Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
10 రాష్ట్రాల్లో కట్టడి చేస్తే దేశంలో కరోనా అంతం
10 రాష్ట్రాల్లో కట్టడి చేస్తే దేశంలో కరోనా అంతం
80 శాతం యాక్టివ్ కేసులు ఈ రాష్ట్రాల్లోనే
టెస్టింగ్లు పెంచి వైరస్ను అదుపు చేయండి
ముఖ్యమంత్రుల భేటీలో ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని 10...
కాంగ్రెస్ రెబెల్స్కు గుణపాఠం
సచిన్ పైలట్ కొద్ది మంది మద్దతుదారులైన ఎంఎల్ఎలతో హర్యానాలోని ఒక హోటల్లో బైటాయింపు జరిపి, తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వని పక్షంలో బిజెపితో చేతులు కలిపి ఆ పదవి దక్కించుకొంటాననే బలమైన సందేశం...
చైనా పట్ల అప్రమత్తంగా ఉండాలి
చైనాకు మనకన్నా ఎంతో పెద్ద సైన్యం, అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు ఉన్నప్పటికీ వారికి యుద్ధాలలో పాల్గొన్న అనుభవం పెద్దగా లేదు. మన సేనల వలే నిరంతరం వివిధ ఘర్షణలతో తలమునకలై ఉన్నటువంటి అనుభవం...
ఢిల్లీలో 10వేల బెడ్లతో కొవిడ్ ఆస్పత్రి
దవాఖానాగాచత్తర్పూర్లోని రాధాస్వామి సత్సంగ్ ఆధ్యాత్మిక క్షేత్రం
చైనా నిర్మాణం కన్నా 10రెట్టు పెద్దది, 15ఫుట్బాల్ మైదానాలతో సమానం
రేపు ప్రారంభించనున్న హోంమంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ : చైనాను మించిన అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రి...
మిజోరంలో భూకంపం.. ధ్వంసమైన ఇళ్లు, రోడ్లకు బీటలు
ఐజావల్ : మిజోరంలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతగా నమోదైన ఈ ప్రకంపనలకు అనేక ప్రాంతాలలో రోడ్లు బీటలువారగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని...
రెచ్చగొడితే బద్లా తప్పదు
సిఎంల సమావేశంలో చైనాకు ప్రధాని హెచ్చరిక
గుంపులతోనే సమస్య
వైరస్ పట్ల పారాహుషార్
రాష్ట్రాల సిఎంలతో పిఎం
ముగిసిన సమీక్షల ఘట్టం
న్యూఢిల్లీ : భారతదేశం శాంతిని వాంఛిస్తోందని, అయితే ఇదే సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే...
కోలుకుంటున్నాం
ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతోంది
ఖరీఫ్ సాగు ఆశాజనకం
21 రాష్ట్రాల సిఎంలతో ప్రధాని సమీక్ష
వైరస్పై పోరులో నిర్లక్షం వద్దు
నేడు 15 రాష్ట్రాల సిఎంలతో రివ్యూ
నేడు తెలంగాణ, ఎపి సిఎంలతో సంభాషణ
అన్లాక్ 1 నేపథ్యంలో బుధవారం ప్రధాని...
బిజెపి పాచికలు
ఈ నెల 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు గుజరాత్లో బిజెపి మాయ పాచికలాటకు మళ్లీ తెర లేపాయి. ఆ రాష్ట్రంలో గత కొద్ది రోజుల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎంఎల్ఎలు శాసన సభకు రాజీనామా...
సంస్కృతిపై మీరా మాట్లాడేది?
కోల్కతా : తన హయాంలో పశ్చిమ బెంగాల్లో అవినీతి పెచ్చుమీరిందని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సిఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. భారత్లో...
మోడీ తాజా ఏడాది పాలన
అశోక చక్రవర్తిలో కళింగ యుద్ధం తర్వాత గొప్ప పరివర్తన వచ్చింది. కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి ఆయన చలించిపోయాడు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి రాజ్యాన్ని విస్తరించడం ఎలాంటి దుర్మార్గమో అర్థమయ్యింది. ఒక విజేతగా...
దూసుకొస్తున్న సూపర్ సైక్లోన్ ‘ఎంఫాన్’
బుధవారం మధ్యాహ్నానికి బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం
తీరం దాటే సమయంలో గంటకు 185 కి.మీ దాకా పెనుగాలులు
పంటలకూ భారీ నష్టం : ఐఎండి హెచ్చరిక
బెంగాల్, ఒడిశా అప్రమత్తం
సురక్షిత ప్రాంతాలకు లక్షల...
75 మంది బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా
ఢిల్లీ: ఢిల్లీలోని జామా మసీద్ ప్రాంతంలో విధులు నిర్వహించిన 126వ బిఎస్ఎఫ్ బెటాలియన్లో 75 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. 94 మంది బిఎస్ఎఫ్ జవాన్లలో 75 మందికి కరోనా సోకిందని...
బాలీవుడ్ దిగ్గజం రిషికపూర్ కన్నుమూత
బాలీవుడ్ రొమాంటిక్ హీరో రిషికపూర్
బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ (67) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం ముంబయ్లోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ మృతి చెందారు....
భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుడు
బాలీవుడ్ విలక్షణ నటుడు
ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత
తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) కన్నుమూశారు. అరుదైన క్యాన్సర్తో బాధపడుతు న్న ఆయన ముంబయ్లోని కోకిలా బెన్...
ఎపిలో లాక్డౌన్ సడలింపు గైడ్లైన్స్ విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్ డౌన్ సడలింపులకు సంబంధించి ఎపి ప్రభుత్వం అదనపు గైడ్ లైన్స్ను బుధవారం విడుదల చేసింది. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ సమయంలో హోంమంత్రి అమిత్ షా...
ఎపిలో లాక్డౌన్ సడలింపు గైడ్లైన్స్ విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్ డౌన్ సడలింపులకు సంబంధించి ఎపి ప్రభుత్వం అదనపు గైడ్ లైన్స్ను బుధవారం నాడు విడుదల చేసింది. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ సమయంలో హోంమంత్రి...
గడువు తర్వాత లాక్డౌన్ ఎత్తివేతపై సలహాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్డౌన్ ముగిసిన తర్వాత దశల వారీగా జనజీవనాన్ని పునరుద్ధరించడానికి తీసుకోవలసిన ఉమ్మడి చర్యలను సూచించవలసిందిగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. లాక్డౌన్ను...
కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం
హైదరాబాద్ : కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం... ‘చేతులెత్తి మొక్కుతం కెసిఆర్ సారూ.. మమ్మల్ని మా ఊరికి తీసుకపోండి ’ అంటూ రెండు జిల్లాల ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దేశంలో కొనసాగుతున్న...
అలా జరిగితే.. తెలంగాణ విడిచి వెళ్లిపోతా: రాజాసింగ్
హైదరాబాద్: సిఎఎ వల్ల ఏ ఒక్క భారతీయ తెలంగాణ పౌరుడు పౌరసత్వం కోల్పోయినా తాను తెలంగాణ రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని బిజెపి ఎంఎల్ఎ రాజాసింగ్ పేర్కొన్నారు. సిఎఎ వ్యతిరేక తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.....
కేంద్రం నుంచి రాష్ట్రానికి క్యా ఆయా
బిజెపి ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే
'ఇయే ఆయా' పన్నుల్లో రాష్ట్రాల వాటా బిచ్చం కాదు
* కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకపోగా రూ. 1400కోట్లు పైన అప్పు తీసుకోవాలని సూచించారు
* అప్పుడు కాంగ్రెస్...