Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ఆదివాసీల ఆత్మగౌరవ జాతర
మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతల జన జాతర. ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే అడవి పండుగ. వాళ్ళ ఆత్మగౌరవ పండుగ. అడవి తల్లుల పండుగ. కాలక్రమేణా సకల జనుల పండుగగా మారింది....
నకిలీ ఆధార్తో భూ రిజిస్ట్రేషన్
గుర్తించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, తాజాగా గండిపేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలో వెలుగులోకి.. సంబంధిత అధికారులపై చర్యలకు సిద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్: కొందరు భూ కబ్జాదారులు ఫేక్ ఆధార్ కార్డులను సృష్టించి ప్లాట్లు, భూములను రిజిస్ట్రేషన్...
గాంధీజీ కలల్ని.. నిజం చేస్తోంది కెసిఆరే
పల్లె ప్రగతి... అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
లోక్సభలో టిఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాలను అభివృద్ధి చేస్తేనే దేశ పురోగతి సాధ్యమవుతుందని లోక్సభలో టిఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర్రావు...
పోదాం పదే జాతర..
మేడారంలో అసలు ఘట్టం ప్రారంభం నేడే
4 రాష్ట్రాల నుంచి మేడారం వెళ్తున్న భక్తకోటి పాద స్పర్శతో
పులకిస్తున్న బాటలు
కన్నెపల్లి నుంచి నేడు
గద్దెకు రానున్న సారలమ్మ
వేయి కళ్లతో వేచిచూస్తున్న జనం
వరంగల్ : మేడారం మహాజాతరను...
చారిత్రక విజయమిది
కివీస్ గడ్డపై అదరగొట్టిన టీమిండియా
మన తెలంగాణ/క్రీడావిభాగం : న్యూజిలాండ్ గడ్డపై జరిగిన ట్వంటీ20 సిరీస్లో టీమిండియా చారిత్రక విజయాన్ని అందుకుంది. టి20 చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డును భారత్ తన పేరిట లిఖించుకుంది....
మేడారం జాతరకు 3,956 ఆర్టిసి బస్సులు
హైదరాబాద్: తెలంగాణలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే సమ్మక్క..సారలమ్మ జాతరకు ఆర్టిసి విస్తృతంగా సేవలందిస్తున్నది. మేడారంలో జరిగే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు నుంచి కూడా...
పైసల కోసం పసిపిల్లల విక్రయం
హైదరాబాద్: నగరంలో పసిపిల్లను విక్రయించే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అప్పుడే పుట్టిన శిశువులను దారుణంగా విక్రయిస్తున్న ముఠాలో ఎపికి చెందిన 9 మంది సభ్యులను పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాలలో...
వ్యవసాయ.. ఆహార రంగాలలో నూతన ఆవిష్కరణలు
హైదరాబాద్: వ్యవసాయ, ఆహార రంగాలలో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుదామని వ్యవసాయ, మార్కెటింగ్శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో జరిగిన డిజిటల్ అగ్రికల్చర్ ఇండియా సదస్సుకు మంత్రి...
చిరంజీవి, నాగార్జునలతో మంత్రి తలసాని భేటీ
హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో తెలుగు చలన చిత్ర రంగానికి...
మేడారం జాతరలో విషాదం.. ఇద్దరు భక్తులు మృతి
మేడారం జాతరలో విషాదం చోటుచేసుకుంది. సమ్మక్క సారక్కలను దర్శించుకునేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తలు నీటిలోకి దిగి ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని సికింద్రాబాద్ కు చెందిన వినయ్, దుమ్ముగూడెంలోని సుబ్బారవు్ పేటకు...
మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలి: బండా ప్రకాష్
ఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం జాతర అని ఎంపి బండా ప్రకాష్ తెలిపారు. రాజ్యసభలో జీరో అవర్ లో బండా ప్రకాశ్ మాట్లాడారు. మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు. మేడారంలో...
నోటిఫికేషన్ ఇవ్వండి
‘గ్రామ న్యాయాలయాల’పై రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: ‘గ్రామ న్యాయాలయాల’ ఏర్పాటుకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉన్న రాష్ట్రాలు నాలుగు వారాల్లోగా ఆపని చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఈ ప్రక్రియ వేగంగా...
దిగి వచ్చిన కేంద్రం
జిఎస్టి బకాయిలపై ఫలించిన రాష్ట్రం ఒత్తిడి
రెండు విడతల్లో చెల్లిస్తామని పార్లమెంట్లో ప్రకటన
రావాల్సిన బకాయిలు ఐజిఎస్టి : రూ. 2వేల కోట్లు, జిఎస్టి : రూ. 1137కోట్లు
హైదరాబాద్: జిఎస్టి, ఐజిఎస్టికి సంబంధించి తెలంగాణ, ఒడిశా...
గాంధీలో కరోనా
ప్రారంభించిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
తెలుగు రాష్ట్రాలు రెండింటికీ ఇక్కడే
గంటల వ్యవధిలో రానున్న ఫలితాలు
పది రోజులుగా పుణెకు వెళుతున్న శాంపిల్స్
రాష్ట్రంలో చేరిన 20 మంది అనుమానితుల్లో 19 మందికి కరోనా లేదని నిర్ధారణ
కేంద్రం...
రేపే సారలమ్మ ఆగమనం
దండకారణ్యం నుంచి కదిలిన ఆదివాసీలు, మేడారంలో
భారీ ఏర్పాట్లు
మనతెలంగాణ/వరంగల్ బ్యూరో : మేడారం మహాజాతర మొదటి ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు సాయంత్రం 7 గంటలకు సమ్మక్క కూతురు సారలమ్మ గద్దెపైకి చేరుకోనుంది....
‘దిశ’ ఎన్కౌంటర్పై త్రిసభ్య కమిషన్ విచారణ ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ సోమవారం ఉదయం హైదరాబాద్కు చేరుకుంది. కమిషన్లో...
మైనర్ పై అత్యాచార కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష
మన తెలంగాణ/హైదరాబాద్: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఉమ్మడి మెదక్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆధారాలు సేకరించడం, నిందితులకు త్వరితగతిన...
కొత్త రెవెన్యూ డివిజన్లుగా వేములవాడ, జోగిపేట..
మనతెలంగాణ/హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో జోగిపేట, సిరిసిల్ల జిల్లాలో వేములవాడను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ను సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్...
కరోనా నిర్ధారణ పరీక్షలు గాంధీలోనే: ఈటెల
హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విజృంభిస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గాంధీ మెడికల్ కళాశాలలో లైబ్రరీ భవనాన్ని మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. గాంధీ మెడికల్...
ఆరు బడ్జెట్లలో అదనంగా ఒక్క పైసియ్యలేదు
కేంద్రం వైఖరిపై కెటిఆర్ ధ్వజం
ఫార్మా సిటీకి రూ. 3వేల కోట్లు అడిగితే 3 పైసలివ్వలేదు
సికింద్రాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్కు మొండిచేయి చూపించారు
హైదరాబాద్-నాగపూర్,
హైదరాబాద్-బెంగళూర్
కారిడార్పైనా స్పందించలేదు
నీతిఆయోగ్ చెప్పినా వినలేదు
డైలాగులు...