Thursday, May 9, 2024
Home Search

సిఎం కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search
Rice millers should cooperate in purchase of grain

ధాన్యం కొనుగోల్లు సజావుగా సాగేందుకు మిల్లర్లు సహకరించాలి

  మిల్లర్లకు ప్రభుత్వం తరుపున పూర్తిస్తాయి మద్దతు ఉంటుంది రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యం మంత్రి గంగుల కమలాకర్ మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుత వర్షకాలంలో పంటల దిగుబడి గణనీయంగా...
Minister KTR Fires on Congress and BJP Leaders

ప్రధానికి రాసిన ఉత్తరాలకు దిక్కులేదు: మంత్రి కెటిఆర్

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కెసిఆర్ వరదసాయం కోసం ఉత్తరాలు రాస్తే ఇప్పటి వరకు దిక్కులేదని కెటిఆర్ దుయ్యబట్టారు. వరదలతో రాష్ట్రంలో రూ.8 వేల868 కోట్ల నష్టం వాటిల్లిందని తక్షణ సహాయం...
KTR to lay foundation stone for satellite bus terminal

మోడీ…. హైదరాబాద్ పై వివక్ష ఎందుకు : కెటిఆర్

హైదరాబాద్: అధికారుల దగ్గరకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. పరిహారం ఇచ్చిన వారితో కూడా రోడ్డుపై ధర్నాలు...

బ‌డ్జెట్‌పై ముఖ్యమంత్రి మ‌ధ్యంత‌ర స‌మీక్ష‌

హైదరాబాద్‌: కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి కెసిఆర్ 2020-2021 ‌బ‌డ్జెట్‌పై ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మ‌ధ్యంత‌ర స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో సిఎస్ సోమేశ్ కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య...
CS Somesh Kumar Held Review With Municipal Superiors

మున్సిపల్ ఉన్నతాధికారులతో సిఎస్ సమీక్ష

హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు జిహెచ్‌ఎంసిలోని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, బస్తీ దవాఖానాల పనితీరు, మిగిలినపోయిన వరద బాధితులకు ఆర్థిక సహయం పంపిణీ వంటి అంశాలపై చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ మున్సిపల్...
MLC Kalvakuntla Kavitha congratulating Sandhya

సంధ్యను అభినందించిన ఎంఎల్‌సి కవిత

హైదరాబాద్: దేశంలో తొలిసారిగా అండర్ గ్రౌండ్ మైనింగ్‌లో సెకండ్ క్లాస్ మేనేజర్‌గా సర్టీఫికెట్ సాధించిన రాసకట్ల సంధ్యను ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్‌లో ఎంఎల్‌సి కవితను రాసకట్ల సంధ్య మర్యాదపూర్వకంగా కలిశారు....
More encouragement for self-help groups

స్వయం సహాయక గ్రూప్‌లకు మరింత ప్రోత్సాహం

  మంత్రి ఎర్రబెల్లి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్‌లతో నాబార్డు సిజిఎం కృష్ణారావు భేటీ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో స్వయం సహాయక గ్రూపు (ఎస్‌హెచ్‌జి) లకు మరింత ప్రోత్సాహకాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన...
CM KCR Meeting With TRS Leaders Ends

టిఆర్ఎస్ భవన్ కోసం స్థలం కేటాయించిన కేంద్రం

హైదరాబాద్: ఇరవై ఏళ్లక్రితం ఒక్కడితో ప్రారంభమైన ఉద్యమ ప్రస్థానం ఢిల్లీ నడిబొడ్డులో తెలంగాణ ఆత్మగౌరవ పతాకం ఎగరవేసేంతవరకు వచ్చిందని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు....
Dubbaka polling ended peacefully

దుబ్బాక ప్రశాంతం

  82.61% పోలింగ్ పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన ఓటర్లు 89 సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట భద్రత చివరి గంటలో పిపిఇ కిట్లు ధరించి ఓటేసిన కొవిడ్ రోగులు, 10న కౌంటింగ్ మన తెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత...
BJP Leader Sridhar reddy join in TRS Party

