Home Search
కొత్త ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
భారీగా ఐఎఎస్ల బదిలీలు, పోస్టింగ్లు
జిల్లా కలెక్టర్లు సహా అన్ని స్థాయిల్లోని 65 మందికి స్థాన చలనం
సిసిఎల్ఎ డైరెక్టర్గా రజత్కుమార్ షైనీ
ఆర్థిక శాఖ కార్యదర్శిగా శ్రీదేవి
బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం
వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్గా జనార్థన్ రెడ్డి
విద్యా...
2.62 లక్షల ఉద్యోగాలు?
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది మార్చి లోగా 2.62 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు కేంద్రబడ్జెట్లో తెలిపారు. 2019 మార్చి నుంచి 2021 మార్చి మధ్యకాలంలో వివిధ సంస్థలలో ఈ ఉద్యోగాల భర్తీ...
వచ్చేనండీ.. కిసాన్ బండీ
న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆదిశగా ముందడుగు వేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు మేలు చేసే అనేక చర్యలను ప్రకటించారు....
‘ప్చ్’ నిరాశ కలిగించిన నిర్మల బడ్జెట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అత్యంత నిరాశాపూరితంగా ఉన్నది. 11ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభంలో, మాంద్యంలో, నిరుద్యోగంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ...
మధ్యప్రాచ్యంలో మరో చిచ్చు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కొత్త శాంతిపథకంతో ముందుకు వచ్చారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ఇది శాంతియుత పరిష్కారం కానే కాదని పలువురు విశ్లేషించారు. నిజానికి ఇది శాంతిపథకం...
పన్ను విధానం మనమే ఎంచుకోవాలి
బడ్జెట్లో కొత్త ఆదాయ పన్ను శ్లాబ్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఆదాయం పన్ను శ్లాబ్లలో పలు మార్పులు చేసింది. రూ.15 లక్షల వరకు వార్షిక ఆదాయానికి రేట్లను తగ్గిస్తూ కొత్త పన్ను శ్లాబ్లు తీసుకొచ్చింది....
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు: ఆర్థిక శాఖ మంత్రి
ఢిల్లీ: రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్షమని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యవసాయ ఆదాయం పెరుగుతోందన్నారు. లోక్ సభలో బడ్జెట్ 2020-2021ను ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడుతున్నారు. 2022...
రూపాయిలో 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయి: నిర్మలా సీతారామన్
ఢిల్లీ: ప్రప్రంచంలో ఇప్పుడు భారత్ది ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2020-2021ను లోక్ సభలో ఆర్థిక శాఖ మంత్రి...
త్వరలో రెవెన్యూ ప్రక్షాళన!
నివేదికల ఆధారంగా ‘కొత్త రెవెన్యూ చట్టం’
తుది దశకు చేరుకున్న ముసాయిదా
ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు త్వరలో ‘ధరణి’ పోర్టల్ ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్ : విస్తృతమైన పారదర్శకమైన సేవలందించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను సంస్కరించబోతుంది. కొత్త...
వృద్ధి రేటు 5%
ద్రవ్యలోటు పెరిగినా మౌలిక సదుపాయాల కింద ప్రభుత్వ ఖర్చు పెంపు
రుణ సౌకర్యం, పంటల బీమా, అదనపు ఇరిగేషన్ ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు
సూచించిన సర్వే
ఆర్థిక సర్వే అంచనా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి...
పౌరసత్వ చట్టం చారిత్రాత్మకం
గాంధీజీ కలను నెరవేర్చిన ప్రభుత్వం, పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంస, హింస దేశాన్ని బల హీనం చేస్తుందని హితవు, ప్రతిపక్షాల నిరసన, అధికార పక్షం హర్షధ్వానాలు .
ఈ దశాబ్దం...
భవన నిర్మాణాలకు టిఎస్ బిపాస్
మరి 20 ఏళ్లు ఇదే వేగంతో హైదరాబాద్ అభివృద్ధి
రూపాయి లంచం లేకుండా సులభంగా అనుమతులు
దేశానికే ఆదర్శం కానున్న కొత్త విధానం త్వరలో...
130 నగరాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో హైదరాబాద్
రాష్ట్రంలో...
కరోనా ఎమర్జెన్సీ
అంతర్జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్లూహెచ్ఓ
213కు చేరిన మృతుల సంఖ్య
చైనా అత్యవసర చర్యలు
లోహియా ఆస్పత్రిలో అనుమానితులు
బ్రిటన్లో రెండు కరోనా కేసులు
బీజింగ్/న్యూఢిల్లీ/లండన్: చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ అంటువ్యాధి...
ఇకపై వృద్ధి బాటలో..
మందగమనం తొలగిపోతోంది..
202021కు జిడిపి అంచనా 6.5 శాతం
ఆర్థిక సర్వేపై ముఖ్య ఆర్థిక సలహాదారు కెవి సుబ్రమణ్యం
న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం తొలగిపోతున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(202021) దేశీయ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 6నుంచి...
శానిటేషన్ హబ్
ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం మూల నిధిగా రూ. 25 కోట్లు
మొదటి రెండేళ్ళు ‘ఆస్కి’ వద్ద కేంద్రం
‘ఇంక్ వాష్’ సమ్మిట్లో మంత్రి కెటిఆర్ ప్రకటన
మనతెలంగాణ/హైదరాబాద్ : నగరాలు, పట్టణాలు నివాసయోగ్యంగా, ఆరోగ్యవంతంగా ఉండేందుకు శానిటేషన్...
‘నవోదయ’లో తెలంగాణకు తీరని అన్యాయం
హైదరాబాద్ : నవోదయ స్కూల్స్ ను ఏర్పాటు చేసే విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం నీతి ఆయోగ్...
సిఎఎ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు: రాష్ట్రపతి
ఢిల్లీ: ట్రిపుల్ తలాఖ్ రద్దుతో మైనార్టీ మహిళలకు న్యాయం జరిగిందిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభకాగానే ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. భారత్ అనేక రంగాల్లో కొత్త రికార్డులను...
15 రోజుల్లో ప్యాక్స్ల ఎన్నికలు
906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వెంటనే పాలక మండళ్ల ఏర్పాటు జరగాలి : సిఎం
నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ n ప్రస్తుతం ఉన్న సంఘాలకు
జరగనున్న ఎన్నికలు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే...
త్వరలో దుమ్ముగూడెం శంకుస్థాపన
కొత్త బడ్జెట్లో నిధుల కేటాయింపు?
కేంద్రం నుంచి అందని సాయం
సొంత నిధులతోనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం
హైదరాబాద్: దుమ్ముగూడెం బహుళార్థక సాధకప్రాజెక్టు నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శంఖు స్థాపన చేయనున్నారు....
రాష్ట్రంలో కరోనా లేదు
అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం
చైనా నుంచి వచ్చిన అనుమానితుల రక్త నమూనాలు సేకరించాం
పుణె ల్యాబ్కు పంపించాం
అనుమానితులకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నాం
గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం
పౌరులు...