Monday, May 20, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search

గ్రేటర్‌లో మరి 227 బస్తీ దవాఖానాలు

  ట్విట్టర్ ద్వారా మంత్రి కెటిఆర్ వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జిహెచ్‌ఎంసి) పరిధిలో కొత్తగా మరో 227 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పుర పాలక శాఖ...

ప్రతి మంగళవారం ఉద్యోగుల సమస్యలు పరిష్కారం

  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థలో ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం టిఎస్‌ఆర్‌టిసి ఉన్నతాధికారుల సమావేశంలో...

బైక్-లారీ ఢీ నవమాసాల గర్భిణి దుర్మరణం

  10 మీటర్ల దూరంలో పడి మృతి చెందిన శిశువు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఘోరవిషాదం మన తెలంగాణ/పెనుబల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నిండు...

4వ తరగతి విద్యార్థిని చితకబాదిన టీచర్

  సెయింట్ ఆగస్టీన్ స్కూల్‌లో ఘటన మన తెలంగాణ / ముషీరాబాద్ : నాలుగో తరగతి చదివే విద్యార్థి అల్లరి చేస్తున్నాడన్న నెపంతో టీచర్ చితకబాదిన సంఘటన నల్లకుంటలో చోటుచేసుకుంది. నల్లకుంటలోని సెయింట్ ఆగస్టీన్ హైస్కూల్లో...

అత్యాచార నిందితుడు రోడ్డు ప్రమాదంలో మృతి

  మన తెలంగాణ/జహీరాబాద్ : జహీరాబాద్ పట్టణంలో జరిగిన అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. సంగారెడ్డి జిల్లా రాయికోడు మండలం మహిభత్పూర్ గ్రామ శివారులో జరిగిన...

2వేల కళాశాలల్లో సేఫ్టీ క్లబ్‌లు

  ఏడుగురు పురుషులు, ఏడుగురు మహిళలు, ఒక ఫ్యాకల్టీ మెంబర్‌తో ఒక్కొక్క సేఫ్టీ క్లబ్‌లో 15మంది సభ్యులు పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లోని 5 కళాశాలల్లో సేఫ్టీ క్లబ్‌లు పూర్తి ‘మన తెలంగాణ ప్రతినిధి’తో ఉమెన్స్ సేఫ్టీ విభాగం...

నాన్‌వెజ్ అమ్మకాలపై కరోనా ఎఫెక్ట్

  హైదరాబాద్ : కరోనా వైరస్ ఎఫెక్ట్ నాన్ వెజ్ అమ్మకాలపై పడింది. జంతువుల వల్లే వైరస్ వస్తుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో మాంసాహారం తినేవారు భయపడుతున్నారు. ఉన్నపళంగా చికెన్, మటన్‌తో పాటు...
Gold seized at panthangi toll plaza

శంషాబాద్‌లో 1725 గ్రాముల బంగారం పట్టివేత

మనతెలంగాణ/హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకులు ఓ మిక్సీలో బంగారం అమర్చుకుని వస్తుండగా బుధవారం డిఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుడి దగ్గర 1725 గ్రాముల బంగారాన్ని డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం...

రాష్ట్రంలో జిఎస్‌టి వసూళ్ళు భేష్

  హైదరాబాద్ : రాష్ట్రంలో జిఎస్‌టి వసూళ్ళు మెరుగ్గా జరుగుతున్నాయని 15వ ఆర్ధిక సంఘం సభ్యుడు అజయ్ నారాయణ్ ఝా ప్రశంసించారు. బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన బిఆర్‌కెఆర్ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
AP CM Jagan, PM Modi

ఎపి ప్రాజెక్టులు, హోదాపై ప్రధానితో జగన్ భేటి

మనతెలంగాణ/హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీల సాధన కోసం బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఎపి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన...
Interstate Robbery gang arrested

ఇళ్లల్లో పనివాళ్లుగా చేరి.. దోచేస్తున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

మన తెలంగాణ/హైదరాబాద్: పనివాళ్లుగా ఇళ్లల్లో చేరి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నగర పోలీసు అరెస్టు చేశారు. ఆరుగురు సభ్యుల ఉన్న భయంకరమైన ముఠా నుంచి రూ.1.50 కోట్ల విలువ చేసే...
CM

సిఎం కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహిస్తాం

సిఎం కెసిఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జెర్సీ, విన్నర్, రన్నర్ ట్రోఫీల ఆవిష్కరణలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మనతెలంగాణ/హైదరాబాద్:  సిఎం కెసిఆర్ జన్మదినోత్సవాన్ని (ఫిబ్రవరి 17) ను పురస్కరించుకొని తెలంగాణ క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిఎం...
Vijaya

ప్రజలకు అందుబాటులో విజయ డెయిరీ ఉత్పత్తులు

పెద్ద ఎత్తున ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తున్నాం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్   మనతెలంగాణ/హైదరాబాద్: విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకెళ్లేందుకు పెద్దఎత్తున ఔట్‌లెట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి,...

తుపాకుల గూడెం బ్యారేజికి ‘సమ్మక్క’ పేరుగా నామకరణం

  హైదరాబాద్ : గోదావరి నది మీద నిర్మితమౌతున్న తుపాకుల గూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదివాసి వీరవనిత, వనదేవత “సమ్మక్క” పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు తుపాకులగూడెం...
Engineering Student Keerthi

ఓయూ ఎబివిపి జెఎస్‌గా ఇంజనీరింగ్ విద్యార్థిని కీర్తి ఎన్నిక

మనతెలంగాణ/ ఉస్మానియాయూనివర్సిటీః ఓయూ ఎబివిపి నూతన కమిటిలో పలువురు ఇంజనీరింగ్ విద్యార్థులకు చోటు దక్కింది. కాగా ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరానికి చెందిన కీర్తిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ.....
Satellite

భూముల వివరాలు శాటిలైట్‌తో అనుసంధానం ?

రానున్న రోజుల్లో ప్రతి అంగుళం భూమిపై స్పష్టత ‘జియో’ రిఫరెన్స్ విధానంతో రానున్న రోజుల్లో భూముల చిరునామా క్షణాల్లో లభ్యం   మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రభుత్వ పథకాలు అమలు సులభతరం చేయడంతో లబ్ధిదారుల వివరాలను క్షణాల్లో తెలుసుకునేలా ప్రభుత్వం...
ktr

మరో ఐటి కంపెనీకి శంకుస్థాపన చేయనున్న మంత్రి కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణ సర్కార్ అందిస్తున్న ప్రోత్సాహం, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ చొరవతో ద్వితీయశ్రేణి నగరం వరంగల్‌కు ఐటీ కంపెనీలు తరలివస్తున్నాయి. తాజాగా మరో అంతర్జాతీయ ఐటి కంపెనీ క్వాడ్రంట్‌ రిసోర్సెస్‌...

పథకాల అమలే పరమావధి

  ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదు సంక్షేమంలో మనమే నంబర్ వన్ కలెక్టర్ల వ్యవస్థ బలోపేతమే లక్షం, అండగా ఉండేందుకే అదనపు కలెక్టర్లు  15రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు n పల్లె ప్రగతి నిరంతరం జరగాలి n...

కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

  దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి సివిల్ సర్వీస్ అధికారులకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి నేటి యువ ఐఎఎస్‌లే రేపటి కార్యదర్శులు, శాఖాధిపతులు కలెక్టర్లకు వైర్‌లెస్ సెట్లు, అదనపు కలెక్టర్లకు శిక్షణ తరగతులు స్థానిక సంస్థల అదనపు...

బీహార్ బాటలో భూ రీసర్వే

  ప్రతి అంగుళం భూమికి లెక్కతేల్చే యోచన, కొత్త రెవెన్యూ చట్టంలో వివాదరహిత భూముల వివరాలు చేర్చే అవకాశం హైదరాబాద్ : బీహర్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలో మళ్లీ భూ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా...

Latest News