Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
రూ.75,000 కోట్ల పెట్టుబడులు
భారత్లో వచ్చే 5 నుంచి 7 ఏళ్లలో గూగుల్ ఇన్వెస్ట్మెంట్
ప్రకటించిన సిఇఒ సుందర్ పిచాయ్
ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం
ట్విట్టర్ వివరాలను వెల్లడించిన ప్రధాని
న్యూఢిల్లీ: ఐటి దిగ్గజం గూగుల్ భారత్లో రూ.75...
సంపాదకీయం: నెమ్మది నెమ్మదిగా…
ఇంతకుముందెన్నడూ ఎరుగని ఇంత సుదీర్ఘ ఆరోగ్య సంక్షోభంలో, మూడు మాసాలకు పైగా సాగిన కఠోర లాక్డౌన్ అనంతరం దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, సాధారణ జనం స్థితిగతులేమిటి అనే ప్రశ్నలు సహజంగానే...
సంపాదకీయం: విద్య కాషాయీకరణ దిశగా…?
ఎక్కిన కొమ్మను నరుక్కోడం మూర్ఖులు చేస్తారు. ప్రజలెక్కిన చెట్టునే మూలమట్టంగా కూల్చివేయడం జనహితం గిట్టని పాలకులే చేయగలరు. ప్రజల సులోచనాలను పగలగొట్టడం, వారి కళ్లకు గంతలు కట్టడం, మెదడుకు పదును పెట్టే అంశాలను...
సంపాదయకీయం: ప్రైవేటు ‘దోచు’పత్రులు!
నయమైన కరోనా రోగుల నుంచి గుంజుకోడమే కాకుండా మృతుల శవాలను కూడా అడ్డంపెట్టి భారీగా నగదు చేసుకొని, కోవిడ్ 19 బాధితుల కొంపలు కూల్చుతున్న ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల అమానుషాల వార్తలు బెంబేలెత్తిస్తున్నాయి....
దేశ ప్రయోజనాలే గీటురాయిగా ఉండాలి..!
ప్రధాని మోడీ లడఖ్ ప్రాతానికి వెళ్లి ప్రాణాలకు తెగించి దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు మనోధైర్యం కల్పించిన తీరును యావత్ దేశం మెచ్చుకుంటుంటుంది. భారత్ జోలికి వస్తే ఖబర్దార్ దెబ్బకు దెబ్బ తీస్తాం అని...
సంపాదకీయం: చైనా సేనల ఉపసంహరణ ఘట్టం!
భారత, చైనా సైనిక అధికారుల మధ్య సాగుతున్న చర్చలు ఫలవంతమవుతున్న జాడలు చూచాయగా కనిపించడం ప్రారంభించాయి. లడఖ్లోని గాల్వాన్ నది లోయలో గత నెల 15న ఉభయ దేశాల సైన్యాల మధ్య తీవ్ర...
సంపాదకీయం: పట్టాలపై ప్రైవేటు
కరోనా కర్కశ కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వం మరో భారీ ప్రైవేటైజేషన్ క్రతువుకు తెర లేపింది. తన చిర సంకల్పమైన రైల్వేలలో ప్రైవేటు పెట్టుబడులను అనుమతించే ప్రక్రియకు నాంది పలికింది. 109 రూట్లలో...
దీపావళి వరకు రేషన్ ‘ఫ్రీ’
ప్రతి నెలా 5కిలోల ఆహార ధాన్యాలు, కిలో కందిపప్పు
నవంబర్ వరకు ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’
80కోట్ల మందికి లబ్ధి, 90 వేల కోట్ల రూపాయలు ఖర్చు
లాక్డౌన్ వల్లే లక్షలాది ప్రజల ప్రాణాలు...
ఐ.ఎం.ఎఫ్ హెచ్చరిక
భారత ఆర్థిక స్థితిపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో మన వృద్ధిరేటు మైనస్ 4.5 శాతానికి పాతాళ పతనాన్ని చవిచూస్తుందని చెప్పింది. కరోనా...
సంపాదకీయం: సహకార బ్యాంకుల సంస్కరణ
ప్రైవేటైజేషన్ ఊపు, ఉరవడిలో ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్న కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వం ఎప్పుడు ఏ చర్య తీసుకున్నా అక్కడికే వెళ్తుందనే అనుమానం పీడించటం సహజం. దేశం కరోనా కోరల్లో చిక్కుకొని ప్రాణాలు అరచేత...
