Home Search
రైలు - search results
If you're not happy with the results, please do another search
ప్యాసింజర్ పాట్లు.. దొరకని సీట్లు
హైదరాబాద్: కరోనా కారణంగా నిలిచిపోయిన ప్యాసింజర్ రైళ్లు పట్టాలు ఎప్పుడెక్కుతాయా అని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. రోజువారీ పనులు, ఉద్యోగాలు, పండుగలు, శుభకార్యాల సమయంలో అతి తక్కువ టికెట్ ధరతో నగరం నుంచి సొంతూళ్లకు...
సంపాదకీయం: కొత్త చట్టాలు, నవ శతాబ్ది!
కొత్త వ్యవసాయ చట్టాలపై భగ్గుమంటున్న రైతాంగం దేశ రాజధానిని చుట్టుముట్టి తన ప్రభుత్వానికి ఊపిరాడనీయకుండా చేస్తున్న తరుణంలోనే ప్రధాని నరేంద్ర మోడీ సంపూర్ణ ఆర్థిక సంస్కరణల పట్ల తన మక్కువను దాచుకోకుండా మరోసారి...
మెట్రో వైపు ప్రయాణికులు మొగ్గు
రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ
1.70లక్షలు దాటుతున్న ప్రయాణికుల సంఖ్య
సువర్ణ ఆఫర్తో మంచి ఫలితాలు వస్తున్నయంటున్న అధికారులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో రైల్కు రోజు రోజుకు ప్రయాణికుల ఆదరణ పెరుగుతుంది. ఈనెల...
రైతుల న్యాయమైన డిమాండ్లు
దేశంలో అన్నదాతలుగా విశేష గౌరవాన్ని పొందుతున్నట్టు కనిపిస్తున్న రైతులు స్వాతంత్య్రం రావడానికి ముందుగాని, వచ్చిన తర్వాతగాని కష్టనష్టాలు లేకుండా సుఖంగా బతికిన రోజులు ఎన్నడూలేవన్నది కఠోర వాస్తవం. ప్రకృతి వైపరీత్యాలు, దళారుల దోపిడీ,...
దక్షిణమధ్య రైల్వే పరిధిలో ప్రయాణికులకు ముఖ్య గమనిక..
దక్షిణమధ్య రైల్వే పరిధిలో ప్రయాణించే ప్రయాణికులకు ముఖ్య గమనిక
స్పెషల్ ట్రెయిన్ల టైమింగ్స్ మారాయి
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ప్రయాణించే పలు ప్రత్యేక రైళ్ల టైమింగ్స్ను మార్చింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు...
కొవిడ్ టీకా త్వరలోనే జాతికి ప్రధాని భరోసా
న్యూఢిల్లీ : భారతదేశం కొవిడ్ వ్యాక్సిన్ కోసం మరెంతో కాలం వేచి ఉండాల్సిన పనిలేదని ప్రధాని మోడీ తెలిపారు. ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా తమ ప్రసంగంలో ఆయన టీకా...
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో స్పెషల్ ట్రైన్ల టైమింగ్స్ వివరాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ప్రయాణించే పలు ప్రత్యేక రైళ్ల టైమింగ్స్ను మార్చింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు మారిన టైమింగ్స్ను దృష్టిలో పెట్టుకోవాలని అధికారులు సూచించారు. దక్షిణమధ్య రైల్వే...
అంబేద్కర్ ఆశయాలే శరణ్యం
కులం పునాదుల మీద ఒక జాతిని గాని, ఒక నీతిని గాని నిర్మించలేరు, మీ బానిసత్వాన్ని మీరే పోగుట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ, మేధావుల మీద కానీ ఆధారపడవద్దు, స్వతంత్రంగా జీవించే...
ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
షిర్డీ- టు సికింద్రాబాద్, షిర్డీ- టు కాకినాడకు స్పెషల్ రైళ్లు
డిసెంబర్ 04వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి
మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే వరుసగా ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. గతంలో ప్రకటించిన నవంబర్...
కంటైన్మెంట్ జోన్లలో మెట్రో సేవలు
భరత్నగర్, ముషీరాబాద్, గాంధీ ఆసుపత్రి స్టేషన్లు అందుబాటులోకి
మొదటి సర్వీసు ఉదయం 6.30గంటలకు ప్రారంభం
హైదరాబాద్: నగరంలో రోజుకు లక్షలామంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేర్చే మెట్రో సేవలు మరింత పెంచుతుంది. కంటైన్మెంట్ జోన్ల పరిధిలో మూసివేసిన...
