Home Search
విధుల - search results
If you're not happy with the results, please do another search
సమ్మె విరమించిన గాంధీ ఔట్సోర్సింగ్ సిబ్బంది..
హైదరాబాద్ః గాంధీ ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ నర్సులు సమ్మె విరమించారు. జీతాల పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ వంటి పలు డిమాండ్లతో గత రెండు రోజులుగా గాంధీ ఆస్పత్రిలో ఆందోళనకు దిగిన ఔట్సోర్సింగ్ సిబ్బందితో బుధవారం...
న్యూస్ చానెల్ ఉద్యోగిని ఆత్మహత్య..
హైదరాబాద్: ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఓ న్యూస్ చానెల్ లో పనిచేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు...
కరోనాతో కర్నూలు సిఐ మృతి
అమరావతి: కరోనా వైరస్తో సిఐ రాజశేఖర్ (47) మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కర్నూల్లో ట్రాఫిక్ సిఐగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్కు కరోనా...
జిల్లాల్లోనూ వైద్యం
700 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి
రెండు రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు
అన్ని రకాల మందులు పంపిస్తాం
మల్లారెడ్డి, మమత, కామినేని
మెడికల్ కాలేజీల్లో ఉచిత వైద్యం
జిహెచ్ఎంసి పరిధిలో 95 ప్రైవేటు
ఆసుపత్రుల్లో చికిత్సకు అనుమతి
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు...
రాంకీ ఫార్మాసిటీ అగ్నిప్రమాదంలో ఒకరు మృతి
అమరావతి: విశాఖలోని పరవాడ రాంకీ ఫార్మాసిటీ అగ్నిప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఫార్మా కంపెనీలో ట్యాంకర్ పేలిన ప్రమాదంలో కాండ్రేగుల శ్రీనివాస్ (40) ప్రాణాలు కోల్పోయాడు. ఫార్మా కంపెనీలో రాత్రి విధుల్లోకి వెళ్లిన...
రోజు రోజుకూ కరోనా ఉగ్రరూపం..
దేశంలో ఒక్క రోజే 28,637 పాజిటివ్ కేసులు, 551 మరణాలు
మహారాష్ట్రలో 10 వేలు దాటిన మరణాలు
మహారాష్ట్ర రాజ్భవన్లో 16మందికి వైరస్
బిగ్ బి ఫ్యామిలీతోపాటు అనుపమ్ ఖేర్ తల్లి, కుటుంబ సభ్యులకూ పాజిటివ్
కర్నాటక మంత్రికీ...
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎస్పిఓ మృతి
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎస్పిఓ చికిత్స పొందుతూ యశోద ఆస్పత్రిలో శనివారం మృతిచెందాడు. నాచారానికి చెందిన అజయ్కుమార్(42) ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఎస్పిఓగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉప్పల్ బగాయత్లో శుక్రవారం సాయంత్రం...
అమీర్పేట తహసీల్దార్ కు కరోనా
రెవెన్యూశాఖలో వైరస్ కలకలం
కార్యాలయాన్ని శానిటైజర్ చేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది
హోం క్వారంటైన్కు వెళ్లిన సహోద్యోగులు
ఆమె కలిసిన వారిని గుర్తించే పనిలో పడ్డ వైద్యబృందాలు
మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో కరోనా భూతం కరాళనృత్యం...
ఈచ్ వన్ ప్లాంట్ వన్: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: పల్లెలు, పట్టణాలు బాగుండాలంటే ఈచ్ వన్... ప్లాంట్ వన్ నినాదంలో ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడ పూల మొక్కలు, పండ్ల మొక్కలను ఇళ్లలో, విధుల్లో పెంచుకోవాలని ప్రభుత్వం తరుపున పురపాలక శాఖ మంత్రి...
హెచ్1 బి వీసాలపై నిషేధం
ఈ ఏడాది చివరి వరకు వీసాల జారీ నిలిపివేత
ట్రంప్ ప్రభుత్వం ప్రకటన
నేటినుంచే అమలు
ఇకపై ప్రతిభ ఆధారంగానే వలస విధానం: వైట్హౌస్ ప్రకటన
భారతీయ నిపుణులపై ప్రభావం
వాషింగ్టన్ : హెచ్1బి వీసాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు...
హైదరాబాద్ లో కరోనాతో పోలీసు అధికారి మృతి..
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా మహమ్మారితో నగరంలో పనిచేస్తున్న మరో పోలీసు అధికారి మృతిచెందాడు. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో ఎఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న యూసుఫ్(47) కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరాడు. 20 రోజుల క్రితమే...
