Home Search
విధుల - search results
If you're not happy with the results, please do another search
ఎక్కడికక్కడ చికిత్సలు
ఏ జిల్లా కరోనా బాధితులకు ఆ జిల్లాలోనే ట్రీట్మెంట్
81% కరోనా రోగుల్లో వైరస్ లక్షణాలు కనిపించడం లేదు
ప్రతి మరణాన్ని కరోనా కింద జమకట్టడం సరికాదు
15 రోజుల్లో వరంగల్ ఎంజిఎంలో...
సాహితీ శిఖరం… సినారె
తెలుగు సాహిత్యంలో శిఖరమంత స్థాయికి ఎదిగిన డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డిని తెలంగాణ గడ్డ మాత్రమే కాదు, యావత్ తెలుగు ప్రపంచం ఎల్లకాలం గుర్తు పెట్టుకునే మహనీయుడు. సాహితీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందిన సినారె...
శభాష్ శారద
కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని
కూరగాయలు అమ్ముతూ ఆదర్శంగా నిలిచిన యువతి
హైదరాబాద్: కష్టాల కడలిని ఈదుకుంటూ తీరం చేరేందుకు ప్రయత్నిస్తున్న శారద ఎందరికో ఆదర్శంగా నిలిచింది. కరోనా లాక్డౌన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం...
కరోనా చికిత్స కోసం కెసిఆర్ రూ.100 కోట్లు మంజూరు…
హైదరాబాద్: కరోనా చికిత్స కోసం సిఎం కెసిఆర్ 100 కోట్ల రూపాయలు మంజూరు చేశారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా విధుల్లో చాలా విభాగాలు నిమగ్నమై ఉన్నాయని తెలిపింది. వైద్యులు, సహాయ...
సైనికుడి తండ్రిని నరికి చంపి… భార్యపై…
లక్నో: భూవివాదంలో ఓ భారత సైనికుడి తండ్రిని చంపిన అనంతరం అతడి భార్యపై దాడి చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని అమేథీలోని మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సూర్య ప్రకాశ్...
పొల్లుపోకుండా హైకోర్టుకు అన్నీ చెప్పండి
కోర్టులో దాఖలవుతున్న పిల్స్, దానిపై కోర్టు జారీ చేసిన ఆదేశాలపై ప్రస్తావన
వైరస్ కట్టడికి చిత్తశుద్ధితో యత్నిస్తున్నా...కొందరు ఉద్దేశపూర్వకంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు
పిల్స్ కారణంగా వైద్య, ఇతర సీనియర్ అధికారులు కోర్టుల చుట్టే తిరగాల్సి వస్తోంది
దేశంలోని...
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత
భోపాల్: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లాల్జీ టాండన్ (85) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతిని కుమారుడు, యుపి మంత్రి అశుతోష్ టాండన్...
వైద్యులు… కనిపించే దేవుళ్ళు
ప్రపంచమంతా గడగడలాడిపోతున్నది. కరోనా మహమ్మారి భూగోళాన్ని పూర్తి గా షట్డౌన్ చేసింది. మనిషికి మనిషి దగ్గరకు రావడానికి భయపడుతున్నాడు. ఒకరిని ఒకరు అనుమానంగా చూసుకుంటున్నారు. ఇంట్లో సభ్యులే విడివిడిగా వుండే పరిస్థితులు వచ్చాయి...
శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు కన్నుమూత
తిరుమలః తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు సోమవారం ఉదయం కన్నుమూశారు. కొద్ది రోజుల క్రిందట కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటిక్రితం తుదిశ్వాస...
కరోనాతో బంజారాహిల్స్ ఏఎస్ఐ మృతి
హైదరాబాద్: కరోనా భారిన పడి చికిత్స పొందుతున్న ఎఎస్సై శుక్రవారం మృతిచెందారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎఎస్సై ప్రేమ్కుమార్ ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స...
ఎపిలో కరోనాను జయించిన ఐపిఎస్ దంపతులు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బారిన పడిన ఐపిఎస్ దంపతులు కరోనాను జయించి తిరిగి శుక్రవారం విధుల్లో చేరారు. దిశా స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్, డిసిపి విక్రాంత్ పాటిల్ దంపతులు...
