Home Search
పోలీసులు - search results
If you're not happy with the results, please do another search
అత్త, మామ, భార్యపై కత్తితో దాడి
మనతెలంగాణ/భిక్కనూరు: సంక్రాంతి పండుగ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకుంటున్న ఆ ఇంటిలో విషాదం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......
మైనర్ బాలికతో పారిపోయిన యువకుడిపై పోక్సో కేసు
మనతెలంగాణ/మర్పల్లి: ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలికను మోసగించిన సంఘటనలో వివాహితుడిపై వికారాబాద్ డిఎస్పి అద్వర్యంలో రేప్, పోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్ఐ సతీష్ పేర్కొన్నారు. గురువారం...
గజ దొంగ అరెస్టు…
హైదరాబాద్: భాగ్యనగరంలో చోరీలకు పాల్పడతున్న గజ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న దొంగ వల్లపు వెంకటేష్ను మియాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్...
ముఖానికి పాలిథిన్ కవర్ చుట్టుకొని… టిక్ టాక్ వీడియో తీసిన యువకుడు మృతి
కోల్కతా: టిక్టాక్ మోజులోపడి ఓ యువకుడు ప్రాణాలు పొగొట్టుకున్న సంఘటన పశ్చిమ బెంగాల్లోని మల్దా ప్రాంతంలో జరిగింది. ఓ యవకుడు కరెంట్ స్తంభానికి కట్టేసుకొని ముఖానికి పాలిథిన్ కవర్ చుట్టుకొని టిక్టాక్ వీడియో...
మహిళపై పెట్రోల్ ప్యాకెట్లు విసిరి నగలు చోరీ
బెంగళూరు: చోరీకి వచ్చిన ఒక దొంగ ఇంట్లోని వారిని పెట్రోల్తో తగలబెడతానని బెదిరించి రూ. 4 లక్షల విలువైన నగలతో ఉడాయించాడు. ఈ భయానకమైన దొంగతనం బెంగళూరులో ఇటీవల చోటుచేసుకుంది. అయితే బాధితురాలు...
బెంగాల్లో బిజెపి ఆఫీసుకు నిప్పు…
బంకురా: పశ్చిమబెంగాల్లోని బంకురా జిల్లాలోని చందాయి గ్రామ్ ప్రాంతంలో బిజెపి పార్టీ కార్యాలయానికి దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో బిజెపి కార్యాలయం పూర్తిగా దగ్దమైంది. ఈ సంఘటన వెనుక టిఎంసి నేతల హస్తం...
రూ.2 పంచాయతీ…. బస్సు నుంచి ప్రయాణికురాలిని గెంటేసిన కండక్టర్
కోల్కతా: రెండు రూపాయల కోసం ప్రయాణికురాలిని ప్రైవేటు బస్సు నుంచి కండక్టర్ గెంటేసిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 44 రూట్లో బబౌటి నుంచి...
మధ్యప్రదేశ్లో అమానవీయ ఘటన…
భోపాల్: మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మానవత్వం మరిచిన ముగ్గురు కామాంధులు మూగబాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బుధవారం జరిగిన ఈ అమానవీయ ఘటన స్థానికంగా కలకలం రేపింది....
పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్ప్రెస్…
భువనేశ్వర్: ఎల్టీటీ ఎక్స్ప్రెస్ గురువారం తెల్లవారుజామున ఒడిశాలోని నిర్గుండి వద్ద పట్టాలు తప్పింది. దీంతో ఘోర ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆరు బోగీలు పక్కకు ఒరిగాయి. దీంతో దాదాపు...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి…
ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఐదుగరు...
ఉరే
నిర్భయ దోషుల అంతిమ మొరను తిరస్కరించిన సుప్రీం కోర్టు
ఎనిమిదేళ్ల న్యాయ పోరాట ప్రస్థానానికి ముగింపు
మిగిలింది క్షమాభిక్ష విజ్ఞప్తిపై రాష్ట్రపతి నిర్ణయ ఘట్టమే
ఈ నెల 22 ఉదయం తీహార్ జైలులో నలుగురికీ ఏకకాలంలో శిక్ష...
టిఎంసి నాయకుని హత్య
శాంతిపూర్ (పశ్చిమ బెంగాల్ ): నాడియా జిల్లా శాంతిపూర్ ఏరియాలో స్థానిక టిఎంసి నాయకుడు షంతాను మహతోను అతని ఇంటి వద్ద గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. అక్కడి నుంచి...
భైంసాలో భద్రతా బలగాల పహారా
నిర్మల్ ః నిర్మల్ జిల్లా భైంసాలో పోలీసులు బలగాలు పహారా కాస్తుండటంతో పాటు కర్ఫ్యూ విధించారు. మంగళవారం సాయంత్రం 7 గంటల నుండి బుధవారం ఉదయం 7 గంటల వరకు ఇది అమల్లో...
మూడంతస్తుల భవనం పై నుండి పడి ఎయిర్ పోర్ట్ ఉద్యోగిని మృతి
హైదరాబాద్ : బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ మూడంతస్తుల భవనం పై నుంచి పడి ఎయిర్ పోర్ట్ ఉద్యోగిని మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలకేంద్రంలో బాయ్ ఫ్రెండ్ తో...
మారని మందుబాబులు
హైదరాబాద్: డిసెంబర్ 31కు మద్యం తాగి వాహనాలు నడపవద్దని పోలీసులు ఎంత చెప్పినా మందుబాబులు వినలేదు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ మూడు కమిషనరేట్ల పరిధిలో 2,100మంది పట్టుబడ్డారు. మద్యం తాగి వాహనాలు...
ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ఇద్దరు హెల్మెట్ ధరించాల్సిందే
హైదరాబాద్ : నగరంలో ద్విచక్ర వాహనాలపై వెళ్లుతున్న వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నగర ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాల బారినపడ మృతిచెందుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చంటున్నారు. మంగళవారం ఒక...
కుంగిన భూమి…. గుంతలో పడిన బస్సు… ఆరుగురు మృతి
బీజింగ్: చైనాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా మరో పది మంది ఆచూకీ లభించలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చైనాలోని గ్జీనింగ్ నగరంలో ఓ బస్టాప్లో బస్సు ఆగిన...
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లారెన్స్ రోడ్డులోని షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం...
ఫిలడెల్ఫియాలో వైద్య విద్యార్థి మృతి
వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన వైద్య విద్యార్థి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... వివేక్ సుబ్రమణి (23) అనే భారత సంతతి యువకుడు ఫిలడెల్ఫియాలో నివసిస్తున్నారు. వివేక్...
ఆపరేషన్ థియోటర్ లో పసికందును పీక్కుతిన్న కుక్క
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని ఫరూఖ్బాద్లో మంగళవారం దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని ఆపరేషన్ థియోటర్లో పసికందును కుక్క పీక్కు తినడంతో నవజాత శిశువు చనిపోయింది. దీంతో పోలీసులు ఆ ప్రైవేటు...