంహరిస్తాం ఇదే స్ఫూర్తిని బాధ్యతగా కొనసాగించండి n మన విధానం, నిర్ణయాలు...

నిత్యావసరాల నిల్వలున్నాయి: అమిత్ షా

  న్యూఢిల్లీ: లాక్‌డౌన్ పొడిగించారని ఆందోళనపడక్కర్లేదని, దేశంలో ఆహారం, మందులు, ఇతర అత్యవసర వస్తువుల నిల్వలు తగినంతగా ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రజలకు హామీ ఇచ్చారు. దేశ హోంమంత్రిగా ఈ...

3 వరకు రైళ్లు బంద్.. టిక్కెట్ల పూర్తి సొమ్ము వాపస్: రైల్వే నిర్ణయం

  న్యూఢిల్లీ : లాక్‌డౌన్ పొడిగింపు వల్ల... ఇప్పుడు అమల్లో ఉన్న ప్రయాణికుల రైళ్ల రద్దును మే 3వ తేదీవరకు కొనసాగించాలని భారతీయ రైల్వేశాఖ నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేయించుకున్న వారికి టిక్కెట్ల సొమ్ము...

లాక్‌డౌన్ పొడిగింపుతో వలస కూలీల ఆందోళన

  ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై భారత్ తన యుద్ధాన్ని మరికొద్ది రోజులు పొడిగించింది. కొవిడ్19 కట్టడికి ఇప్పటికే ఒకసారి విధించిన లాక్‌డౌన్ గడువు ముగియడం... ఈ పరిమిత కాలంలో మహమ్మారి మాయం...

47 వేల ఎకరాల్లో బత్తాయి సాగు: నిరంజన్ రెడ్డి

  హైదరాబాద్: తెలంగాణలో 47 వేల ఎకరాల్లో బత్తాయి సాగు జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా నిరంజన్ మీడియాతో మాట్లాడారు. బత్తాయి పండ్లలను ఢిల్లీ, కోల్‌కతాలకు పంపాల్సి...

ఇంటి వద్దే సాధన

  మనుబాకర్ న్యూఢిల్లీ: కరోనా మమహ్మరి నేపథ్యంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్ వల్ల పలు క్రీడలు అర్ధాంతరంగా రద్దయ్యాయి. ఆటలు రద్దు కావడం, లాక్‌డౌన్ అమలులో...

ఐటిపై కరోనా పిడుగు

  మన తెలంగాణ/హైదరాబాద్: ఐటి రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్‌డౌన్‌తో ఇప్పటికే ఇప్పటికే చిన్న సంస్థలు ఉద్యోగులకు లే ఆఫ్ పేరుతో షాక్ ఇచ్చాయి. ఇందులో ప్రముఖంగా ట్రావెల్ ఇండస్ట్రీపై ఆధారపడి...

300 దాటిన కరోనా మరణాలు

  300 దాటిన కరోనా మరణాలు ఒక్క రోజే 51 మంది మృతి 9,352కు పెరిగిన పాజిటివ్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులలో భారీగా పెరిగిన బాధితులు ముంబయిలో భయపెడుతున్న ధారవి మురికి వాడ పరిస్థితి అదుపులోనే ఉందన్న కేంద్రం న్యూఢిల్లీ: భారత్‌లో...
Senior Actress Pragathi

మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసిన సీనియర్ నటి.. వీడియో వైరల్

  హైదరాబాద్:ప్రస్తుతం మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. భారత్ లోనూ చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ...

Latest News