Home Search
కరోనా సోకింది - search results
If you're not happy with the results, please do another search
ఐపిఎల్ నుంచి తప్పుకున్న సురేశ్ రైనా
షార్జా: ప్రముఖ క్రికెటర్ సురేశ్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. దుబాయిలో సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న ఐపిఎల్- 2020 నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నట్టు...
నేతలపై కొవిడ్ పడగ
మంత్రి మల్లారెడ్డి దంపతులకు వైరస్
ఎల్బినగర్, తాండూర్ ఎంఎల్ఎలు సుధీర్రెడ్డి, రోహిత్రెడ్డిలకు పాజిటివ్
రాష్ట్రంలో ఒకే రోజు 2256 కొత్త కేసులు
జిల్లాల్లో 1792, జిహెచ్ఎంసిలో 452 మందికి వైరస్, మరో 14మంది మృతి
గాంధీలో చికిత్సపొందుతూ...
అనంతపురంలో దంపతుల ఆత్మహత్య
అమరావతి: అనంతపురం జిల్లాలో దంపతుల ఆత్మహత్య కలకలం రేపుతోంది. ధర్మవరం పెరువీధిలో చెందిన దంపతులకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ఎస్కేయూ క్వారంటైన్లో...
24 గంటల్లో 49,310 కేసులు.. 740 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా ఒకే రోజు 49,310 కొత్త కోవిడ్-19 కేసులు, 740 మరణాలు నమోదయ్యాయని కేంద్ర...
వైద్యులు… కనిపించే దేవుళ్ళు
ప్రపంచమంతా గడగడలాడిపోతున్నది. కరోనా మహమ్మారి భూగోళాన్ని పూర్తి గా షట్డౌన్ చేసింది. మనిషికి మనిషి దగ్గరకు రావడానికి భయపడుతున్నాడు. ఒకరిని ఒకరు అనుమానంగా చూసుకుంటున్నారు. ఇంట్లో సభ్యులే విడివిడిగా వుండే పరిస్థితులు వచ్చాయి...
24 గంటల్లో 37,148 కొత్త కేసులు..587 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 37,148 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 587 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
కుత్బుల్లాపూర్ ఎంఎల్ఎకు కరోనా..
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ కెపి వివేకానంద గౌడ్కు కరోనా వైరస్ సోకింది. కరోనా లక్షణాలు కన్పించడంతో ఆయన టెస్టు చేయించుకోగా, పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన భార్య సౌజన్య, కుమారుడు...
24 గంటల్లో 34,884 కొత్త కేసులు.. 671 మరణాలు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 34,884 కేసులు, 671 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ...
24 గంటల్లో 32,695 కొత్త కేసులు.. 606 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా పెరుతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో అత్యధికంగా 32,695 కొత్త కోవిడ్-19 కేసులు, 606 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ ఉచితంగా కరోనా వైద్యం అందించాలని ఆదేశాలు జారీ...
గడగడలాడించే రికార్డు
ఒక్కరోజే 28,071 కోవిడ్ కేసులు
మొత్తం మరణాలు 23,174
24 గంటల్లో 500 మంది బలి
తీవ్రస్థాయి రోగుల సంఖ్య ఎక్కువే
రికవరీ రేటు 63 శాతం దాటింది
న్యూఢిల్లీ: దేశంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో...
24గంటల్లో 14,516 కొత్త కేసులు.. 375 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసులు 4 లక్షలకు చేరువయ్యాయి. భారత్ లో గడిచిన 24గంటల్లో 14,516 కొత్త కోవిడ్-19 కేసులు, 375 మరణాలు...
ఎపిలో కొత్తగా 465 పాజిటివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 17,609 మందికి పరీక్షలు నిర్వహించగా కొత్తగా 465 కరోనా పాజిటివ్ కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయని ఎపి వైద్య...
ఈఎన్టి, ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్లకు పాజిటివ్
భయం నీడలో వైద్యం
సర్కార్ ఆసుపత్రులపై కరోనా పడగ
వైద్యసేవలందించేందుకు భయపడుతున్న సిబ్బంది
నిమ్స్,పేట్లబురుజు,ఉస్మానియా కళాశాల,ఏరియా ఆసుపత్రుల వదలని వైరస్
ఇప్పటివరకు 150మంది వైద్యసిబ్బంది,కుటుంబాలకు కరోనా లక్షణాలు
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ...
ఆస్పత్రులే హాట్స్పాట్లు
ఇతర సమస్యలతో వస్తున్న రోగులకు తేలుతున్న పాజిటివ్
వైద్యుల్లోనూ పాజిటివ్ రావడంతో ఆందోళనలు
హైరిస్క్ గ్రూప్ వాళ్లకు ప్రమాదమంటున్న నిపుణులు
శానిటేషన్ను పకడ్బందీగా చేయాలని మంత్రి ఆదేశాలు
కార్పొరేట్ హాస్పిటల్స్లో పరిమితి పరుపులతో వైద్యం
హైదరాబాద్ : రాష్ట్రంలో వైరస్...
24గంటల్లో 8,171 కొత్త కేసులు.. 204 మరణాలు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 8,171 కొత్త కోవిడ్-19 కేసులు, 204 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది....
రాష్ట్రంలో కొత్తగా 41
10 మంది డిశ్చార్జ్
జిహెచ్ఎంసిలో 26, మేడ్చల్ 3, మరో 12 మంది మైగ్రెంట్స్కు వైరస్
1592కు చేరుకున్న కరోనా పాజిటివ్ల సంఖ్య
1002 మంది ఆరోగ్యవంతంగా ఇళ్లకు
వయసు మీరిన 75 మంది...
రాష్ట్రంలో కొత్తగా 42 కేసులు
21 మంది డిశ్చార్జ్
1551కి చేరిన పాజిటివ్లు
క్వారంటైన్లో 12 మంది పురానాపూల్ ఎస్బిఐ సిబ్బంది
బ్యాంకుకు వచ్చిన మహిళకు వైరస్, మాదన్నపేట, జియాగూడలో అప్రమత్తత
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. వైరస్ బారిన...
మహారాష్ట్రలో లాక్డౌన్ పొడిగింపు
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పేరుగుతున్న నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్లలో మే 31 లాక్డౌన్ పొడిగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర పభుత్వ ప్రకటన...
రాష్ట్రంలో మరి 55 కేసులు
మాదన్నపేటలో ఒకే అపార్టుమెంట్లో 23 మందికి కరోనా
కొత్తగా 55 కేసులు నమోదు, 12 మంది డిశ్చార్జ్
జిహెచ్ఎంసి పరిధిలో 44, రంగారెడ్డి 1, సంగారెడ్డిలో 2 నమోదు
మరో ఎనిమిది మంది వలస కార్మికులకూ కరోనా...