మిజోరంలో భూకంపం.. ధ్వంసమైన ఇళ్లు, రోడ్లకు బీటలు
ఐజావల్ : మిజోరంలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతగా నమోదైన ఈ ప్రకంపనలకు అనేక ప్రాంతాలలో రోడ్లు బీటలువారగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని...
ఒక్కరోజే 15413 కేసులు
దేశంలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు
నాలుగురోజులుగా వైరస్ ఉధృతి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా రోగుల సంఖ్య 4 లక్షలు దాటింది. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 15,413 కొత్త కేసులు నమోదు...
భారత్, చైనాల మధ్య ఉద్రిక్తత తొలగించేందుకు సహకరిస్తాం : ట్రంప్
వాషింగ్టన్ : భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు తాము సహకరిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అక్కడ కఠిన పరిస్థితి నెలకొన్నది. మేం భారత్తోనూ, చైనాతోనూ మాట్లాడుతున్నాం. వారి మధ్య...
రక్షణ మంత్రి రష్యా పర్యటన.. సైనిక కవాతుకు భారత్ బృందం
న్యూఢిల్లీ : రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం నుంచి మూడురోజుల పాటు రష్యాలో పర్యటిస్తారు. ప్రస్తుత దశలో రక్షణ మంత్రి రష్యా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో...
గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజన ప్రారంభం
న్యూఢిల్లీ: వలస కార్మికుల ఉపాధి కోసం గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభిమాన్ పథకాన్ని బిహార్ ఖగరియా జిల్లా తెలిహార్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ...
చైనా మోసం
నోటితో పలకరించి నొసటితో వెక్కిరించే విద్యలో ఆరితేరిన చైనా ఇలా చేయడం ఆశ్చర్యపోవలసిన పరిణామం కాదు. అయితే 1962 తర్వాత ఇంత వరకు దానితో పూర్తి స్థాయి యుద్ధం తలెత్తలేదు, 1975లో అరుణాచల్...
రెచ్చగొడితే బద్లా తప్పదు
సిఎంల సమావేశంలో చైనాకు ప్రధాని హెచ్చరిక
గుంపులతోనే సమస్య
వైరస్ పట్ల పారాహుషార్
రాష్ట్రాల సిఎంలతో పిఎం
ముగిసిన సమీక్షల ఘట్టం
న్యూఢిల్లీ : భారతదేశం శాంతిని వాంఛిస్తోందని, అయితే ఇదే సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే...
కోలుకుంటున్నాం
ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతోంది
ఖరీఫ్ సాగు ఆశాజనకం
21 రాష్ట్రాల సిఎంలతో ప్రధాని సమీక్ష
వైరస్పై పోరులో నిర్లక్షం వద్దు
నేడు 15 రాష్ట్రాల సిఎంలతో రివ్యూ
నేడు తెలంగాణ, ఎపి సిఎంలతో సంభాషణ
అన్లాక్ 1 నేపథ్యంలో బుధవారం ప్రధాని...
వరుస పెట్రో బాదుడు
ఓట్లేసి సుస్థిర అధికారం అప్పగించిన ప్రజల పట్ల బాధ్యత, వారి దుస్థితిపై మానవీయ ఆందోళన బొత్తిగా లేని ప్రభుత్వాలే ఇటువంటి దుర్మార్గమైన పెట్రో ధరల బాదుడికి తెగబడగలవు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు గత...
‘ధోని’ హీరో సుశాంత్ ఆత్మహత్య
తీవ్ర ఒత్తిడిలో ఉరివేసుకుని బలవన్మరణం
‘ధోని’ బయోపిక్తో పేరు ప్రఖ్యాతులు
నాలుగు రోజుల క్రితం సుశాంత్ మేనేజర్ దిశా సలియాన్ సూసైడ్
కొంతకాలంగా దూరమైన గర్ల్ఫ్రెండ్!
రాజ్పుత్ అకౌంట్ నుంచి ఇటీవలే భారీగా డబ్బు విత్ డ్రా?...