Wednesday, May 15, 2024
Home Search

విద్యార్థులు - search results

If you're not happy with the results, please do another search
pawan

ఢిల్లీ చేరుకున్న పవన్ కళ్యాణ్

న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో ఆర్కేపురంలోని కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయానికి పవన్ వెళ్లనున్నారు. అమర సైనిక కుటుంబాల సంక్షేమం కోసం రూ. కోటి విరాళాన్ని...
govt-school

సనత్‌నగర్‌లో విద్యార్థిని చితకబాదిన దంపతులు

హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది.  అభంశుభం తెలియని ఓ విద్యార్థి పట్ల దంపతులు దారుణంగా ప్రవర్తించారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని విచక్షణారహితంగా చితకబాదారు. చిన్నపిల్లలు అని కనికరం లేకుండా కొట్టడంతో...

పారిశుద్ధ్య కార్మికుల హీనావస్థపై ఓ విద్యార్థి వీడియో సందేశం

  హైదరాబాద్ : దేశాభివృద్ధికి పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ ఎంత అవసరమో, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుల హీనావస్థను తెలిపే ఓ చిన్న నిడివితో ఉన్న వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తన...

సిఎం విదేశీ విద్య పథకానికి మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

  హైదరాబాద్ : మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్దులకు ముఖ్యమంత్రి విదేశీ విద్యాపథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి పేర్కొన్నారు. మంగళవారం ఒక ప్రకటనలో...

సిఎం కెసిఆర్‌కు హరితహారతులిచ్చి మొక్కలు తీర్చుకున్న రాష్ట్రం

  వాడవాడలా ఘనంగా జన్మదిన ఉత్సవాలు విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా పాల్గొన్న అరుదైన సందర్భం పొలాల్లో వేడుకలు జరుపుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రైతులు పొలం గట్ల...
PHD Scholar Sustained death

ఓయూలో నిరుద్యోగ డాక్టరేట్ నర్సయ్య ఆత్మహత్య?

మనతెలంగాణ/ఉస్మానియాయూనివర్సిటీః ఓయూలో అనుమానస్పదస్థితిలో నిరుద్యోగ డాక్టరేట్ మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. తమ తోటి విద్యార్థి మృతి చెందడంతో ఓయూలో ఒక్కసారిగా విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. ఓయూ న్యూ పిజి హాస్టల్స్...
D mart

డిమార్ట్ సిబ్బంది దాడిలో ఇంటర్ విద్యార్థి మృతి

  రాచకొండ: ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిపై  డిమార్ట్ షాపింగ్ మాల్ సిబ్బంది దాడి చేయడంతో అతడు ఘటనా స్థలంలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సతీష్ (17) అనే...
CM-KCR

ఘనంగా బర్త్‌డే వేడుకలు

మనతెలంగాణ/హైదరాబాద్: 17వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినోత్సవవేడుకలను పండుగలా నిర్వహించేందుకు టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యాయి, నియోజకవర్గాలవారిగా మానవ హారాలు ఏర్పాటుచేసి సిఎం కెసిఆర్‌పై అభిమానం చాటికోవడంతో పాటు ఎక్కడికక్కడ మొక్కలు...
EAMCET 2020

21 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ

  నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 19 దరఖాస్తుల స్వీకరణ : 21 నుంచి మార్చి 30 వరకు సవరణకు అవకాశం : మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ : ఏప్రిల్ 20...
CM KCR

సిఎం కెసిఆర్‌పై పేయింటింగ్ ఎగ్జిబిషన్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా సుప్రసిద్ధ చిత్రకారుడు, క్యూరేటర్ రమణారెడ్డి చిత్రప్రదర్శనను ఆదివారం మంత్రి మల్లారెడ్డి ప్రారంభించనున్నారు. మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్‌గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఈ చిత్ర ప్రదర్శనలో...
protest

హైదరాబాద్ తరహా ఎన్‌కౌంటర్ కోసం యుపి విద్యార్థుల డిమాండ్

మీరట్: ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఒక విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలియడంతో చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీకి చెందిన వందలాది మంది విద్యార్థులు శనివారం ఉదయం ఇక్కడి ఇన్స్‌పెక్టర్ జనరల్...
Metro

మెట్రోలో మాంసం తీసుకెళ్లకూడదా?

