Tuesday, May 21, 2024
Home Search

లోయ - search results

If you're not happy with the results, please do another search
Trump says US trying to help India and China

భారత్, చైనాల మధ్య ఉద్రిక్తత తొలగించేందుకు సహకరిస్తాం : ట్రంప్

  వాషింగ్టన్‌ : భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు తాము సహకరిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అక్కడ కఠిన పరిస్థితి నెలకొన్నది. మేం భారత్‌తోనూ, చైనాతోనూ మాట్లాడుతున్నాం. వారి మధ్య...
Colonel Santosh Babu family was visitation by Vishwaksen

కల్నల్ సంతోష్‌బాబును దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది

  దేశ సరిహద్దుల్లోని గాల్వన్ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన పోరులో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని హీరో విశ్వక్‌సేన్ పరామర్శించారు. శనివారం విశ్వక్‌సేన్ సూర్యాపేటకు వెళ్లి సంతోష్‌బాబు చిత్రపటానికి...

‘మేకిన్ ఇండియా’యే శరణ్యం

  తూర్పు లడఖ్ గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణ దాడి, దాని వల్ల 20 మంది భారత సైనికులు చిత్రవధకు గురై అమరులు కావడం భారతీయులందరినీ కలచివేసింది. ఒకవైపు శాంతి సంభాషణలు జరుపుతూనే మరో...
Chinese conspiracies to emerge in Galvan

డ్రాగన్ సరి‘హద్దు’లు మార్చే కుట్ర!

  గాల్వన్‌లో చైనా కుట్రలు వెలుగులోకి రాయిటర్స్ ఉపగ్రహ ఛాయాచిత్రాలతో సందేహాలకు మరింత బలం న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనా కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. గాల్వన్ లోయపై పట్టు సాధించేందుకు గాల్వన్ నదిపై చైనా డ్యామ్ నిర్మిస్తున్నట్లుగా...
Malala is Nobel laureate who has completed her degree

డిగ్రీ పూర్తి చేసిన నోబెల్ గ్రహీత మలాలా

  లండన్‌ : నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ ‌జాయి (23) ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేశారు. ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన లేడీ మార్గరెట్ హాల్ కాలేజీలో మలాలా తత్వశాస్త్రం,...

డ్రాగన్ కోరల్లో నిలువెల్లా విషం

ప్రపంచ చరిత్రలో భారత్, చైనాల మధ్య ఘర్షణలు 1914లోనే రాజుకున్నాయి. చైనా రిపబ్లిక్, బ్రిటన్, టిబెట్‌ల మధ్య సిమ్లాలో జరిగి సమావేశం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. టిబెట్‌కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడాన్న...
PM Modi to launch Garib Kalyan Yojana scheme on Jun 20

వలస కార్మికుల కోసం.. ‘గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ పథకం

న్యూఢిల్లీః వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు 'గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్' పథకాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.50 వేల కోట్లతో చేపట్టనున్న ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర...
China Investment in Indian Startups

స్టార్టప్‌లలో చైనా పెట్టుబడులే ఎక్కువ

 పేటీఎం, ఓలా నుంచి జొమాటో వరకు దేశంలో 30 స్టార్టప్‌లలో 18లో చైనా ఇన్వెస్ట్‌మెంట్ న్యూఢిల్లీ: లడఖ్ గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం పెరుగుతోంది. రెండు దేశాల సైన్యా లు ముఖాముఖి...

చైనా మోసం

  నోటితో పలకరించి నొసటితో వెక్కిరించే విద్యలో ఆరితేరిన చైనా ఇలా చేయడం ఆశ్చర్యపోవలసిన పరిణామం కాదు. అయితే 1962 తర్వాత ఇంత వరకు దానితో పూర్తి స్థాయి యుద్ధం తలెత్తలేదు, 1975లో అరుణాచల్...
Modi indirect warning to China

రెచ్చగొడితే బద్‌లా తప్పదు

సిఎంల సమావేశంలో చైనాకు ప్రధాని హెచ్చరిక గుంపులతోనే సమస్య వైరస్ పట్ల పారాహుషార్ రాష్ట్రాల సిఎంలతో పిఎం ముగిసిన సమీక్షల ఘట్టం న్యూఢిల్లీ : భారతదేశం శాంతిని వాంఛిస్తోందని, అయితే ఇదే సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే...
CM KCR meets with public representatives at Pragathi Bhavan

ఆ త్యాగానికి వెల కట్టలేం: సిఎం కెసిఆర్

సిఎం కెసిఆర్ ప్రగాఢ సంతాపం హైదరాబాద్: భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం...
India-China Violent Border Clash

భారత్-చైనా హింసాత్మక ఘర్షణ

 కల్నల్ సహా 20 మంది మృతి పరస్పరం బాహాబాహీ అమరుడైన అధికారి తెలంగాణలోని సూర్యాపేట వాసి పరిస్థితిపై రక్షణ మంత్రి సమీక్ష 45 ఏళ్ల తరువాత జగడం చైనా సైనికులు ఆరుగురు మృతి? న్యూఢిల్లీ/లడఖ్: భారత్‌-చైనా సరిహద్దు రగులుతోంది. పరిస్థితులు సద్దుమణుగుతతున్న...
Rahul Gandhi slams PM Modi on China issue

చైనా చొరబడుతుంటే మోడీ ఎక్కడ?

 కేంద్రాన్ని నిలదీసిన రాహుల్ ఇటువంటి విషయాలు ట్విట్టర్‌లో ప్రశ్నిస్తారా: కేంద్ర మంత్రి న్యూఢిల్లీ : లడాఖ్‌లోని భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై పెదవి విప్పడంలేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ...
Prabhas Facebook page has crossed 14 million followers

మరో ఘనత సాధించిన ప్రభాస్

  టాలీవుడ్‌లో స్టార్లు చాలామందే ఉన్నారు కానీ వారందరిలో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ యంగ్ రెబల్‌స్టార్ తాజాగా మరో ఘనత సాధించాడు. ప్రభాస్ ఫేస్‌బుక్ పేజికి ఫాలోవర్ల సంఖ్య...
Kannada hero Chiranjeevi Sarja dies due to cardiac arrest

హీరో హఠాన్మరణం.. విషాదంలో ఇండస్ట్రీ

కన్నడ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం అందరికి షాక్‌కు గురిచేసింది. కన్నడలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరిగా ఉన్న చిరంజీవి సర్జా ఆదివారం తుది...
20 people dead in landslides in Assam

కొండచరియలు విరిగిపడి 20 మంది మృతి

  దిస్‌పూర్: వేర్వేరు ప్రదేశాలలో కొండచరియలు విరిగిపడి 20 మంది మృతి చెందిన సంఘటన అస్సాంలోని బారాక్ లోయలో మంగళవారం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. కరీమ్‌గంజ్‌లోని కలిగంజ్‌లో ఓ...

చైనాతో మరో పేచీ!

  చైనాతో తాజాగా లడఖ్ తూర్పు ప్రాంతాన తలెత్తిన సరిహద్దు పేచీ చినికి చినికి గాలివానగా మారగల ప్రమాద సూచనలు స్వల్పంగా కనిపిస్తున్నప్పటికీ సమీప గతంలోని అనుభవాలను బట్టి చూసినప్పుడు ఇది కూడా త్వరలో...
Movie on Samantha and Nayanthara Combination

లేడీ స్టార్స్ కాంబినేషన్‌లో మూవీ

  ఈ ఏడాది వాలెంటైన్స్ డే రోజున సౌత్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్స్ సమంత, నయనతార సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు అదిరిపోయే కొత్త సినిమా గురించి చెప్పారు. వారిద్దరూ కలిసి...

నేపాల్ కోపాలు!

  పొరుగునున్న నేపాల్, చైనాలతో ఒకేసారి సరిహద్దు వైషమ్యాలు తలెత్తడం ఒకదానితో ఒకటి సంబంధం లేని కాకతాళీయ పరిణామమే అయినప్పటికీ ఆ రెండు దేశాలు తనకు వ్యతిరేకంగా బాహాటంగా కుమ్మక్కు అయ్యే పరిస్థితులు తలెత్తకుండా...
National Women's Commission action on Acid Attack Tik Tok Video

టిక్‌టాక్…ఆ వీడియో ఆపేయ్ …

  న్యూఢిల్లీ : ఓ మహిళపై ఓ వ్యక్తి యాసిడ్ దాడికి దిగుతున్న దృశ్యంతో కూడిన టిక్‌టాక్ వీడియోపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్య్లు) స్పందించింది. దీనిని వెంటనే తొలిగించాలని ఆదేశించింది. ఈ వీడియో...

Latest News