Home Search
భారత జట్టు - search results
If you're not happy with the results, please do another search
టీమిండియాకు చావో రేవో
సిరీస్పై కివీస్ కన్ను, రేపటి నుంచి చివరి టెస్టు
క్రిస్ట్చర్చ్: ఇప్పటికే తొలి మ్యాచ్లో ఓడిన టీమిండియాకు న్యూజిలాండ్తో శనివారం ప్రారంభమయ్యే రెండో, చివరి టెస్టు సవాలుగా మారింది. సిరీస్ను సమం చేయాలంటే భారత్...
మార్చి ఐదు నుంచి హ్యాండ్బాల్ లీగ్
హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పిహెచ్ఎల్) తొలి సీజన్ను మార్చి ఐదున తెరలేవనుంది. ఈ విషయాన్ని పిహెచ్ఎల్ చైర్మన్, భారత హ్యాండ్బాల్ సమాఖ్య ఉపాధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావు ఒక ప్రకటనలో...
ఎదురులేని హర్మన్ సేన
మెరిసిన షఫాలి, రాణించిన బౌలర్లు, బంగ్లాదేశ్పై భారత మహిళల జయకేతనం
పెర్త్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల ట్వంటీ20 ప్రపంచకప్లో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం జరిగిన పోరులో భారత్ 18...
బంగ్లాపై టీమిండియా ఘన విజయం..
ఐసిసి మహిళల టీ20 ప్రపంచకప్ 2020లో భాగంగా జరిగిన టీ20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టుపై భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి...
తడబడిన టీమిండియా.. బంగ్లాదేశ్ టార్గెట్ 143
ఐసిసి మహిళల టీ20 ప్రపంచకప్ 2020లో భాగంగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి...
సమరోత్సాహంతో హర్మన్ సేన
నేడు బంగ్లాదేశ్తో ఢీ * మహిళల టి20 ప్రపంచ కప్
పెర్త్: మహిళల ట్వంటీ 20 ప్రపంచకప్లో భాగంగా సోమవారం భారత్, బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై అద్భుత విజయం...
భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్ లో 348 ఆలౌట్
వెల్లింగ్టన్: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ జట్టు 348 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో కివీస్ 183 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. మూడో రోజు 216/5తో బ్యాటింగ్ ప్రారంభించిన...
కివీస్ తొలి ఇన్నింగ్స్ 137/2
వెల్లింగ్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత్ జట్టు 68.1 ఓవర్లలో 165 పరుగులు చేసి ఆలౌటైంది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కవీస్ 44 ఓవర్లలో...
క్రికెట్కు ఓజా వీడ్కోలు
ముంబై: భారత వెటరన్ స్పిన్నర్, తెలుగుతేజం ప్రజ్ఞాన్ ఓజా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. కొన్నేళ్లుగా టీమిండియా టెస్టు జట్టులో చోటు సంపాదించడంలో విఫలమవుతున్న 33 ఏళ్ల స్టార్ బౌలర్ అన్ని ఫార్మాట్ల...
చెలరేగుతున్న పూనమ్.. పీకల్లోతు కష్టాల్లో ఆసీస్
సిడ్నీ:ఐసిసి మహిళల టీ20 వరల్డ్కప్లో భాగంగా జరుగుతున్న తొలి టి20 మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు ఆరు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్...
వుమెన్స్ టీ20 వరల్డ్కప్: రాణించిన దీప్తి శర్మ.. ఆసీస్ లక్ష్యం 133
సిడ్నీ:ఐసిసి మహిళల టీ20 వరల్డ్కప్లో భాగంగా శుక్రవారం ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. టాస్ ఓడి...
నేటి నుంచే మహా సంగ్రామం
మహిళల ప్రపంచకప్కు సర్వం సిద్ధం
సిడ్నీ: మహిళల ట్వంటీ20 ప్రపంచకప్కు శుక్రవారం తెరలేవనుంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్లో పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆస్ట్రేలియా...
ఫేవరెట్గా ఆస్ట్రేలియా
భారీ ఆశలతో భారత్, నేడు టి20 ప్రపంచకప్ తొలి పోరు
సిడ్నీ: డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగే మహిళల ఏడో ట్వంటీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్కు భారత్ ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియా...
సమరానికి సర్వం సిద్ధం
ఆత్మవిశ్వాసంతో భారత్, సమరోత్సాహంతో న్యూజిలాండ్, రేపటి నుంచి తొలి టెస్టు
వెల్లింగ్టన్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సర్వం సిద్ధమైంది. వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం నుంచి ఇరు జట్ల...
కివీస్ను ఓడిస్తాం: విరాట్ కోహ్లి
వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో గెలుపే లక్షంగా పెట్టుకున్నట్టు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తమ జట్టు సమతూకంగా ఉందన్నాడు. కొంతకాలంగా...
కనువిందు చేయనున్న మహిళల క్రికెట్ సంబురం
సిడ్నీ: మరో క్రికెట్ పండగకు సర్వం సిద్ధమైంది. అయితే ఈసారి మహిళా క్రికెటర్లు తమ అద్భుత ఆటతో అభిమానులను కనువిందు చేయనున్నారు. ఆస్ట్రేలియా వేదికగా ఏడో ట్వంటీ20 మహిళల ప్రపంచకప్కు శుక్రవారం తెరలేవనుంది....
మహిళల టి-20 ప్రపంచకప్కు సర్వం సిద్ధం
సిడ్నీ: మహిళల ట్వంటీ20 ప్రపంచకప్కు సర్వం సిద్ధమైంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నమెంట్లో మొత్తం పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఫేవరెట్గా...
రాణించిన మయాంక్, పృథ్వీషా
కివీస్తో ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా
హామిల్టన్: న్యూజిలాండ్ ఎలెవన్తో జరిగిన టీమిండియా మూడు రోజుల సన్నాహక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇటీవల మూడు వన్డేల సిరీస్లో ఘోరంగా విఫలమైన భారత్ టెస్టు సిరీస్కు ముందు...
కివీస్కు సవాలే..
వెల్లింగ్టన్: భారత్తో జరిగే టెస్టు సిరీస్ ఆతిథ్య న్యూజిలాండ్కు సవాలు వంటిదేనని విశ్లేషకులు అంచన వేస్తున్నారు. వన్డేల్లో భారత్పై క్లీన్స్వీప్ సాధించిన కివీస్కు టెస్టుల్లో మాత్రం గట్టి పోటీ ఎదురు కావడం ఖాయమని...
మన్ప్రీత్ ఖాతాలో అరుదైన రికార్డు
హైదరాబాద్: భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. లాసానేలో ఎఫ్ఐహెచ్ ప్రధానం చేసిన ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ (2019) అవార్డును దక్కించుకున్నాడు. దిగ్గజ ఆటగాళ్లను...