బెంగళూరు: బెంగళూరులోని నమ్మ మెట్రోలో మాంసాహార వస్తువులకు అనుమతి లేదా? అవునంటోంది బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(బిఎంఆర్‌సిఎల్). ఫిబ్రవరి 13న ఒక ప్రయాణికుడు ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టారు. నమ్మ మెట్రోలో...
each-one-teach-one

ఈచ్ వన్ టీచ్ వన్

తెలంగాణ రాష్ర్టం అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నదని, సంపూర్ణ అక్షరాస్యతా రాష్ర్టంగా తెలంగాణను మార్చేందుకు ప్రతి ఒక్కరు ప్రతినబూనాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో...
Covid 19

కోవిడ్ 19పై అప్రమత్తంగా ఉన్నాం

  88 మంది అనుమానితులకు పరీక్షలు ఏ ఒక్కరికీ వైరస్ ఉన్నట్లు నిర్థారణ కాలేదు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటివరకు 88 మందికి కరోనా అనుమానితులకు పరీక్షలు చేయగా, వారిలో...

కోవిడ్-19 పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  హిమాయత్‌నగర్: ప్రపంచాన్ని వనికిస్తున్న కోవిడ్-19(కరోనవైరస్) సాధారణంగా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుందని ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఫ్రోపెసర్ పి.శశికళారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్, సరోజినినాయుడు వనితా మహావిద్యాలయం...
Students

నైట్ క్లాసుల పేరుతో విద్యార్థులపై వేధింపులు…

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఎన్జీఓ కాలనీలోని ఓ స్కూల్ లో దారుణం చోటుచేసుకుంది. టీచర్లు విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో తమను స్కూల్ లో టీచర్లు విపరీతంగా వేధిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రుల...

18న కరీంనగర్ ఐటి టవర్ ప్రారంభం

  కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం 80 శాతం ఉద్యోగాలు కరీంనగర్ జిల్లా వాసులకే 40 శాతం నాల్గవ తరగతి ఉద్యోగాలు సైతం స్థానికులకే ఇప్పటికే 506 మంది ఉద్యోగస్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి 26 కార్పొరేట్ సంస్థలతో ఐటి...
school-bags

ఈ ‘బరువు’ దిగేదెప్పుడు?

 విద్యార్థులకు తగ్గని బ్యాగు భారం అమలుకు నోచుకోని విద్యాశాఖ ఆదేశాలు అధిక బరువుతో అనారోగ్యం బారిన విద్యార్థులు అధికారుల పర్యవేక్షణ లేక అమలు కాని ఉత్తర్వులు హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల బ్యాగు బరువు మోత తగ్గడంలేదు. విద్యార్థులు...
coronavirus

కరోనా మృతుల్లో తొలి విదేశీయులు

 అమెరికన్ మహిళ, జపనీస్ పౌరుడు బలి చైనాలో 723కు చేరిన కరోనా మరణాలు జపాన్ ఓడలో మరికొందరికి కరోనా బీజింగ్/ టోక్యో : ఇంతవరకు కరోనా వైరస్ సోకి మరణిస్తున్నవారిని చైనాలోనే చూశాం. ఇప్పుడు విదేశీయులు కూడా...
van burst

వ్యాన్‌లో మంటలు.. విద్యార్థులకు తప్పిన ప్రమాదం

నారాయణపేట : నారాయణపేట జిల్లా నర్వ మండల పరిధిలోని కుమార్లింగంపల్లి గ్రామానికి చెందిన కొంత మంది విద్యార్థులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. తమ గ్రామం నుంచి ఆత్మకూర్‌కు బయల్దేరిన వ్యాన్‌లో ఏడుగురు...

Latest News