Home Search
కరోనా వైరస్ - search results
If you're not happy with the results, please do another search
అమాంతం జంప్
దేశవ్యాప్తంగా ఒక్క రోజే 896 కొత్త కేసులు, మరణాలు 37
ముంబైలో 24గంటల్లో 217 మందికి పాజిటివ్
తమిళనాడు, ఢిల్లీల్లో భారీగా కేసులు నమోదు
న్యూఢిల్లీ: దేశంలో ఒక్క రోజే కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి....
లాక్ డౌన్ పొడిగించిన పంజాబ్.. మే 1వరకు కర్ఫ్యూ కొనసాగింపు..
ఛండీఘర్: మహమ్మారి కరోనా వైరస్ ను ఆరికట్టేందుకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసులు...
దాచారంలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేస్తున్న ఎంపిటిసి, సర్పంచ్
మన తెలంగాణ/మోత్కూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మోత్కూరు మండలంలోని...
ఎస్టి గురుకుల విద్యార్థుల కోసం ‘ఓక్స్ యాప్’
హైదరాబాద్ : కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఓక్స్(ఆన్లైన్ అడాప్టివ్ నాలెడ్జ్...
వాటిపై మోడీ ప్రభుత్వం ట్యాక్స్ ఎత్తివేయాలి: ఈటెల
ఢిల్లీ: మందులు, వైద్య పరికరాలపై కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ ఎత్తివేయాలని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వీడియో...
పాటిమట్లలో ప్రజలకు పండ్లు, కూరగాయలు పంపిణీ…
మన తెలంగాణ/మోత్కూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు లాక్ డౌన్ విదించడంతో గురువారం మోత్కూరు మండలంలోని పాటిమట్ల గ్రామంలోని ప్రజలకు స్థానిక ఎంపిటిసి రచ్చ కల్పన లక్ష్మీనర్సింహ్మారెడ్డి , పారిశ్రామిక వేత్త...
లాక్డౌన్… భార్య పుట్టింట్లో… భర్త ఆత్మహత్య
లక్నో: లాక్డౌన్ నేపథ్యంలో భార్య పుట్టింట్లో ఉండిపోయిందని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రధాని నరేంద్ర...
ఇండియా@6041…. తెలంగాణ@453
హైదరాబాద్: కరోనా వైరస్తో ప్రపంచం గడగడ వణికిపోతుంది. అమెరికా ప్రజలకు అయితే కరోనా అంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా రోగులు సంఖ్య 15,19,218కి చేరుకోగా 88,531 మంది మృతి చెందారు....
సరిహద్దు పేచీకి సరైన పరిష్కారం
కరోనా వైరస్ ఇరుగు పొరుగులను సైతం ఎడమొగం పెడమొగంగా చేస్తున్నది. ఎవరికి వారు తలుపులు మూసుకొని ఏకాంత తపస్సు చేసుకోవలసిన పరిస్థితిని సృష్టించింది. ఆత్మరక్షణే ప్రధానమై భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అవుతున్నది....
పన్ను చెల్లింపుదారులకు ఊరట
రూ.5 లక్షల వరకు ఐటి రీఫండ్లు తక్షణమే విడుదల
లాక్డౌన్ వల్ల ప్రభుత్వం నిర్ణయం
14లక్షల మందికి ప్రయోజనం
న్యూఢిల్లీ: కోవిడ్-19 సంక్షోభం దృష్ట్యా ఆదా యం పన్ను చెల్లింపుదారులకు ఐటి శాఖ ఊరటనిచ్చిది. పెండింగ్లో ఉన్న...
తబ్లీఘీ: లౌకికవాదుల తప్పులు
ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లీఘీ జమాఅత్ సమావేశం వల్ల ప్రజారోగ్యానికి వాటిల్లిన నష్టం మన ముందుకు వచ్చింది. ఈ విషయంలో మనం స్పష్టంగా అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ అవకాశాన్ని...
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఇక నేరం
కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
పాన్, గుట్కా, పొగాకు ఉత్పత్తులు నిషేధం
ప్రత్యేక బృందాలతో నిత్యం మానిటరింగ్
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక...
గాంధీ ఆసుపత్రిలో చికిత్స అద్భుతంగా ఉంది
వైద్య సిబ్బందికి సలామ్
కొవిడ్ 19 రోగులు ఆందోళన చెందవద్దు
ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది
ప్రజలు బాధ్యతగా లాక్డౌన్కు సహకరించాలి
మన తెలంగాణ ఇంటర్వులో కరోనా బాధితుడు 16 అఖిల్ వెల్లడి
మన తెలంగాణ /హైదరాబాద్: “ప్రభుత్వ...
నిలకడగా జాన్సన్ ఆరోగ్యం
బ్రిటన్: కరోనా వైరస్తో బాధపడుతున్న బ్రిటన్ ప్రధాని ఆరోగ్యం నిలకడగా ఉందని, స్పృహలోనే ఉన్నారని అధికారులు తెలిపారు. ఆయన ఇంకా ఐసియులోనే ఉన్నారని, అయితే వెంటిలేటర్పై లేరని కేబినెట్ మంత్రి మైఖేల్ గోవ్...
వుహాన్లో లాక్డౌన్ ఎత్తివేత
వుహాన్ : కరోనా వైరస్కు కేంద్ర బిందువైన చైనాలోని వుహాన్ నగరంలో పరిస్థితులు కుదుటపడ్డాయి. దీంతో బుధవారం అక్కడ లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. కరోనా కేసులు పూర్తిగా నియంత్రణలోకి రావడంతో వుహాన్లో లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్లు...
లాక్డౌన్ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నాం
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. లాక్ డౌన్ పొడగింపుపై అందరి అభిప్రాయాలు,...
అదే మన ముందున్న ప్రథమ కర్తవ్యం: కేశవరావు
హైదరాబాద్:దేశంలో కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించడానికి లాక్ డౌన్ పొడిగింపునకు మించిన మార్గం లేదని, లాక్ డౌన్ ను కొనసాగించాలని ప్రధాని మోడీని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కోరింది. ప్రధాని మోడీ బుధవారం...
ఇండియా@5480… అమెరికా@4 లక్షలు
హైదరాబాద్: ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడవణికిస్తోంది. అమెరికా అయితే కరోనాతో చిగురుటాకులా వణికిపోతుంది. ప్రపంచంలో కరోనా రోగుల సంఖ్య 14,44,822కు చేరుకోగా 83,109 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క అమెరికాలో నాలుగు లక్షల మందికి...
వ్యవసాయం రంగంలో అద్భుత ప్రగతిని సాధించాం: పువ్వాడ
ఖమ్మం:తెలంగాణ ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే వ్యవసాయం రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించామని.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ధాన్య భాండాగారంగా మారిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లాలోని...
ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యత
కరోనా తగ్గాకే లాక్డౌన్ ఎత్తివేయాలి
చిన్న పొరపాటు జరిగినా
మనల్ని మనం క్షమించుకోలేం
అభివృద్ధి చెందిన దేశాలు సైతం మహమ్మారిని ఎదుర్కోలేకపోతున్నాయి, 130 కోట్ల మంది భారతీయులకు టెస్టులు చేయడం సాధ్యం కాదు
3 దశల్లో వైరస్ను...