Home Search
లోయ - search results
If you're not happy with the results, please do another search
దోచుకునే వారే.. కరోనా వ్యాక్సిన్ను దాచిపెట్టారు..
లండన్: కరోనా వ్యాక్సిన్ లోగుట్టు గురించి పాప్ బ్యూటీక్వీన్, డాన్సర్ మడోనా ఓ సంచలన వ్యాఖ్య చేశారు. తాను చెపుతున్నది కరోనా వైరస్ కుట్ర సిద్థాంతం అని డైరెక్టర్, సాంగ్ రైటర్గా కూడా...
కశ్మీరీ కుంకుమ ప్రపంచ మెరుపు
విశేష ఖ్యాతిదాయక జిఐ ట్యాగ్
జమ్మూ : కశ్మీర్ కుంకుమకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది. భౌగోళిక విశేషాల ఖ్యాతి జాబితాలో ఇక్కడ పెరిగే కుంకుమ పువ్వు పంట చేరింది. కశ్మీరీ కుంకుమకు అంతర్జాతీయ...
కరోనా -మరో ప్రచ్ఛన్న యుద్ధ ఛాయలు
విద్యార్థులను మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం అడిగితే ఆస్ట్రియా రాకుమారుడు ఫెర్డినాండ్ హత్య అని చెపుతారు. రెండవ ప్రపంచ యుద్ధానికి కారణం అడిగితే పోలాండ్ పై హిట్లర్ (జర్మనీ) దాడి చేయటం అని...
‘ఐటి’ కరీం’నగ’ర్
ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ నైపుణ్యవంతులున్నారు
వరంగల్ తరహాలో కరీంనగర్కు పెద్ద సంస్థలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం
ఐటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజే కాదు ఇంటెలిజెన్స్ టెక్నాలజీ
తొలి రోజే 432 మంది యువతకు ఉద్యోగాలు రావడం సంతోషంగా...
ఆదివాసి జిల్లాలో అన్నల అలజడి
ఆసిఫాబాద్ : రెండునెలల నుంచి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల అలజడి పెరిగింది. నెల రోజులుగా గ్రేహౌండ్స్ బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు 500మంది తిర్యాణి అడవుల్లో మావోయిస్టుల కోసం జల్లెడ...
ఇమ్యూనిజం జిందాబాద్
ప్రతి మనిషికి స్వతహ సిద్ధంగానే శరీరంలో అంతర్గత సహజ సిద్ధమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. ఇది తల్లి ద్వారా మానవుడికి ప్రసరితమయ్యే గొప్ప వరం. రోగ నిరోధక శక్తి కామన్గా ఇమ్యూనిటీగా పిలుచుకునే...
పక్కాగా సాగునీటి ప్లాన్
తెలంగాణకు సాగునీటి గోస తీరింది!
భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలతో వ్యవసాయ భూములకు నీరు అందించాలి
తక్షణమే ఒక కార్యచరణ ప్రణాళికను రూపొందించాలి
నీటి పారుదల శాఖలోని అన్ని విభాగాలు ఒకే గొడుగుకిందకు...
ప్రభాస్ అభిమానులు శుభవార్త..
'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. భారీ యాక్షన్ మూవీ 'సాహో' తో మరోసారి ఫ్యాన్స్ అలరించాడు. ముఖ్యంగా హిందీ అభిమానులను ఆకట్టుకున్న 'సాహో' అక్కడ ఏకంగా...
సంపాదకీయం: చైనా సేనల ఉపసంహరణ ఘట్టం!
భారత, చైనా సైనిక అధికారుల మధ్య సాగుతున్న చర్చలు ఫలవంతమవుతున్న జాడలు చూచాయగా కనిపించడం ప్రారంభించాయి. లడఖ్లోని గాల్వాన్ నది లోయలో గత నెల 15న ఉభయ దేశాల సైన్యాల మధ్య తీవ్ర...
సంపాదకీయం: మోడీ చరిత్రాత్మక అడుగు
లడఖ్లోని లేహ్ వద్ద చైనాతో గల ఉద్రిక్త సరిహద్దులను ఆకస్మికంగా సందర్శించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ నూతన చరిత్రను సృష్టించారు. సంక్షుభిత సరిహద్దులను సాహసోపేతంగా కాపాడుతున్న మన సైనికులకు ప్రధాని సందర్శన...
చైనా పట్ల అప్రమత్తంగా ఉండాలి
చైనాకు మనకన్నా ఎంతో పెద్ద సైన్యం, అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు ఉన్నప్పటికీ వారికి యుద్ధాలలో పాల్గొన్న అనుభవం పెద్దగా లేదు. మన సేనల వలే నిరంతరం వివిధ ఘర్షణలతో తలమునకలై ఉన్నటువంటి అనుభవం...
చైనా యాప్స్పై సంధించిన బాణం
జూన్ 29, రాత్రి 9 గంటలకు భారతదేశంలో చైనా యాప్స్ పై చర్చలు మొదలయ్యాయి. భారత ఐటి మంత్రిత్వ శాఖ 59 యాప్స్ను నిషేధించింది. ఈ యాప్స్ను నిషేధించడానికి కారణం ఇవి భారత...
దేశంలో కరోనా ఉగ్రరూపం.. 5 లక్షలు దాటిన పాజిటీవ్ కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 18,552 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, 384 మంది కరోనాతో మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ...
సరిహద్దుల వద్దకు మరిన్ని బలగాల తరలింపు
ఎల్ఎసి వెంబడి చైనా నిర్మాణాల కూల్చివేతకు సన్నాహాలు
సైన్యానికి తోడుగా ఐటిబిపి పోలీసులు
భారత ప్రభుత్వ నిర్ణయం
న్యూఢిల్లీ: తమ దేశ సరిహద్దుల్లో సైనిక దళాల మోహరింపును చైనా పెంచుతుండడంతో చైనాతో గల 3,488 కిలోమీటర్ల పొడవైన...
చైనాకు బుద్ధి చెప్పడం ఎలా?
జూన్ 15, 2020 తేదీ భారతీయులు చైనాను క్షమించరాని తేదీ. గాల్వాన్ లోయలో భారత సైనికులపై చైనా దాడి చేసి అత్యంత అనాగరికంగా 20 మంది సైనికులను హతమార్చింది. యావత్తు దేశం నిర్ఘాంతపోయింది....
పొట్టిగా ఉందని భార్యను చంపేశాడు….
అమరావతి: పొట్టిగా ఉందని భార్య చేత సూసైడ్ నోట్ రాయించి అనంతరం భార్యను భర్త హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ప్యాపిలి ప్రాంతంలో జరిగింది. ఇద్దరు...
పీఛేముడ్
లడఖ్లో ఘర్షణ ప్రాంతాలనుంచి వెనక్కి తగ్గడానికి అంగీకారం
భారత్ చైనా కమాండర్ల స్థాయి చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణ అనంతరం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను...
రూ.5వేల కోట్ల విలువైన చైనా ప్రాజెక్టులకు మహారాష్ట్ర బ్రేక్
ముంబయి : లడక్లోని గల్వాన్ లోయలో చైనా దురాగతంపై మహారాష్ట్ర సర్కార్ కన్నెర్ర చేసింది. చైనాతో ప్రతిపాదిత 3 ప్రాజెక్టులను ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ప్రాజెక్టుల విలువ రూ.5,000...
కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కెసిఆర్..
హైదరాబాద్: అమర జవాన్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరామర్శించారు. సోమవారం సూర్యాపేటలోని కల్నల్ సంతోష్ బాబు నివాసానికి సిఎం కెసిఆర్ వెళ్లారు. ఈ...
నరేంద్ర కాదు, సరెండర్ మోడీ అంటూ రాహుల్ ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి మోడీపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. ఆదివారం పెట్టిన పోస్ట్లో ‘నరేంద్రమోడీ వాస్తవానికి సరెండర్(లొంగిపోయే) మోడీ’ అంటూ ఘాటుగా...