బిజెపికి షాక్… టిఆర్ఎస్ లో చేరిన శ్రీధర్ రెడ్డి

హైదరాబాద్: గత ఎన్నికలలో ఓడిపోయినా ప్రజాసేవలోనే ఉన్నానని శ్రీధర్ రెడ్డి తెలిపారు. దుబ్బాక ఎన్నికల ముందు బిజెపికి మరో షాక్ తగిలింది. బిజెపి అధికారి ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి ఆ పార్టీకి...
CM KCR diagram between welfare schemes

సంక్షేమ పథకాలపై రేఖాచిత్రం

  అభినందించిన ఎంఎల్‌సి కవిత మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని అన్నిరాష్ట్రాలను ఆకట్టుకోవడంతో పాటుగా చిత్రకారుల కుంచెలు కూడా స్పందిస్తున్నాయి. సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై...

సాదాబైనామా భూములు ఉచితంగా క్రమబద్ధీకరణ

దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల గడువు వెంటనే ఉత్తర్వులను జారీ చేయాలని సిఎస్‌ను ఆదేశించిన ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్: మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదాబైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని...

రెండేళ్లలో భూ యాజమాన్య హక్కుల చట్టం అమలు

హైదరాబాద్: రెండేళ్లలో సంపూర్ణ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని (కంక్లూజివ్ టైటిల్ యాక్ట్‌ను) అమల్లోకి తీసుకొస్తామని సిఎం కెసిఆర్ విలేకరులతో జరిగిన చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. ధరణి వెబ్‌సైట్ ప్రారంభోత్సవం సందర్భంగా మూడు చింతలపల్లి...
Launch of Farmer platform October 31 in telangana

రైతు వేదికల ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం

ఈ నెల 31న కోడకండ్ల మండల కేంద్రంలో సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభం హైదరాబాద్ : రైతు వేదికల ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది. ఈ నెల 31వ తేదీన జనగామ జిల్లా కొడకండ్ల...

విదేశీ మక్కలు తీసుకొచ్చి మన నోట్లో మట్టి కొట్టిండ్రు: హరీష్ రావు

హైదరాబాద్: బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత కరెంట్ ఉందా? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నైజాం నుంచి సమైఖ్యాంధ్ర పాలన వరకు భూమి శిస్తూ వసూలు చేసేవారని, కానీ సిఎం...
Harish Rao Speech in Dubbaka Election Campaign

ఇంట్లో వాళ్లు ఎవరో.. బయటివాళ్లు ఎవరో ఆలోచించండి

దుబ్బాక: ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కనిపించరని.. ఇంట్లో వాళ్లు ఎవరో.. బయటివాళ్లు ఎవరో ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరుహరీశ్‌రావు అన్నారు. బుధవారం దుబ్బాక నియోజకవర్గం...
Minister Harish Rao Responds to Dubaka's defeat

కాంగ్రెస్, బిజెపిలకు పరాయి నాయకులు, కిరాయి కార్యకర్తలు

సిద్దిపేట: కాంగ్రెస్, బిజెపిలకు పరాయి నాయకులు, కిరాయి కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం చేగుంట మండలంలో టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా రైతులు, మహిళల భారీ ప్రదర్శన చేపట్టారు....

రఘునందన్‌ చెత్తబుట్టలో కలిసిపోతడు: పద్మాదేవేందర్ రెడ్డి

సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. చేగుంట మండలంలో టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా రైతులు, మహిళల భారీ ప్రదర్శన చేపట్టారు. టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు....
Minister KTR distributes Double bedroom houses

నాడు అగ్గిపెట్టెలు.. నేడు అన్ని హంగుల ఇండ్లు

  హౌసింగ్‌లో దేశానికే తెలంగాణ ఆదర్శం లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్ల పంపిణీ పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం డబుల్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చే...
Center has not taken any decision on issues discussed in Apex Council

మళ్లీ మొదటికొచ్చిన జలవివాదం

  మినిట్స్‌పై త్వరలో ఉన్నత స్థాయి సమావేశం మనతెలంగాణ/హైదరాబాద్: జలవివాదం మళ్లీ మొదటికి వచ్చింది. అపెక్స్ కౌన్సిల్‌లో ఆంధ్ర, తెలంగాణ వాదనలు వినిపించినప్పటికీ కేంద్ర జల శక్తి శాఖ ఇప్పటికీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోక పోవడంతో...

Latest News