Home Search
మర్కజ్ కేసు - search results
If you're not happy with the results, please do another search
క్వారంటైన్ 28 రోజులు
14 రోజుల్లో వైరస్ లక్షణాలు బయటపడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రైమరీ కాంటాక్ట్లకే కరోనా పరీక్షలు
సెకండరీ కాంటాక్ట్లకు 28 రోజుల ఇంక్యుబేషన్ తప్పనిసరి
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం మరో...
ఒక్కరితో 80 మందికి
సూర్యాపేటలో కలకలం రేపుతున్న కొవిడ్, మటన్, కూరగాయల వ్యాపారుల ద్వారానే అత్యధికంగా వ్యాప్తి?
మన తెలంగాణ/హైదరాబాద్ : సూర్యపేట్ జిల్లాల్లో కరోనా వైరస్ కలవరం సృష్టిస్తుంది. ఒకే ఒక్కరితో 80 మంది వరకు వైరస్...
సూర్యాపేట మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ నియామాకం..
సూర్యాపేట: జిల్లాలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్ 19) తీవ్రత నేపథ్యంలో సూర్యాపేట మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశాల మేరకు సూర్యాపేటకు ఓఎస్డీని నియమించారు. ప్రస్తుత మున్సిపల్...
కరోనా బాధితులు 872
సోమవారం 14 పాజిటివ్లు, ఇద్దరు మృతి, జిహెచ్ఎంసి పరిధిలో 12
మేడ్చల్ 1, నిజామాబాద్లో మరొక కేసు నమోదు, 23కి చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 872కి చేరింది....
నేవీలో కరోనా కలకలం
పశ్చిమ నౌకాదళంలోని 26 మంది సిబ్బందికి వైరస్, సన్నిహితంగా మెదిలిన వారి కోసం వేట
దేశంలో 991 కరోనా కొత్త బాధితులు
14,790కి చేరిన బాధితులు, మరణాలు 488
వీరిలో మర్కజ్ లింక్వే 4,291 కేసులు
భారత్లో మరణాల...
హడలెత్తిస్తున్న 4 జిల్లాలు
హైదరాబాద్, సూర్యాపేట నిజామాబాద్, వికారాబాద్లలో అనూహ్యంగా వైరస్ వ్యాప్తి
జిహెచ్ఎంసి పరిధిలో రెండు రోజుల వ్యవధిలోనే 80 కేసులు
సూర్యాపేటలో నాలుగు రోజుల్లోనే 24 మంది బాధితులు
నిజామాబాద్లో 58, వికారాబాద్లో 33 కరోనా పాజిటివ్లు
పొరుగు...
కొమరంభీం ఆసిఫాబాద్ లో మరో వ్యక్తికి కరోనా
హైదరాబాద్: కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తితో సెకండరీ కాంటాక్ట్లో ఉన్న జైనూర్కు చెందిన వ్యక్తికి పాజిటివ్ రావడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి...
తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ అరెస్ట్
మనతెలంగాణ/న్యూఢిల్లీ: నాటకీయ పరిణామాల మధ్య తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ ను ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు బుధవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో తబ్లిగీ జమాత్...
300 దాటిన కరోనా మరణాలు
300 దాటిన కరోనా మరణాలు
ఒక్క రోజే 51 మంది మృతి
9,352కు పెరిగిన పాజిటివ్ కేసులు
మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులలో భారీగా పెరిగిన బాధితులు
ముంబయిలో భయపెడుతున్న ధారవి మురికి వాడ
పరిస్థితి అదుపులోనే ఉందన్న కేంద్రం
న్యూఢిల్లీ: భారత్లో...
తెలంగాణలో మరో కానిస్టేబుల్కు కరోనా పాజిటీవ్ నిర్ధారణ
మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో వరుస కరోనా పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. దీంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. గతంలో సైఫాబాద్లో పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వ్యక్తి మర్కజ్కు వెళ్లి వచ్చిన విషయం...
ప్లీజ్ బీ అలర్ట్
రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది
గణనీయ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి
అనుమానమొస్తే కరోనా పరీక్షలు చేయించుకోండి
బయటకు వెళ్లాల్సివస్తే భౌతిక దూరం పాటించడం మంచిది
ప్రజలు, అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలి
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు:...
క్వారంటైన్లు ఖాళీ
ఇంకుబేషన్ పీరియడ్ ముగియడంతో డిశ్చార్జి
ఇక హోం క్వారంటైన్లపై నిఘా, జియో ట్యాగింగ్తో నిరంతరం పర్యవేక్షణ
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనాతో బాధపడే వారికి చికిత్స అందించడానికి ఏర్పాటు చేసిన ఐసోలేషన్లు ఖాళీ అవుతున్నాయి. విదేశాల...
30 దాకా కఠినంగా లాక్డౌన్
ఆ తర్వాత దశలవారీగా ఎత్తివేస్తాం
1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఆటోమేటిక్ ప్రమోషన్
వ్యవసాయం, ఆహారశుద్ధి పరిశ్రమలకు మినహాయింపు
ఏప్రిల్ 15 వరకూ పంట పొలాలకు నీళ్లు
విచిత్ర, విపత్కర సంక్షోభాన్ని అధిగమించడానికి సహకరించండి
క్యూఈ విధానంలో...
వాటిపై మోడీ ప్రభుత్వం ట్యాక్స్ ఎత్తివేయాలి: ఈటెల
ఢిల్లీ: మందులు, వైద్య పరికరాలపై కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ ఎత్తివేయాలని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వీడియో...
ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన ఒడిశా..
భువనేశ్వర్: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండడంతో లాక్ డౌన్ విషయంలో ఒడిసా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ఉంటుందని ఒడిసా ముఖ్యమంత్రి...
ఏం భయం లేదు
రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుతోంది
సామాజిక వ్యాప్తి లేదు, కొత్తగా 49 పాజిటివ్ కేసులు, అన్నీ మర్కజ్ లింక్వే, రాబోయే రోజుల్లో కేసులు తగ్గే అవకాశం
కిట్ల కొరత లేదు, మరో 5లక్షలకు ఆర్డరిచ్చాం :...
సంపార్క్ క్రాంతి ఎక్స్ప్రెస్పై సర్కార్ దృష్టి….
మత ప్రార్థనల్లో పాల్గొన్న ఎక్కువ మంది ప్రయాణించింది ఈ ట్రైనే
ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో 300 పాజిటివ్ కేసులు
తబ్లీగిలతో కలసి బోగిలో ప్రయాణించిన వ్యక్తులకు కరోనా
అప్రమత్తమైన వైద్య, పోలీస్, ఇంటలిజన్స్ యంత్రాంగం
మన...
కేజ్రీవాల్ ఐదు సూత్రాల ప్రణాళిక
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదు సూత్రాల ప్రణాళికను ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం...
మహబూబ్నగర్లో కరోనా కలకలం.. 23 రోజుల చిన్నారికి పాజిటివ్
మహబూబ్నగర్: జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జిల్లాలో 23 రోజుల చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చిందని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారి ద్వారా కొత్తగా ముగ్గిరికి కరోనా సోకొనట్లు...
లాక్డౌన్ కొనసాగించాల్సిందే
మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధాని మోడీని కోరా
జూన్3 వరకు లాక్డౌన్ కొనసాగించాలని బోస్టన్ సర్వే చెప్పింది
అమెరికాలోనే శవాలను ట్రక్కుల్లో నింపుతున్నారు
అంతటి విపత్తు మనదాకా వస్తే పరిస్థితి ఏంటీ?
కరోనా వస్తే కోటీశ్వరులైన గాంధీలో...