Thursday, May 16, 2024
Home Search

కొత్త ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తాం

  మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్రమోది సారధ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం...

టైటిల్ గ్యారంటీ లేనట్టే!

  హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టంలో ‘టైటిల్ గ్యారంటీ’ అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో వివాదాస్పద భూములను ప్రభుత్వం పార్ట్ బిలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ...

ఆసియాలోనే అతిపెద్ద లైఫ్‌సైన్సెస్ క్లస్టర్‌గా జీనోమ్ వ్యాలీ

  విస్తరణకు 2.0 మాస్టర్‌ప్లాన్ రెడీ పరిశ్రమను 50 నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి కృషి ఈ దశాబ్దంలో 4లక్షల ఉద్యోగాల కల్పన, రూ. 170 కోట్ల పెట్టుబడితో వస్తున్న సింజీన్ జాతీయ ఫార్మా...

కంది రైతులు ఆందోళన పడొద్దు

  హైదరాబాద్: కంది పండించిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రాష్ర్ట ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. కంది రైతుల సమస్యను...
Modi, Donald Trump

ట్రంప్ మూడు గంటల పర్యటనకు రూ.100 కోట్లు ఖర్చు..

  ఆహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 24న భారత్ రానున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకొని అక్కడ మూడు గంటల పాటు ట్రంప్...
Numaish

నుమాయిష్ పొడగింపు

18 వరకు కొనసాగింపు, సుమారు 17లక్షల జనం సందర్శన నాంపల్లి : నుమాయిష్ సందర్శకులకు శుభవార్త నాంపల్లిలో జరుగుతున్న అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనను మరో మూడు రోజులపాటు పొడిగించారు. ఈ మేరకు ఎగ్జిబిషన్...
Supreme Court approval to Central Vista Project

సెంట్రల్ విస్టాపై డౌట్‌లొద్దు

 అవకతవకలకు తావులేదు అనుభవజ్ఞులకే అప్పగింత కేంద్ర మంతి హర్దీప్ సింగ్ పూరి న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ప్రధాన కార్యాలయాలు ఉండే సెంట్రల్ విస్టా ప్రాంతానికి కొత్త రూపురేఖల విషయంలో పూర్తి పారదర్శకతను పాటిస్తున్నామని కేంద్ర పట్టణ,...
EAMCET 2020

21 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ

  నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 19 దరఖాస్తుల స్వీకరణ : 21 నుంచి మార్చి 30 వరకు సవరణకు అవకాశం : మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ : ఏప్రిల్ 20...
CM KCR

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

  మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం 4గంటలకు ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టం,రాష్ట్రంలోని...

చైనాకు సవాలైన కరోనా

  ప్రపంచంపై పంజా విసిరిన కొత్త కరోనా వైరస్‌కు కోవిద్ 19 అని పేరు పెట్టారు. దాదాపు 60 వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు, 1369 మంది మరణించారు. ఇప్పుడు కొత్త...

ఏప్రిల్ 2 నుంచి టిఎస్ బిపాస్

  పైసా లంచం లేకుండా 21రోజుల్లో ఇంటి నిర్మాణ అనుమతులు బిపాస్, మీ సేవ, కొత్త యాప్ ద్వారా అధికారులను కలుసుకోనక్కరలేకుండానే పర్మిషన్ పొందవచ్చు కొత్త మున్సిపల్ చట్టంలో విప్లవాత్మక నిబంధనలు n అధికారులు చట్టాన్ని...

ఇకపై రైలు టికెట్స్ అన్నీ ఆన్‌లైన్‌లోనే

  హైదరాబాద్ ః దేశ వ్యాప్తంగా తొలి దశలో సుమారు వంద మార్గాల్లో 150 ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లు ఏడాదిలోనే అందుబాటులోకి వస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 11 మార్గాల్లో...
modi-trump

ట్రంప్ కంటపడకుండా మురికివాడలకు అడ్డుగా ఎత్తైన గోడ

అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాక సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నగర సుందరీకరణ పనులు చేపడుతోంది. అమెరికా అధ్యక్షుడి కంటికి కనిపించకుండా మురికివాడలకు తెరకట్టే పని కూడా చేపట్టింది....
CM KCR, ministers to review dubbaka by-poll results

పాలన పరుగులు

సమ్మేళనాలతో అధికారుల పల్లె, నగర బాట, పనిచేసే అధికారులకు అవార్డులు...రివార్డులు,  నిర్లక్షంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు,  పాలనలో సరికొత్త ముద్రవేసుకునే పనిలో సిఎం కెసిఆర్ హైదరాబాద్: రాష్ట్రంలో పాలన మరింతగా పరుగులు తీయనుంది....

పెట్టుబడుల వెల్లువ

  రాష్ట్రంలో ఐటి, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర పరిశ్రమలు పెట్టడానికి ఉత్సాహం చూపుతున్న పెట్టుబడిదారులు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయ్ దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం...
High Court

సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో విచారణ

  హైదరాబాద్‌ : క్యాబినెట్ ఫైనల్ నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని, సచివాలయం పై తదుపరి అదేశలు ఇచ్చేంత వరకు సచివాలయంలో ఉన్న భవనాలను కూల్చివేయారదని బుధవారం నాడు ప్రభుత్వాన్ని హైకోర్టు...
Satellite

భూముల వివరాలు శాటిలైట్‌తో అనుసంధానం ?

రానున్న రోజుల్లో ప్రతి అంగుళం భూమిపై స్పష్టత ‘జియో’ రిఫరెన్స్ విధానంతో రానున్న రోజుల్లో భూముల చిరునామా క్షణాల్లో లభ్యం   మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రభుత్వ పథకాలు అమలు సులభతరం చేయడంతో లబ్ధిదారుల వివరాలను క్షణాల్లో తెలుసుకునేలా ప్రభుత్వం...

పథకాల అమలే పరమావధి

  ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదు సంక్షేమంలో మనమే నంబర్ వన్ కలెక్టర్ల వ్యవస్థ బలోపేతమే లక్షం, అండగా ఉండేందుకే అదనపు కలెక్టర్లు  15రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు n పల్లె ప్రగతి నిరంతరం జరగాలి n...

కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

  దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి సివిల్ సర్వీస్ అధికారులకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి నేటి యువ ఐఎఎస్‌లే రేపటి కార్యదర్శులు, శాఖాధిపతులు కలెక్టర్లకు వైర్‌లెస్ సెట్లు, అదనపు కలెక్టర్లకు శిక్షణ తరగతులు స్థానిక సంస్థల అదనపు...

బీహార్ బాటలో భూ రీసర్వే

  ప్రతి అంగుళం భూమికి లెక్కతేల్చే యోచన, కొత్త రెవెన్యూ చట్టంలో వివాదరహిత భూముల వివరాలు చేర్చే అవకాశం హైదరాబాద్ : బీహర్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలో మళ్లీ భూ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా...

Latest News