Friday, May 17, 2024
Home Search

కరోనా సోకింది - search results

If you're not happy with the results, please do another search
Trump

అమెరికాకు తిరిగి మంచిరోజులు

దెబ్బతిన్న రాష్ట్రాల రీఓపెన్ ప్లాన్ దేశాధ్యక్షులు ట్రంప్ వెల్లడి వెంటాడే గాయాలతోనే ముందుకు వాషింగ్టన్: అమెరికాకు మరింతగా తిరిగి మంచిరోజులు వస్తున్నాయని దేశాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా తీవ్రత తగ్గుతోందని...
Corona

వనస్థలిపురంలో ఒకే కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్..

మన తెలంగాణ,హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా వనస్థలిపురం ఏ క్వార్టర్స్‌లో ఒకే ఇంటిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడం, అందులో ఒకరు మృతిచెందడంతో స్దానికంగా...

నిలోఫర్‌లో నర్సుకు పాజిటివ్.. క్వారంటైన్‌కు కుటుంబసభ్యులు

మన తెలంగాణ,హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) వైద్య సిబ్బందిని కూడా వదలడంలేదు. వారం రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌తోపాటు ఒక వైద్యుడు, ఇద్దరు నర్సులకు మహమ్మారి సోకింది. దీంతో...

చైనాపై తీవ్ర స్థాయి దర్యాప్తు : ట్రంప్

  140 బిలియన్ల కన్నా ఎక్కువగా కరోనా పరిహారం డ్రాగన్ దేశం పారదర్శకంగా లేదు ముందే సమాచారం ఇవ్వలేదు అదే జరిగి ఉంటే ఇంత నష్టం ఉండేది కాదు మీడియా ముందు అమెరికా అధ్యక్షుడు సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు తీర్మానం వాషింగ్టన్...
Police

50 ఏళ్లు దాటిన పోలీసులకు నో డ్యూటీ

  ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరించి ఉండడంతో ముంబయి వాసులు గజ గజ వణికిపోతున్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ 150 మంది...

ప్లాస్మాథెరపీపైనే ఆశలు

  నెలరోజుల గడిచిన రోగులపై తగ్గని కరోనా ప్రభావం చికిత్సను ప్రారంభించేందుకు వైద్యులు ఏర్పాట్లు దీనికోసం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక కమిటీ నియమాకం కమిటీ ఎంపిక చేసివారికే ప్లాస్మాథెరెపీ చికిత్స మన తెలంగాణ, హైదరాబాద్ : కరోనా వైరస్ నుంచి...

జిల్లాల్లో జీరో

  ఆదివారం నాడు కొత్తగా జిహెచ్‌ఎంసి పరిధిలోనే 11 కేసులు, 10 జిల్లాలు కరోనా ఫ్రీ 1001కి చేరిన బాధితుల సంఖ్య కోలుకుంటున్న 660 మంది కొవిడ్‌ను జయించిన 75 ఏళ్ల వృద్ధుడు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా బాధితుల...

15 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లకు పాజిటివ్

  న్యూఢిల్లీ: కేంద్ర రిజర్వ్ పోలీస్ దళానికి (సిఆర్‌పిఎఫ్) చెందిన 15 మందికి కరోనా వైరస్ సోకింది. ఢిల్లీ కేంద్రంగా ఉన్న బెటాలియన్‌లో ఉన్న వీరికి కొవిడ్ 19 పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని ఆదివారం...

చిట్టీల పేరిట గుంపులు గుంపులుగా ఉండొద్దు: హరీష్ రావు

    సంగారెడ్డి: చిట్టీల పేరిట గుంపులు గుంపులుగా ఉండొద్దని మంత్రి హరీష్ రావు సూచించారు. మే నెలలో కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని డబ్ల్యుహెచ్‌ఒ హెచ్చరించిందని గుర్తు చేశారు. ఇదో వింతరోగం చరిత్రలో ఎప్పుడూ...

ధాన్యం కొనుగోళ్లకు రూ.30 వేల కోట్లు ఖర్చు: ఎర్రబెల్లి

  మహబూబాబాద్: సామాజిక దూరం పాటిస్తూ ఉపాధిహామీ పనులు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. పెద్ద వంగర మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు.  చిన్న వంగరలోని కిష్ట తండాలో...

ఒక్కరితో 80 మందికి

  సూర్యాపేటలో కలకలం రేపుతున్న కొవిడ్, మటన్, కూరగాయల వ్యాపారుల ద్వారానే అత్యధికంగా వ్యాప్తి? మన తెలంగాణ/హైదరాబాద్ : సూర్యపేట్ జిల్లాల్లో కరోనా వైరస్ కలవరం సృష్టిస్తుంది. ఒకే ఒక్కరితో 80 మంది వరకు వైరస్...

హడలెత్తిస్తున్న 4 జిల్లాలు

  హైదరాబాద్, సూర్యాపేట నిజామాబాద్, వికారాబాద్‌లలో అనూహ్యంగా వైరస్ వ్యాప్తి జిహెచ్‌ఎంసి పరిధిలో రెండు రోజుల వ్యవధిలోనే 80 కేసులు సూర్యాపేటలో నాలుగు రోజుల్లోనే 24 మంది బాధితులు నిజామాబాద్‌లో 58, వికారాబాద్‌లో 33 కరోనా పాజిటివ్‌లు పొరుగు...

పని ఒత్తిడి… కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని….

  భోపాల్: లాక్‌డౌన్ నేపథ్యంలో కరోనా సోకుతుందనే భయంతో పాటు తీవ్ర పని ఒత్తిడికి గురైన కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్‌లోని రతిబంద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
Sampark kranti express

సంపార్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌పై సర్కార్ దృష్టి….

మత ప్రార్థనల్లో పాల్గొన్న ఎక్కువ మంది ప్రయాణించింది ఈ ట్రైనే ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో 300 పాజిటివ్ కేసులు తబ్లీగిలతో కలసి బోగిలో ప్రయాణించిన వ్యక్తులకు కరోనా అప్రమత్తమైన వైద్య, పోలీస్, ఇంటలిజన్స్ యంత్రాంగం మన...
Corona Patients

ఇండియా@4289…. తెలంగాణ@334

భారత్ లో ఇప్పటి వరకు కరోనా 4,289 మందికి సోకగా 118 మంది మృతి చెందారు. కరోనా నుంచి 328 మంది కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రోగులు సంఖ్య 334కు చేరుకోగా 11...

నిష్పాక్షికత, ఐక్యత లోపం

  కరోనాపై యుద్ధంలో అన్ని వర్గాల మేధావులు, ప్రజలు ఒక్క మాటపై, ఒక్క త్రాటిపై నిలబడి పోరాడలేకపోతున్నారనే పరిస్థితి ఒక విషాదం. ఏదైనా ఘటనను జరిగిన దానిని జరిగినట్టుగా చూడడం, ఉన్నదానిని ఉన్నట్టుగా తీసుకోడం...

ఇండియా@2372

ఢిల్లీ: ఒక్క రోజే ఇండియాలో కరోనా వైరస్  313 మందికి సోకింది. దీంతో భారత్ లో కరోనా రోగులు సంఖ్య 2372కు చేరుకుంది. ఒక్క తమిళనాడులో కరోనా రోగులు 75 పెరగడంతో 309కు...
Delhi Prayers

హాట్ టాఫిక్‌గా మారిన ‘నిజాముద్దీన్ మర్కజ్’

మత ప్రార్థనల్లో పాల్గొన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 2 వేల మంది ఇప్పటికే ఆరుగురు మృత్యువాత ఢిల్లీకి వెళ్లిన వచ్చిన వారి వివరాల సేకరణ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిజాముద్దీన్ మర్కజ్...
prisoner

శానిటైజర్ తాగి ఖైదీ మృతి

  తిరువనంతపురం: ఓ ఖైదీ శానిటైజర్ తాగి చనిపోయిన సంఘటన కేరళలోని పళక్కడ్ జైలులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేరళలో కరోన వైరస్ వేగంగా వ్యాపించడంతో శానిటైజర్స్, మాస్క్‌ల కొరత ఏర్పడింది....
Corona

అందరూ సామాజిక దూరం పాటించాలి: లవ్ అగర్వాల్

    ఢిల్లీ: కరోనా వ్యాప్తి నివారణకు అందరూ సహకరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అందరూ సామాజిక దూరం పాటించాలని, దేశంలో సుమారు 640 కేసులు నమోదయ్యాయని, లాక్‌డౌన్ నిబంధనలు...

Latest News