సకల సౌకర్యాల పాలనాసౌధం
గతంలో మాదిరిగా అక్కడొకరు, ఇక్కడొకరు విసిరేసినట్లు ఉండొద్దు
ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు అంతా ఒకే చోట విధులు నిర్వర్తించేలా ఉండాలి
తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింప చేసే విధంగా నూతన సచివాలయం
కొత్త సెక్రటేరియెట్ నిర్మాణంపై సిఎం కెసిఆర్...
గర్భిణికి కలెక్టర్ రక్తదానం
‘ఒ’ నెగటివ్ బ్లడ్ అవసరం కావడంతో రక్తం ఇచ్చిన జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్
విధుల్లో చేరిన మరుసటి రోజే జిల్లా ఆస్పత్రి సందర్శన
నాగర్కర్నూల్: జిల్లా ఆస్పత్రిలో ఓ గర్భిణికి ఓ నెగటివ్ బ్లడ్...
చైనా సరిహద్దున బ్రహ్మపుత్రానది కింద భారీ సొరంగం..
నాలుగు లేన్లలో 14.85 కి.మీ. నిర్మాణం
చైనా టన్నెల్కన్నా పొడవైనది
సైనికులకు ఆయుధాలు, ఆహారం సరఫరాల కోసం
గ్రీన్ సిగ్నలిచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నది కింద భారీ సొరంగ నిర్మాణానికి భారత్ సిద్ధమవుతోంది....
సమ్మె విరమించిన గాంధీ ఔట్సోర్సింగ్ సిబ్బంది..
హైదరాబాద్ః గాంధీ ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ నర్సులు సమ్మె విరమించారు. జీతాల పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ వంటి పలు డిమాండ్లతో గత రెండు రోజులుగా గాంధీ ఆస్పత్రిలో ఆందోళనకు దిగిన ఔట్సోర్సింగ్ సిబ్బందితో బుధవారం...
న్యూస్ చానెల్ ఉద్యోగిని ఆత్మహత్య..
హైదరాబాద్: ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఓ న్యూస్ చానెల్ లో పనిచేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు...
కరోనాతో కర్నూలు సిఐ మృతి
అమరావతి: కరోనా వైరస్తో సిఐ రాజశేఖర్ (47) మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కర్నూల్లో ట్రాఫిక్ సిఐగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్కు కరోనా...
జిల్లాల్లోనూ వైద్యం
700 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి
రెండు రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు
అన్ని రకాల మందులు పంపిస్తాం
మల్లారెడ్డి, మమత, కామినేని
మెడికల్ కాలేజీల్లో ఉచిత వైద్యం
జిహెచ్ఎంసి పరిధిలో 95 ప్రైవేటు
ఆసుపత్రుల్లో చికిత్సకు అనుమతి
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు...
రాంకీ ఫార్మాసిటీ అగ్నిప్రమాదంలో ఒకరు మృతి
అమరావతి: విశాఖలోని పరవాడ రాంకీ ఫార్మాసిటీ అగ్నిప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఫార్మా కంపెనీలో ట్యాంకర్ పేలిన ప్రమాదంలో కాండ్రేగుల శ్రీనివాస్ (40) ప్రాణాలు కోల్పోయాడు. ఫార్మా కంపెనీలో రాత్రి విధుల్లోకి వెళ్లిన...
రోజు రోజుకూ కరోనా ఉగ్రరూపం..
దేశంలో ఒక్క రోజే 28,637 పాజిటివ్ కేసులు, 551 మరణాలు
మహారాష్ట్రలో 10 వేలు దాటిన మరణాలు
మహారాష్ట్ర రాజ్భవన్లో 16మందికి వైరస్
బిగ్ బి ఫ్యామిలీతోపాటు అనుపమ్ ఖేర్ తల్లి, కుటుంబ సభ్యులకూ పాజిటివ్
కర్నాటక మంత్రికీ...