హైదరాబాద్ పోలీసుల్లో కరోనా టెన్షన్.. మరో 20మంది పోలీసులకు పాజిటీవ్
మనతెలంగాణ/హైదరాబాద్: నగర పోలీసుల్లో కరోనా టెన్షన్ నెలకొంది. వరుసగా పోలీసులకు కరోనా పాజిటివ్ రావడంతో ఆందోళన చెందుతున్నారు. టపాచపుత్ర పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ, ఎస్సైతోపాటు 20మంది కానిస్టేబుళ్లు కరోనా పాజిటివ్ రావడంతో హోంక్వారంటైన్కు...
ఆయనే మా ధైర్యం.. మా సంతోషం
ధైర్యంగా బతకడం నేర్పాడు..
అందరి మేలు కోరే వ్యక్తి
ఆయన మాటలు ఆదర్శంగా ఉండేవి
మన తెలంగాణ ప్రతినిధితో కల్నల్ సంతోష్బాబు భార్య సంతోషి
సూర్యాపేట: యావత్ భారతావని కల్నల్ సంతోష్బాబు మృతికి కన్నీటిపర్యమైంది. గురువారం సూర్యాపేటలో జరిగిన...
తాగి డ్యూటీ చేస్తున్న పోలీసుల సస్పెండ్
సూర్యాపేట: జిల్లాలోని పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్ కు గురయ్యారు. వారితో పాటు మరో ఇద్దరు హోంగార్డులను కూడా ఎస్పీ భాస్కరన్ సస్పెండ్ చేశారు. మద్యం...
వైద్యులే ప్రాణ రక్షకులు
లాక్డౌన్తో దేశంలో వేల మంది నిరుద్యోగులయ్యారు. లక్షల కార్మికులకు, శ్రమ జీవులకు ఉపాధి లేకుండాపోయింది. ఉద్యోగులకు జీతం సగం కోత పడింది. సీనియర్ సిటిజన్లయిన పెన్షనర్లకు కూడా సగం పెన్షన్ కోత పడింది....
డాక్టర్లు, నర్సుల క్వారంటైన్ 7 రోజులు
న్యూఢిల్లీ : డాక్టర్ల క్వారంటైన్ కాలాన్ని ఇప్పుడు వారం రోజులుగా కుదించారు. ఇది ఇప్పటి ప్రాధమిక ఏర్పాటు అని తెలిపారు. ఇప్పటివరకూ ఇది 14 రోజులుగా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ దీనిని...
నలుగురు ఐపిఎస్లకు అదనపు డిజిలుగా పదోన్నతి
హైదరాబాద్ : రాష్ట్రంలో 1995 ఐపిఎస్ బ్యాచ్కు చెందిన ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్, వి.వి.శ్రీనివాసరావు, స్వాతి లక్రా, మహేష్ భగవత్లకు అదనపు డిజిలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో...
43 కొత్త మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ మేళాలు
రానున్న 5 సంవత్సరాలలో
మెజార్టీ జనాభా పట్టణాల్లో పెరిగే అవకాశం
అందుకు అనుగుణంగా పట్టణాల సమగ్రాభివృద్ధ్దిపైన దీర్ఘకాలిక ప్రణాళికలు
మహబూబ్నగర్, గద్వాల, నారాయణపేట జిల్లా పరిధిలోని మునిసిపాలిటీలపై మంత్రి కెటిఆర్ సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో...
ఎల్బీనగర్ జిహెచ్ఎంసి ఆఫీసులో అధికారికి కరోనా పాజిటివ్..
రంగారెడ్డి: ఎల్బీనగర్ జిహెచ్ఎంసి కార్యాలయంలోని సర్కిల్ 5 టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ శ్రీధర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా నిర్ధారణ జరిగింది. శ్రీధర్ పది రోజుల నుండి అస్వస్థతతో బాధపడుతున్నట్లు సహోద్యోగులు...
ఈఎన్టి, ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్లకు పాజిటివ్
భయం నీడలో వైద్యం
సర్కార్ ఆసుపత్రులపై కరోనా పడగ
వైద్యసేవలందించేందుకు భయపడుతున్న సిబ్బంది
నిమ్స్,పేట్లబురుజు,ఉస్మానియా కళాశాల,ఏరియా ఆసుపత్రుల వదలని వైరస్
ఇప్పటివరకు 150మంది వైద్యసిబ్బంది,కుటుంబాలకు కరోనా లక్షణాలు
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ...