Sunday, May 19, 2024
Home Search

విధుల - search results

If you're not happy with the results, please do another search

ఆంక్షల మధ్య మెట్రో పట్టాలపై పరుగులు

హైదరాబాద్: గ్రేటర్ నగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో కరోనా నేపథ్యంలో ఐదునెలల పాటు నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతి ఇవ్వడంతో మొదటి కారిడార్ ఎల్బీనగర్, మియాపూర్ మధ్య పట్టాలపై రైళ్లు పరుగులు...
China Firms on display covid vaccine for first time

కొవిడ్ వ్యాక్సిన్‌ను తొలిసారి ప్రదర్శించిన చైనా

కొవిడ్ వ్యాక్సిన్‌ను తొలిసారి ప్రదర్శించిన చైనా తన ఉద్యోగుల్లో 90 శాతం మందికి వ్యాక్సిన్‌ను ఇచ్చిన సినోవాక్ బీజింగ్: దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను చైనా తొలిసారిగా బహిరంగంగా ప్రదర్శించింది. సినోవాక్ బయోటెక్, సినోఫామ్‌లు...
pregnant woman dies in private hospital

కాన్పు కోసం వస్తే కాటికి పంపారు

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కార్పొరేట్ ఆసుపత్రుల అరాచకాలు రోజుకు శృతిమించిపోతున్నాయి. కరోనా రోగులు వైద్యకోసం వస్తే లక్షల రూపాయలు బిల్లువేసి దోపిడీకి తెగబడుతూ చివరకు కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగిస్తూ తమ వక్రబుద్ధి...
Chennai Super Kings team practice at dubai

చెన్నై క్రికెటర్ల సాధన షురూ

దుబాయి: కరోనా నేపథ్యంలో హోటల్ గదులకే పరిమితమైన చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు శుక్రవారం సాధ న ప్రారంభించారు. ఈ విషయాన్ని సిఎస్‌కె చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశ్వనాథన్ స్వయంగా ప్రకటించారు. ఆరు రోజుల...

త్వరలో రోడ్డెక్కనున్న సిటీ ఆర్టీసి?

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 4లో భాగంగా మెట్రోకు అనుమతి ఇవ్వడం, సిటీ బస్సులను ప్రారంభించడమనేది రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేసింది. అయితే మెట్రో అధికారులు నగరంలో రైళ్ళను ఈ నెల 7 నుంచి...
Young couple commits suicide in chilakalguda

యువజంట ఆత్మహత్య

సికింద్రాబాద్: నగరంలోని చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల అంబర్‌నగర్‌లో యువ జంట ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరూ టిఎస్ ఎస్‌పిడిసిఎల్(ఎలక్ట్రిసిటి డిపార్ట్‌మెంట్)లో విధులు నిర్వహిస్తున్నారు. దంపతుల ఆత్మహత్యతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. పోలీసులు, కుటుంబ సభ్యులు...
Goa CM Pramod Sawant tests Corona positive

గోవా సిఎంకు కరోనా

పనాజి: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్వీట్టర్ ద్వారా ప్రకటించారు. ''నాకు కోవిడ్-19 పాజిటివ్‌ తెలింది. కరోనా లక్షణాలు లేవు కానీ... హోం...
Rs 75 lakh ex-gratia for medical personnel died with covid

కోవిడ్ మందులకు రూ.350 కోట్లు రిలీజ్

 విధుల్లో కరోనాతో చనిపోయిన వైద్యసిబ్బంది కుటుంబానికి రూ.25లక్షలు ఎక్స్‌గ్రేషియా మంత్రి ఈటల ప్రకటన, కృతజ్ఞతలు తెలిపిన వైద్యసంఘాలు మన తెలంగాణ/హైదరాబాద్:కోవిడ్‌తో చనిపోయిన వైద్యసిబ్బందికి రూ.75 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు....
40 Terrorists gang with Pakistani Afghans

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

కాశ్మీర్: శ్రీనగర్‌లోని పంథా చౌక్ చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు, సిఆర్‌పిఎఫ్ జవాన్లపై ముష్కరులు కాల్పులు జరిపి పారిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పోలీసులతో కలిసి గాలింపు చర్యలు మొదలుపెట్టింది. ఈ...

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

షాబాద్: రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. షాబాద్ హరిజనవాడ వద్ద సడెన్ బ్రేక్ వేయడంతో లారీ పల్టీలు...
Additional SP of Jagtial District Dies of Corona

కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి

జగిత్యాల: తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా జగిత్యాల పోలీసు శాఖలో విషాదం నెలకొంది. జిల్లా అడిషనల్ ఎస్పీగా పని చేస్తున్న దక్షిణమూర్తి కరోనాతో మృతి చెందారు. గత వారం...
PM Modi feeding to Peacock viral video

జాతీయపక్షితో జాతి నాయకుడు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొవిడ్ పరిస్థితుల్లో ఇంట్లో ఎలా గడుపుతున్నదానిపై ఓ వీడియో విడుదల చేశారు. ఈ సారి జాతీయ పక్షి నెమలితో కాలక్షేపం చేస్తూ కనిపించారు. 1.47నిమిషాల నిడివికలిగిన వీడియోలో నెమలితో...
Man Killed in Road Accident At Khammam

రోడ్డు ప్రమాదంలో జవాను మృతి

జైపూర్: రాజస్థాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డికి చెందిన జవాను మృతి చెందాడు. శనివారం రాత్రి రాజస్థాన్ శ్రీగంగానగర్ వద్ద ట్రక్కు బోల్తాపడి జవాను ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని గంధారి మండలం...
9 dead after fire in srisailam power plant

శ్రీశైలం పవర్‌ప్లాంట్‌లో మంటలు.. 9మంది మృతి

శ్రీశైలం పవర్‌ప్లాంట్‌లో మంటలు ప్రాణాలతో బయటపడ్డ 22 మంది ఉద్యోగులు  పవర్ ప్యానల్‌లో చెలరేగిన మంటలు  దట్టంగా కమ్ముకున్న పొగలు, క్షణాల్లో విద్యుత్ కేంద్రం అంతటా వ్యాప్తి  మృతుల్లో డిఇ, నలుగురు ఎఇలు, ఇద్దరు...
KTR Meeting with Municipal Officers at Pragathi Bhavan

వార్డు ఆఫీసర్లు

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా విధులు  ఇంజినీరింగ్ శాఖలో ఇద్దరు చీఫ్ ఇంజినీర్లు, సహాయకులుగా ముగ్గురు ఎస్‌ఇలు   పురపాలికల్లో పారదర్శకంగా ఖాళీల భర్తీ జరగాలి : మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక...
Fire at Srisailam hydroelectric plant in Telangana

శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్యానల్ బోర్డులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో విధుల్లో 30 మంది ఉండగా... జలవిద్యుత్ కేంద్రంలోనే 9మంది...
Revenue employee in ACB net in Rangareddy

ఎసిబి వలలో మరో రెవెన్యూ ఉద్యోగి

ఎసిబి వలలో మరో రెవెన్యూ ఉద్యోగి రూ.5వేల లంచం తీసుకుంటూ దొరికిన సర్వేయర్ సూపరింటెండెంట్ మనతెలంగాణ/హైదరాబాద్: కీసర తహసీల్దార్ నాగరాజు ఘటన మరువకముందే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సర్వే అండ్ ల్యాండ్...
Four of family suspicious deaths in Wanaparthy

ఆత్మహత్యలా.. హత్యలా?

 ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పద మృతి  ఇంటి ఆవరణలో గొయ్యి, మృతదేహాల వద్ద నిమ్మకాయలు, పసుపుకుంకుమలు  గుప్త నిధుల కోసం బలి ఇచ్చినట్లు అనుమానాలు  వనపర్తి జిల్లా నాగపూర్ గ్రామంలో దారుణం మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: ఒకే కుటుంబానికి...
Relaxation in H1B visas for IT and health employees

నిబంధనలు సడలింపు

 ఐటి, హెల్త్ ఉద్యోగులకు హెచ్1బి వీసాల్లో ఊరట  జీవిత భాగస్వాములు, పిల్లలకు వర్తింపు వాషింగ్టన్: అమెరికాలో హెచ్ 1 బి, ఎల్ 1 ట్రావెల్ వీసాల నిబంధనలలో స్వల్ప సడలింపులు కల్పించారు ఇంతకు ముందు...
Giddalur revenue inspector committed suicide

నిన్న భర్త.. గంటల వ్యవధిలోనే భార్య ఆత్మహత్య

అమరావతి: ప్రకాశం జిల్లా గిద్దలూరు తహసీల్దారు కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సుశీల బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె భర్త గుండా నారాయణరెడ్డి (34) నిన్న ఆత్మహత్య చేసుకోగా, సుశీల కూడా...

Latest News