Home Search
- search results
If you're not happy with the results, please do another search
అర్నబ్ అరెస్టుపై బిజెపి-కాంగ్రెస్ మాటల యుద్ధం
అర్నబ్ అరెస్టుపై బిజెపి-కాంగ్రెస్ మాటల యుద్ధం
ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి:బిజెపి
ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది: అమిత్ షా
కాంగ్రెస్ను దేశ ప్రజలు క్షమించరు: జెపి నడ్డా
బిజెపికి కొందరిపైనే ఎందుకీ ప్రేమ: కాంగ్రెస్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ టివి ఎడిటర్-ఇన్-చీఫ్...
400 మె.టన్నుల ఆక్సిజన్ సిద్ధం
కరోనా రెండోదశ వార్తల నేపథ్యంలో రాష్ట్ర వైద్యశాఖ ముందస్తు ఏర్పాట్లు
ప్రస్తుతం వినియోగిస్తున్న దానికన్న మూడు రెట్లు అధికం
హైదరాబాద్: కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలో 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను అందుబాటులో ఉంచినట్లు...
పనిచేస్తున్న సంస్థకే టోకరా
హైదరాబాద్: పనిచేస్తున్న సంస్థకు ఓ వ్యక్తి టోకరా వేశాడు. తోటి ఉద్యోగుల పేరుతో డబ్బులు కాజేశాడు. సంస్థ ఫిర్యాదుతో కెపిహెచ్బి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... కెపిహెచ్బి కాలనీలోని...
తీన్మార్ మల్లన్నపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు
మనతెలంగాణ/హైదరాబాద్ : క్యూ న్యూస్ ఉద్యోగి మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్పై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో బుధవారంనాడు ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. క్యూ న్యూస్...
రిపబ్లిక్ టివి ఎడిటర్ అర్నబ్ గోస్వామి అరెస్టు
రెండేళ్ల క్రితం నాటి ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అర్నబ్ అరెస్టు
పోలీసులు తనను కొట్టారంటూ కోర్టులో అర్నబ్ ఫిర్యాదు
అర్నబ్కు వైద్య పరీక్షలు చేయించాలంటూ కోర్టు ఆదేశం
ముంబయి: రిపబ్లిక్ టివి ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నబ్ గోస్వామిని...
44 లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య 44 లక్షలు దాటింది. గత ఎనిమిది నెలల నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 44,39,856 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంటే ప్రతి...
ఎపిలో మరో 2,477 మందికి కరోనా
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 75,465 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా 2,477 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. ఈ వైరస్ బారిన పడి 10 మంది...
తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ వర్షాలు పడనున్నాయి. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. అటు ఎపిలోని ఉత్తర,దక్షిణ...
చెరుకు రైతుల సమస్యను పరిష్కరించిన మంత్రి హరీశ్
సంగారెడ్డి: జహీరాబాద్ చెరుకు రైతుల సమస్యను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పరిష్కరించారు. జహీరాబాద్ చెరుకు రైతులతో ట్రైడెంట్ షుగర్ పరిశ్రమ అగ్రిమెంట్ చేయించారు. చెరుకును సంగారెడ్డి గణపితి షుగర్స్...
వాట్సప్ లో మరో కొత్త ప్యూచర్
హైదరాబాద్: ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సప్ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. బల్క్ ఐటమ్ లను డిలీట్ చేసి స్టోరేజ్ కెపాసిటీ పెంచుకునే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది....
టిఆర్ఎస్ భవన్ కోసం స్థలం కేటాయించిన కేంద్రం
హైదరాబాద్: ఇరవై ఏళ్లక్రితం ఒక్కడితో ప్రారంభమైన ఉద్యమ ప్రస్థానం ఢిల్లీ నడిబొడ్డులో తెలంగాణ ఆత్మగౌరవ పతాకం ఎగరవేసేంతవరకు వచ్చిందని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు....
బాలీవుడ్ నటుడు ఫరాజ్ ఖాన్ కన్నుమూత
ముంబై: బాలీవుడ్ నటుడు ఫరాజ్ ఖాన్ (50) కన్నుమూశారు. తీవ్ర ఆనారోగ్యంలో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ విషయాన్ని నటి పూజా భట్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు....
టెన్షన్ టెన్షన్…. మళ్లీ ట్రంపే?
న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రాలే కీలక పాత్ర వహిస్తాయి. ఈ ఎన్నికలలో అమెరికా అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్...
భారత్లో 46,254 పాజిటివ్ కేసులు….
ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖంపడుతోంది. గత పది రోజుల నుంచి దాదాపుగా ప్రతి రోజూ 50వేలకు లోపే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 46,254 కరోనా...
సంపాదకీయం: మళ్లీ గుజ్జర్ల ఆందోళన
రాజస్థాన్లో గుజ్జర్ల కోటా ఆందోళన మళ్లీ రగులుకున్నది. రైళ్లు సహా మొత్తం రవాణాను, దారులను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. 2ంంకు పైగా బస్సులు ఆగిపోయాయి. ఢిల్లీ, ముంబై రైలు మార్గం మూతపడింది. ప్రయాణికులు తీవ్ర...
తెలంగాణలో 1637 పాజిటివ్ కేసులు….
హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి 1500 పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1637 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఆరుగురు మృత్యువాతపడ్డారు....
రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంఎల్ఎ కుమారుడు మృతి
యాదాద్రిభువనగిరి: మాజీ ఎంఎల్ఎ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు మాజీ ఎంఎల్ఎ...
అమెరికాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు…
న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. 270 ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే వారే అధ్యక్ష పదవిలో ఉంటారు. ఎక్కువ...
‘ఆమ్నెస్టీ’ తలుపులు మూసిన కేంద్రం
మన దేశలో ఆమ్నెస్టీ ఇండియా ఇంటర్నేషనల్ 2012లో మొదలైంది. బెంగళూరు కేంద్రంగా దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దేశంలో సుమారు 40 లక్షల మంది పౌరుల మద్దతు దీనికుందని గత ఎనిమిదేళ్లుగా సుమారు లక్ష...
ఆ స్టార్తో మరోసారి…
డైరెక్టర్ క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఓ సినిమా చేస్తున్నాడు అనగానే ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం...