Home Search
నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
బిజెపిలో చేరనున్న కంగన?
బిజెపిలో చేరనున్న కంగన?
మనాలిలో జోరుగా ఊహాగానాలు
మనాలి: బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్, ఆమె కుటుంబ సభ్యులు బిజెపిలో చేరుతున్నారంటూ హిమాచల్ ప్రదేశ్లో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. గతంలో తాము కాంగ్రెస్ను బలపరిచినప్పటికీ...
2022 నుంచి ఎన్ఇపిలోనే కొత్త చదువులు
5వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన అవసరం
ప్రధాని మోడీ పునరుద్ఘాటన
న్యూఢిల్లీ: దేశం 75 స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనున్న 2022 సంవత్సరం నుంచి విద్యార్థులు నూతన జాతీయ విద్యా విధానంలో(ఎన్ఇపి) భాగంగా రూపొందించిన కొత్త...
చైనాతో చర్చల ఫలితాలు ఏమిటో చెప్పాలి
ప్రధాని, రక్షణ మంత్రిని కోరిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: లడఖ్లో సరిహద్దు వివాదంపై చైనాతో జరుపుతున్న చర్చల వివరాలను ప్రజలకు తెలియచేయవలసిందిగా ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది....
జమ్మూ కశ్మీరు అధికార భాషల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీరులో ప్రస్తుతం అధికార భాషలుగా ఉన్న ఉర్దూ, ఇంగ్లీష్తోపాటు కశ్మీరీ, డోగ్రి, హిందీ భాషలను కూడా చేరుస్తూ రూపొందించిన బిల్లును కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది....
సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రధానమంత్రి పర్యవేక్షణలో సివిల్ సర్వీసెస్...
పరిహారంపై ఇదేం పరిహాసం
జిఎస్టి చెల్లింపుల్లో కోత విధింపు సరికాదు
కేంద్రం నిర్ణయం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం
చట్ట ప్రకారం రెండు నెలలకు ఒకసారి బకాయిలు చెల్లించండి
ఆదాయం తగ్గడంతో వేతనాలు, ఖర్చుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది
ఆదుకోవాల్సింది పోయి అప్పులు...
ప్రణబ్ ముఖర్జీకి ప్రముఖుల నివాళులు
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని ఆయన అధికార నివాసానికి రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ,...
ప్రణబ్ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..
న్యూఢిల్లీ: గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ప్రణబ్ ముఖర్జీ మృతిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం...
రాహుల్ను అడ్డుకుంటే కాంగ్రెస్ నాశనమే..
రాహుల్ను అడ్డుకుటే కాంగ్రెస్ నాశనమే
శివసేన ఎంపి సంజయ్ రౌత్
ముంబయి: కాంగ్రెస్ పార్టీలో నాయకత్వంపై సాగుతున్న చర్చ నేపథ్యంలో శివసేన ఎంపి సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వాన్ని చేపట్టకుండా...
భవనం కూలిన ఘటనలో 11కి పెరిగిన మృతుల సంఖ్య
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఐదు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య మంగళవారం 11కు పెరిగింది. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు అధికారులు...
రాజీవ్ గాంధీకి నివాళి అర్పించిన ప్రధాని
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతిని పుసర్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ నివాళి అర్పించారు. రాజీవ్ జయంతిని స్మరిస్తూ మోడీ గురువారం ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీ 1944...
నిజాయితీ పన్నుదారులకు జయహో
పన్నుల వ్యవస్థ సంస్కరణకు కొత్త పథకం
‘పారదర్శక పన్ను వేదిక’ను ప్రారంభించిన ప్రధాని మోడీ
నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ఇది దోహదపడుతుందని వ్యాఖ్య
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పన్ను వ్యవస్థలో మరిన్ని...
రామ జన్మభూమి ట్రస్టు అధ్యక్షుడికి కరోనా
న్యూఢిల్లీ: అయోధ్య రామ జన్మభూమి ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ కు కరోనా వైరస్ సోకింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ తెలింది. నృత్య గోపాల్...
విజయవాడ అగ్నిప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా...
మహాయజ్ఞంలా భావించండి
మహాయజ్ఞంలా భావించండి
కొత్త విద్యావిధానం భావి తరాలకు మార్గదర్శకం
అందరితో చర్చించి 21వ శతాబ్ధ్దానికి అనుగుణంగా సంస్కరణలు తెచ్చాం
దీనిపై ఎంత చర్చ జరిగితే దేశానికి అంత మేలు
ఇది పుస్తకాల బరువును తగ్గించి నైపుణ్యాలను పెంచుతుంది
జాతీయ విద్యావిధానంపై...
చైనా చొరబాటు నిజమేనట!
న్యూఢిల్లీ: దేశ రక్షణ మంత్రిత్వశాఖ అధికారిక వెబ్సైట్లో నుంచి ఓ కీలక పత్రం గల్లంతు అయింది. ఈ విషయాన్ని ఇప్పుడు రక్షణ మంత్రిత్వశాఖ రెండు రోజుల తరువాత అవునని ధృవీకరించింది. మే నెల...
అయోధ్యలో ఉద్రిక్తత
ఐఎస్ఐ సైగలతో ఉగ్రదాడికి పన్నాగం
రామాలయ భూమిపూజ విఘ్నానికి ప్లాన్
ఇంటలిజెన్స్ సమాచారంతో నిఘా తీవ్రం
న్యూఢిల్లీ/అయోధ్య: ఉత్తర ప్రదేశ్లోని రామజన్మభూమి స్థలాన్ని లక్షంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు దిగుతారనే నిఘా సమాచారం అందింది. దీనితో...
విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు
5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన
10+2 స్థానంలో 5+3+3+4 విధానం
ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్
డిగ్రీలో ఎప్పుడు ఎగ్జిట్ అయినా సర్టిఫికెట్
విద్యార్థులు సాధించిన క్రెడిట్లను ఎప్పుడైనా వినియోగించుకునే వెసులుబాటు కల్పన
ఎంఫిల్ రద్దు, సంస్కరణలు...
రేపు లడఖ్ను సందర్శించనున్న రాజ్నాథ్..
న్యూఢిల్లీ: సైనిక బలగాల ఉపసంహరణకు సంబంధించి భారత్, చైనాల మధ్చ సైనిక స్థాయిలో చర్చలు జరుగుతున్న తరుణంలో భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈనెల 17న లడఖ్ను...
రూ.75,000 కోట్ల పెట్టుబడులు
భారత్లో వచ్చే 5 నుంచి 7 ఏళ్లలో గూగుల్ ఇన్వెస్ట్మెంట్
ప్రకటించిన సిఇఒ సుందర్ పిచాయ్
ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం
ట్విట్టర్ వివరాలను వెల్లడించిన ప్రధాని
న్యూఢిల్లీ: ఐటి దిగ్గజం గూగుల్ భారత్లో రూ.75...