Wednesday, May 1, 2024
Home Search

మర్కజ్ కేసు - search results

If you're not happy with the results, please do another search

తబ్లిగీలవి తప్ప కొత్తవి లేనట్లే!

  రేపటితో పూర్తికానున్న విదేశాల నుంచి వచ్చిన వారి క్వారంటైన్ పీరియడ్ అంతా అనుకున్నట్టు జరిగితే 25వేల మందికి వీడనున్న కరోనా నిర్బంధం మర్కజ్‌లింకులను గుర్తించేందుకు ఆశా వర్కర్లకు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...
corona

వైద్య ఆరోగ్య శాఖ హాట్ స్పాట్లుగా 25 ప్రాంతాలు !

హాట్ స్పాట్ల పరిధిపై త్వరలో కేంద్రం మార్గదర్శకాలు ఏప్రిల్ 10 తేదీ తరువాత మరిన్ని కేసులు పెరిగే అవకాశం ?   మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి మర్కజ్ సదస్సేనని అధికారులు పేర్కొంటున్నారు. ఈ...
Kishan Reddy

ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు.. వారిపై దాడులు చేస్తే ఉపేక్షించం

  మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక, భౌతిక దూరం పాటించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఫేస్‌బుక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలను ఉద్దేశించి...

10వ తేదీ కల్లా తెలంగాణలో కరోనా తగ్గుముఖం: ఈటెల

  హైదరాబాద్: మార్చి 10వ తేదీ కల్లా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతాయని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఈటెల మీడియాతో మాట్లాడారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అని చర్యలు చేపట్టిందని,...
etela

మూడో దశలో లేం

  రాష్ట్రంలో కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదు, కొత్తగా 43 కేసులు హైదరాబాద్ నారాయణగూడలోని 46 మంది ఉండే ఓ కుటుంబంలో ఒకరికి పాజిటివ్ బాధితులంతా నిజాముద్దీన్ యాత్రికులు, వారి సంబంధీకులే, ఒకరు డిశ్చార్జి అన్ని చికిత్సా కేంద్రాల్లో సరిపడా...

ఒక్కరోజే 75

  రాష్ట్రంలో 229కి చేరిన కరోనా బాధితులు వైరస్‌తో సికింద్రాబాద్ వాసి, షాద్‌నగర్ మహిళ మృతి తాజాగా15 మంది డిశ్చార్జి, సిఎం కెసిఆర్ ఆదేశాలతో అనుమానితులకు యుద్ధ ప్రాతిపదికన వైద్య పరీక్షలు ఆరు ల్యాబ్‌లలో 24 గంటలు శాంపిల్స్...

రాష్ట్రంలో ఆరు హాట్‌స్పాట్‌లు

  1. భైంసా 2. నిర్మల్ 3. నిజామాబాద్ 4. హైదరాబాద్ (పాతబస్తీ) 5. గద్వాల 6. మిర్యాలగూడ ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు మరింత కఠినం మర్కజ్ యాత్రికులు సంచరించిన ప్రాంతాలపై నిఘా మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం...

నాగర్ కర్నూల్ లో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్

  హైదరాబాద్: నాగర్ కర్నూల్ లో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ యవకుడికి (32) కరోనా వైరస్ సోకిందని ఆ జిల్లా కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. కరోనా...
social distance

రేషన్ షాపుల వద్ద కనిపించని సోషల్ డిస్టెన్స్

టోకెన్ల కోసం పెద్దత్తున గుమిగూడుతున్న ప్రజలు పట్టించుకోని పౌరసరఫరా శాఖ అధికారులు, పత్తాలేని స్థానిక ప్రజాప్రతినిధులు   మన తెలంగాణ/హైదరాబాద్ : రేషన్ షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్ మచ్చుకైనా కనిపించడం లేదు. ఉచిత బియ్యం తీసుకునేందుకు రేషన్‌షాపులకు...

గవర్నర్‌తో సిఎం భేటీ

  హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సిఎం కెసిఆర్ వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపై...

ఆ 169 మంది ఎక్కడ?

  రాష్ట్రం నుంచి 1200 మంది మర్కజ్ యాత్రికుల్లో 1031 మంది గుర్తింపు, మిగతా వారి కోసం రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు ఢిల్లీ వెళ్లొచ్చిన అందరి కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా యాత్రికులు సహా వారి...

తబ్లిగీతో తల్లకిందులు

  దేశవ్యాప్తంగా ఒక్క రోజే 380 కరోనా కొత్త కేసులు తమిళనాట 110, ఢిల్లీ 53, ఎపిలో 43 కేసులు మర్కజ్ యాత్రికులవే 1637కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య, 38 మంది మృత్యువాత న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న...

విద్వేషాలకు ఇది వేళ కాదు

  దేశాల, రాష్ట్రాల ఎల్లలు చెరిపేసి కరోనా ఏ విధంగా కరాళ నాట్యం చేస్తున్నదో, కపాల హారాలతో కదం తొక్కుతున్నదో మానవాళి కూడా అదే విధంగా తేడాలన్నింటినీ మరచిపోయి పరస్పర సహకారంతో పోరాడి దానిని...

ఢిల్లీ వెళ్లినవారి కోసం జల్లెడపడుతున్న దక్షిణాది రాష్ట్రాలు

  తెలంగాణ, తమిళనాడులపైనే అధిక ప్రభావం ఈ రెండు రాష్ట్రాలనుంచి 2వేలకు పైగా హాజరు మర్కజ్ ఘటన కలకలం చెన్నై : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు వ్యాప్తి చెండానికి ఢిల్లీలోని మర్కత్ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగి జమాత్...

కూపీ లాగుతున్నాం

  ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని ట్రాక్ చేస్తున్నాం మర్కజీ యాత్రికుల వివరాలన్నీ సేకరణ కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాల ఏర్పాటు ఏప్రిల్ 6 కరోనా ఫ్రీ తెలంగాణ లక్షం డౌటే 10లక్షల మంది వలస కార్మికులకు సకల...

సచివాలయానికి కరోనా సెగ

  మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి తిరిగొచ్చిన సెక్షన్ ఆఫీసర్‌కు వైరస్ రాష్ట్రంలో 97కు చేరిన కేసుల సంఖ్య 77 మందికి అందుతున్న చికిత్స, ఆరుగురు మృతి మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మత ప్రార్ధనల్లో పాల్గొన...

గత్యంతరం లేకనే చిక్కుపడ్డారు

  న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి, ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్థనలో పాల్గొన్న వారికి మధ్య సంబంధం ఉండడంపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తాము ఎక్కడ...

వలస కూలీలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన తలసాని

  హైదరాబాద్: బన్సీలాల్ పేటలో వలస కూలీలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన లాక్...

Latest News

91% పాస్