Thursday, May 2, 2024
Home Search

విద్యార్థులు - search results

If you're not happy with the results, please do another search
Dangerous CoronaVirus

చైనాలో వ్యాపిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్

   వెంటిలేటర్ సహాయంతో కొట్టుమిట్టాడుతున్న భారతీయ ఉపాధ్యాయిని  చైనాలోని యుహాన్, షెంజెన్ నగరాల్లో విజృంభిస్తున్న మహమ్మారి  2002లో కరోనా కాటుకు 650 మంది మృతి  చైనాలోని భారతీయ పర్యాటకులకు కేంద్రం హెచ్చరిక బీజింగ్: చైనాలోని...

ప్రతిఘటనోద్యమ అక్షరాయుధాలు

  ఈ సహస్రాబ్ది మొదటి రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిఘటనోద్యమాలు వెల్లివిరిసాయి. ప్రధాన రాజకీయ స్రవంతిలోని రాజకీయ పక్షాలకు ప్రజలకు విశ్వాసం సడలిపోతున్నందువల్ల ఏ పార్టీ, ఏ నాయకుడిడు పిలుపు ఇవ్వకపోయినా, జన సమీకరణ...

విరసం కార్యదర్శి ప్రొ.కాశీం అరెస్టు

  నేడు హాజరుపర్చండి : హైకోర్టు హైదరాబాద్ : రాష్ట్ర విరసం కార్యదర్శి,అసిస్టెంట్ ప్రొఫెసర్ కా శీం నివాసంలో శనివారం నాడు గజ్వేల్ పోలీసు లు సోదాలు నిర్వహించి అనంతరం అరెస్ట్ చేశా రు. ఉస్మానియా...

పొలం బడి పాఠాలు

  నిర్మల్ : సోన్ మండలంలోని గంజాల్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాఠశాల పక్కన గల వ్యవసాయ క్షేత్రంలోకి క్షేత్రపర్యటనలో భాగంగా వెళ్లి సేద్యం పనులు కొంత సేపు చూశారు. పొలంలో వ్యవసాయం...
Yogi

యోగి రాముడు కాదు రావణుడు!

  లక్నో:హిందూ యువ వాహిని మాజీ అధ్యక్షుడు, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఒకప్పటి కుడిభుజమైన సునీల్ సింగ్ శనివారం మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాది పార్టీలో చేరారు. ఒకప్పుడు యోగి...
Professor-Kasim

ఓయూ ప్రొఫెసర్ కాశీం అరెస్ట్…

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ కాశీంను గజ్వేల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. విరసం కార్యదర్శిగా ఇటీవలే ఎన్నికైన కాశీంకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నేపథ్యంలో ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. దాదాపు...

యూనివర్సిటీలో పిజి విద్యార్థిని ఆత్మహత్య

  చెన్నై: పిజి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని పెరియార్ యూనివర్సిటీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నివేదిత అనే అమ్మాయి ఎంఎస్‌సిలో బోటనీ చదువుతోంది. నివేదిత రెండు రోజుల నుంచి...

ఉపాధ్యాయ విద్యలో మార్పులు

  అందుబాటులోకి రానున్న నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.ఇడి హైదరాబాద్ : ఉపాధ్యాయ విద్యలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. గతంలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బి.ఇడి) కోర్సుకు ఏడాది కాల వ్యవధి ఉండేది. ఉపాధ్యాయ విద్యలో ప్రమాణాలు పెంపొందించాలనే...

పాఠశాలకూ సెమిస్టర్

  ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచడానికి జాతీయ విధాన నివేదిక సూచన 8వ తరగతి తర్వాత డ్రాప్‌అవుట్లు అధికం, మూస పద్ధ్దతి బోధనకు స్వస్తి చెప్పాలి, నాణ్యత లేని బిఇడి కళాశాలలను మూసి వేయాలి హైదరాబాద్ : సామాజికంగా,...