గత ఎన్నికల్లో బండ్ల గణేష్ జోకర్ ఉండేవారు.. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నారు
ఎంఎల్సి కల్వకుంట్ల కవిత
మనతెలంగాణ/హైదరాబాద్: గత గ్రేటర్ ఎన్నికల్లో జోకర్ బండ్లగణేష్ ఉండేవారని శానమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు. ఆదివారం గాంధీనగర్, బోరబండ డివిజన్లలో కల్వకుంట్ల కవిత విస్తృతంగా ఎన్నికల ప్రచారం...
మేం భారతదేశంలో లేమా : సిఎం కెసిఆర్
హైదరాబాద్ : ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో టిఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పార్టీ, నాయకుడు,ప్రభుత్వం దృకృథం ఎలా...
టిఆర్ఎస్ మేనిఫెస్టోను బిజెపి కాపీ చేసింది: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: కాపీకొట్టేందుకు కూడా తెలివి ఉండాలని బిజెపిని రాష్ట్ర మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకామారావు విమర్శించారు. బిజెపి విడుదల చేసిన మేనిఫెస్టోలో ్ల టిర్ఎస్ అమలు చేస్తున్న అభివృద్ధి పనులను,...
బ్రాండింగ్లో హై
అంతర్జాతీయశ్రేణి ప్రజా రవాణాకు ఇదో దిక్సూచి
ప్రభుత్వ, -ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) పద్ధతిలో నగరంలో నిర్మితమైన మెట్రోరైల్ ప్రాజెక్టు విశిష్టమైనది. అంతర్జాతీయశ్రేణి ప్రజా రవాణా వ్యవస్థకు ఇదొక దిక్సూచి. ఢిల్లీ తర్వాత దేశంలోనే అతిపెద్ద...
ఇది హైదరాబాద్కే ఐకాన్: కెటిఆర్
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం
త్వరలోనే కల సాకారం అవుతుంది
ప్రజలందరూ భాగస్వాములు కావాలి
పాలిటిక్స్లో క్లాస్, మాస్లకు మంత్రి కెటిఆర్ చేరువ
సుమతో మంత్రి కెటిఆర్ ప్రత్యేక ఇంటర్వూ
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. ఆ కల కూడా త్వరలోనే...
దక్షిణమధ్య రైల్వే జోన్ మీదుగా మరో 8 ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సేవలందించనున్న రైళ్లు
హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే జోన్ మీదుగా మరో 8 ప్రత్యేక రైళ్లు ప్రయాణించనున్నాయని అధికారులు తెలిపారు. కోవిడ్- 19 సెకండ్ వేవ్ ప్రారంభమయిన నేపథ్యంలో, ప్రయాణికులు ఎక్కువగా...
ఎల్ఈడి వెలుగులతో ఔటర్ రింగ్రోడ్డు కాంతివంతం
రూ.136 కిలోమీటర్లు... రూ.100.22 కోట్లతో అభివృద్ధి పనులు
నాలుగు విభాగాలుగా పనుల విభజన
ఏజెన్సీలకు పనులు అప్పగింత
కోకాపేట చుట్టూ భారీ ప్రాజెక్టులు
రూ.300 కోట్లతో లే ఔట్లు, రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు
భారీ ప్రాజెక్టుల...
వేయి పడగలు-మరపురాని చిన్ని పాత్రలు
కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు వ్రాసిన ఏభై ఎనిమిది నవలలలో వేయి పడగల నుంచి కుక్క గొడుగులు వరకుగల ముప్ఫై నాలుగు నవలలు ఒక విభాగం. దిండు క్రింద పోకచెక్క నుంచి దూత...
హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు.గురువారం ఉదయం మాదాపురం నుంచి మియాపూర్ వరకు పవన్ మెట్రోలో ప్రయాణించారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం...
సంపాదకీయం: మళ్లీ గుజ్జర్ల ఆందోళన
రాజస్థాన్లో గుజ్జర్ల కోటా ఆందోళన మళ్లీ రగులుకున్నది. రైళ్లు సహా మొత్తం రవాణాను, దారులను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. 2ంంకు పైగా బస్సులు ఆగిపోయాయి. ఢిల్లీ, ముంబై రైలు మార్గం మూతపడింది. ప్రయాణికులు తీవ్ర...