Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
ఆమన్గల్లో బిజెపి విజయం
రంగారెడ్డి: జిల్లాలోని ఆమన్గల్ లో బిజెపి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆమన్గల్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 15 వార్డులకు గాను బిజెపి 13 వార్డుల్లో గెలిచింది....
వృద్ధాశ్రమం పేరుతో మెంటల్ క్యాంపు
మానసిక వికలాంగులకు చిత్రహింసలు
కీసర (మేడ్చల్ జిల్లా): వద్ధాశ్రమం పేరుతో మానసిక వికలాంగులను బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్న ఘటన మేడ్చల్ జిల్లా, కీసర మండలం, నాగారంలో శుక్రవారం వెలుగుచూసింది. నాగారంలోని మమత వృద్ధాశ్రమం నిర్వాహకులు...
బోణీ అదిరింది..
శ్రేయస్ మెరుపులు, రాహుల్ దూకుడు, రాణించిన క్లాస్, కేన్ శ్రమ వృథా, కివీస్కు షాక్, తొలి టి20 భారత్ ఘన విజయం
ఆక్లాండ్: క్లిష్టమైన న్యూజిలాండ్ పర్యటనను టీమిండియా కళ్లు చెదిరే విజయంతో ఆరంభించింది....
నేటి నుండి మరో హిలేరియస్ సన్నివేశం
సూపర్స్టార్ మహేష్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు ఈ...
సంతే పరిణయ వేదిక
కొన్ని పనులు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి చైనాలో పెళ్లిళ్ల సంతలా... ఆ సంతలో నిత్యావసర వస్తువులు కొనుక్కునే బదులు జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. షాంఘై మ్యారేజ్ మార్కెట్ చైనాలో 2005 నుంచి కొనసాగుతుంది....
రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. (వీడియో)
అక్లాండ్: న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఏడు పరుగులకే ఔటైనా టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటీ, అనుకుంటున్నారా?.. బ్యాట్స్...
రోహిత్ ఔట్…. 91/1
అక్లాండ్: భారత్- న్యూజిలాండ్ టి-20 సిరీస్లో టీమిండియా ఎనిమిది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 91 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ ఏడు పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్లో టైలర్కు క్యాచ్...
రెండో వికెట్ కోల్పోయిన కివీస్ 116/2
అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టి20 సిరీస్లో కివీస్ 12 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 116 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. గుప్తిల్ 30 పరుగులు చేసి దుబే బౌలింగ్ రోహిత్ శర్మకు...
మోడీ, షాలే తుక్డే తుక్డే గ్యాంగ్!
ఇటీవల కాలంలో దేశంలో తుక్డే తుక్డే గ్యాంగ్ అన్న పదం పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ముఖ్యంగా జెఎన్యు విద్యార్థులపై ఈ పద ప్రయోగాన్ని అధికార బిజెపి దాని అనుబంధ సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్నాయి....
బతకనిద్దాం బతుకునిద్దాం
సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజికంగా ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తాజా...
దేశానికి నేతాజీ గర్వకారణం : మోడీ
న్యూఢిల్లీ: బ్రిటిష్ వలస పాలనను ధైర్య సాహసాలతో ఎదిరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదర్శాలు దేశానికి గర్వకారణమని ప్రధాని మోడీ గురువారం ప్రశంసించారు. నేతాజీ 123 వ జయంతి సందర్భంగా మోడీ నివాళులు...
సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలి: గవర్నర్
హైదరాబాద్: దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని, దేశం కోసం ప్రతి పౌరుడూ పాటుపడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పేరుతో నిర్వహించిన...
ఆ విద్యార్థులకు ట్రీట్మెంట్ చేస్తాం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలలో పశ్చిమ ఉత్తర్ప్రదేశ్కు చెందిన విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తే అక్కడి విద్యార్థులకు తగిన చికిత్స ఇస్తామని కేంద్ర మంత్రి...
ఆ పిల్లాడి పేరు కాంగ్రెస్
జైపూర్: కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో తన కుమారుడికి ఓ తండ్రి 'కాంగ్రెస్' అనే నామకరణం చేశాడు. పెళ్లై 22 సంవత్సరాల తరువాత వినోద్ జైన్, వందనా అనే దంపతులకు వారుసుడు...
టాప్ సిఇఒలతో కెటిఆర్ భేటీ
హైదరాబాద్లో గూగుల్ విస్తరణపై చర్చించిన సుందర్పిచాయ్
బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్కార్, రాక్వెల్ ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్, జపాన్ ఫార్మా దిగ్గజం రాజీవ్వెంకయ్య, మహీంద్రా & మహీంద్రా ఎండి పవన్ కె...
పృథ్వీషాకు చోటు
కివీస్ సిరీస్కు వన్డే జట్టు ఎంపిక
ముంబై: న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్ కోసం టీమిండియాను బుధవారం ఎంపిక చేశారు. గాయపడిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో యువ ఆటగాడు పృథ్వీషాను ఎంపిక...
బడ్జెట్లో గ్రామీణానికే ప్రాధాన్యం
ఆర్థిక వ్యవస్థ బలోపేతం.. గ్రామాలను డిజిటల్ ఇండియాకు అనుసంధానం, రైతుల ఆదాయం రెట్టింపు లక్షం
న్యూఢిల్లీ : గ్రామీణ భారత పరివర్తన ప్రధాన కేంద్ర బిందువుగా 2020-21 కేంద్ర బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ...
కేజ్రీవాల్కు తీవ్రమైన పోటీ
న్యూఢిల్లీ సీటుకు బరిలో 93 మంది
సిఎంకు పోటీగా క్యాబ్ డ్రైవర్లు, ఛక్ దే స్టార్
డిటిసి మాజీ కాంట్రాక్ట్ ఉద్యోగుల పంతం
కేజ్రీవాల్ను ఓడించాలనే కుట్ర : ఆప్
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ...
తీరు మారని శ్రీకాంత్
తొలి రౌండ్లోనే ఇంటికి
బ్యాంకాక్: భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ పేలవమైన ప్రదర్శన కొత్త సీజన్లోనూ కొనసాగుతోంది. ఈ సీజన్లో మెరుగైన ఆటను కనబరిచి పూర్వ వైభవం సాధించాలని భావిస్తున్న అతనికి...
ప్రపంచకప్పే టీమిండియా లక్ష్యం
ముంబయి: ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే ట్వంటీ20 ప్రపంచకప్లో ట్రోఫీ సాధించడమే లక్షంగా జట్టు ముందుకు సాగుతోందని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశారు. ఈసారి భారత జట్టు కచ్చితంగా...