ఐదు మ్యూజియాలను తీర్చిదిద్దుతాం : మోడీ

కోల్‌కతా: స్వాతంత్య్రం తర్వాత చరిత్రను రాసినవారు విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేయలేదని, దేశచరిత్రలో అనేక కోణాల్ని చరిత్రకారులు పట్టించుకోలేదని ప్రధాని నరేంద్రమోడీ శనివారం వ్యాఖ్యానించారు. జాతి నిర్మాణంలో అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటి...
Sonia-Gandhi

విభజిస్తుంది, వివక్ష చూపుతుంది

 సిడబ్లూసిలో సిఎఎపై సోనియాగాంధీ నిప్పులు ఎన్‌పిసి ముసుగులో ఎన్‌ఆర్‌సి ఆగ్రహించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు న్యూఢిల్లీ: మతపరంగా ప్రజలను విభజించి, వివక్ష చూపడమే పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ఉద్దేశమని, ఆ చెడు ఆలోచనతోనే ఆ చట్టాన్ని తెచ్చారని...

ప్రారంభమైన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు

  హైదరాబాద్ : మన దేశంలో ఇంటర్ తర్వాత ఎక్కువ శాతం మంది విద్యార్థులు అడుగులు వేస్తోంది ఇంజనీరింగ్ విద్య వైపే. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి(ఎన్‌ఐటి)లు దేశంలోనే...

కాపై నిరసన

  హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం ఆధ్వర్యంలో తిరంగ యాత్ర హైదరాబాద్: సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పిలకు నిరసనగా శుక్రవారం యూనైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. మీరాలం ఈద్గా నుండి శాస్త్రిపురం వరకు...

బిసి విదేశీ విద్యానిధి పథకంలో దరఖాస్తుల స్వీకరణ

  హైదరాబాద్: రాష్ట్రంలోని బిసి విద్యార్థులకు విదేశీ యూనివర్సిటీలల్లో ఉన్నత విద్యాభాస్యం చేయడానికి ప్రవేశపెట్టిన జోతిబాపూలే బిసి విదేశీ విద్యానిధి పథకంలో 2019-20 ఏడాదికి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను ఈనెల 16వ తేదీ నుండి...
Mahesh babu

ఎపి రాజధాని ఎఫెక్ట్.. మహేష్ బాబు ఇంటిముందు విద్యార్థుల ఆందోళన

  హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని..ఈ అంశంపై ఎపికి చెందిన సినిమా హీరోలు స్పందించాలని ఎపి విద్యార్థులు డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నెల 19వ తేదీ వరకు ఎపికి చెందిన...
TS EAMCET 2021 Exam Schedule Released

డిగ్రీలో ప్రాజెక్ట్ వర్క్‌గా ‘ఈచ్ వన్ టీచ్ వన్’

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అక్షరాస్యత శాతం పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమాన్ని డిగ్రీ కోర్సులో ప్రాజెక్టు వర్క్‌గా పొందుపరిచే అంశాన్ని ఉన్నత విద్యామండలి పరిశీలిస్తోంది. డిగ్రీ చివరి...
student

మోడీకి పోస్ట్‌కార్డులు.. పాఠశాల క్షమాపణ

అహ్మదాబాద్:పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చినందుకు శుభాకాంక్షలు చెబుతూ ప్రధాని నరేంద్ర మోడీకి పోస్ట్‌కార్టు పంపాలంటూ గుజరాత్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాల తన విద్యార్థులను ఆదేశించడం వివాదాస్పదమైంది. బ్లాక్‌బోర్డులో రాసిన సందేశాన్ని పోస్ట్‌కార్డులలో రాసుకుని...
Three TN youth

పోలీసు వ్యానుపై కూర్చుని టిక్‌టాక్ చేసినందుకు..

చెన్నై: పోలీసులపై టిక్‌టాక్ వీడియోలు చేసి చాలామంది యువకులు కోరి కష్టాలు కొనితెచ్చుకుంటుంటారు. కాని తమిళనాడుకు చెందిన ముగ్గురు యువకులకు మాత్రం దశ తిరిగింది. పోలీసు వ్యానుపై కూర్చుని టిక్‌టాక్ వీడియో తీసుకున్న...

నేటితో ముగియనున్న జెఇఇ మెయిన్స్

  హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-(ఎన్‌ఐటి), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ(ఐఐటి)లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్(సిఎఫ్‌టిఐ)లలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-(జెఇఇ...

బయోమెట్రిక్‌పై ప్రిన్సిపాళ్లకు శిక్షణ

  ఒయులో విడతలవారీగా అవగాహన కార్యక్రమం ప్రస్తుత సెమిస్టర్‌లోనే అమలుకు చర్యలు హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, అటానమస్ డిగ్రీ, పిజి కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలుపై ఆయా...

Latest News