Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
ప్రపంచ పొట్టి మనిషి ఖాగేంద్ర మృతి
హైదరాబాద్ : ప్రపంచం వ్యాప్తంగా అతిపొట్టి మనిషిగా గిన్నిస్ బుక్ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చోటు దక్కించుకున్న ఖాగేంద్ర థాప మగర్(27) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. కేవలం 2.4 అంగులాలు ఎత్తుమాత్రమే ఉన్న...
టీమిండియా ప్రతీకారం
రాహుల్ మెరుపులు రాణించిన ధావన్, కోహ్లి
స్మిత్ పోరాటం వృథా
రెండో వన్డేలో భారత్ ఘన విజయం
సిరీస్ సమం
రాజ్కోట్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ...
బిలియన్ డాలర్ల పెట్టుబడితో పెద్దగా ఒరిగేదేమీ లేదు…
న్యూఢిల్లీ: భారత్లో చిన్న వ్యాపారుల కోసం ఒక బిలియన్ డాలర్లు (రూ.7,100 కోట్లు) పెట్టుబడులు పెట్టడం వల్ల భారత్కు పెద్దగా ఒరిగేదేమీ లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు....
ఆస్ట్రేలియా అదరహో..
కదం తొక్కిన వార్నర్, ఫించ్, తొలి వన్డేలో భారత్ చిత్తు
ముంబై: వరుస విజయాలతో ఎదురులేని శక్తిగా మారిన టీమిండియాకు ఆస్ట్రేలియా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ముంబై వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో...
సమరానికి సై
ఆత్మవిశ్వాసంతో భారత్, గెలుపే లక్ష్యంగా ఆస్ట్రేలియా, నేడు ముంబైలో తొలి వన్డే
ముంబై: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు అసలైన పరీక్ష ఇప్పుడూ ఎదురుకానుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బలమైన ఆస్ట్రేలియాతో భారత్...
కెప్టెన్సీకి దూరం
కొలంబో: కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు తాను సిద్ధమయ్యానని శ్రీలంక టి20 జట్టు సారథి లసిత్ మలింగ పేర్కొన్నాడు. భారత్తో జరిగిన సిరీస్ లో కెప్టెన్గా, బౌలర్గా తాను పూర్తిగా విఫలమయ్యానని, దీంతో కెప్టెన్సీలో...
బుమ్రాకు అరుదైన గౌరవం
ముంబయి: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం లభించింది. 201819 సీజన్లో అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతంగా రాణించినందుకుగాను పాలీ ఉమ్రీగర్ అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు. ఆదివారం ముంబయిలో జరిగే బిసిసిఐ వార్షిక...
ధోనీలా కావాలనుకుంటున్నా
ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ
ముంబయి: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తరహాలోనే అత్యుత్తమ ఫినిషర్ అవ్వాలని అనుకుంటున్నానని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ అలెక్స్ క్యారీ అన్నాడు. ‘ నా...
దుబాయ్ విమానాశ్రయంలో.. హైదరాబాదీల కష్టాలు
మధ్యలో చిక్కుపడ్డారు
తమ వారితో మాట్లాడలేరు
కనెక్టివ్ ప్లేన్లలో తీవ్ర జాప్యం
దుబాయ్/హైదరాబాద్ : దుబాయ్ మీదుగా అమెరికాకు వెళ్లే వందలాది మంది భారతీయ ప్రయాణికులు దుబయ్ ఎయిర్పోర్టులో నానా కష్టాలకు గురవుతున్నారు....
టి20 ప్రపంచకప్కు భారత మహిళా జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా ఫిబ్రవరిలో జరగనున్న టి20 ప్రపంచకప్కు భారత మహిళా జట్టును బిసిసిఐ ప్రకటించింది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆదివారం ఎంపిక చేసింది. హర్యానాకు...
సంక్షోభంలో ఓయో హోటల్స్!
భారత్, చైనాలో వేలాది మందిని ఇంటికి పంపిస్తున్న సంస్థ
న్యూఢిల్లీ: ఓయో హోటల్స్ భారత్, చైనాలలో వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించి వేస్తోందని ఈ వ్యవహారం గురించి బాగా తెలిసిన వర్గాలు అంటున్నాయి....
ఆస్ట్రేలియాను ఓడించడం కష్టమే
మన తెలంగాణ/క్రీడా విభాగం : కొంతకాలంగా వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు తొలి సారి అసలైన పరీక్ష ఎదురు కానుంది. సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ భారత్కు...
ఈ ఏడాది ఆరు గ్రహణాలు
నేడు రాత్రి 10.36 గంటలకు పాక్షిక చంద్ర గ్రహణం
ఇండోర్ : 2020లో ఆరు గ్రహణాలను సందర్శించే అవకాశం ఖగోళ పరిశీలకులకు, గగన వీక్షకులకు కలుగుతుంది. వీటిలో మూడు మాత్రమే భారత్ ప్రజలకు చూడడానికి...
సమరోత్సాహంతో భారత్
లంకకు చావో రేవో, నేడు పుణేలో మూడో టి20
పుణే: ఇప్పటికే ఓ మ్యాచ్లో గెలిచి జోరుమీదున్న టీమిండియా శుక్రవారంతో శ్రీలంకతో జరిగే మూడో ట్వంటీ20కి సమరోత్సాహంతో సిద్ధమైంది. పుణే వేదికగా జరిగే ఈ...
పుణే చేరిన కోహ్లి సేన
పుణే: చివరి ట్వంటీ20 కోసం టీమిండియా క్రికెటర్లు బుధవారం పుణే చేరుకున్నారు. శ్రీలంక భారత్ జట్ల మధ్య శుక్రవారం పుణేలో చివరి ట్వంటీ20 జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు పుణే...
నేడు దేశవ్యాప్త సమ్మె
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పిలుపు ఇచ్చిన
కార్మిక సంఘాలు, టిఆర్టిసి దూరం
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు(8వ తేదీ) దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు కేంద్ర కార్మిక...
టీమిండియా బోణీ
సైని మ్యాజిక్, రాణించిన కుల్దీప్, ఠాకూర్, రాహుల్, కోహ్లి, మెరుపులు, తొలి టి20లో భారత్ ఘన విజయం
ఇండోర్: కొత్త సీజన్ను టీమిండియా విజయంతో ఆరంభించింది. శ్రీలంకతో ఇండోర్ వేదికగా జరిగిన రెండో ట్వంటీ20...
బోణీ ఎవరిదో?
సమరోత్సాహంతో భారత్, ఆత్మవిశ్వాసంతో లంక, నేడు ఇండోర్లో రెండో టి20
ఇండోర్: తొలి ట్వంటీ20 వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో ఇండోర్ వేదికగా జరిగే రెండో టి20 ఇటు...
అభిమాని బహుమతికి కోహ్లీ ఫిదా
గువాహతి : తన అభిమాని ఇచ్చిన ప్రత్యేక బహుమతికి టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఫిదా అయ్యాడు. పాత ఫోన్లను ఉపయోగించి తన రూపం వచ్చేలా రాహుల్ అనే అభిమాని రూపొందించిన అద్భుత...
గెలుపే లక్ష్యంగా భారత్
సంచలనం కోసం శ్రీలంక నేడు తొలి టి20
గౌహతి: కొత్త సీజన్ను విజయంతో ఆరంభించాలనే పట్టుదలతో శ్రీలంకతో ఆదివారం జరిగే తొలి ట్వంటీ20 మ్యాచ్కు సిద్ధమైంది. ఈ ఏడాది టి20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో...