Tuesday, May 14, 2024
Home Search

కోవిడ్19 - search results

If you're not happy with the results, please do another search

శ్వాస సమస్యల రోగుల్లో 40 శాతం మందికి కరోనా

  న్యూఢిల్లీ: కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలగనప్పటికీ, అలాగే ఇప్పటివరకు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయనప్పటికీ తీవ్రమైన శ్వాస సంబంధిత ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్న వారిలో 40 శాతం మందికి కరోనా సోకిందని భారతీయ...

11 తర్వాతే తుది నిర్ణయం

  జీవితాలిక కరోనాకు ముందు... కరోనా తర్వాత ప్రజల ప్రాణ రక్షణకు లాక్‌డౌనే పరిష్కార మార్గం. నేను ప్రతి రోజూ అన్ని రాష్ట్ట్రాల సిఎంలు, నిఫుణులతో చర్చిస్తూనే ఉన్నా. లాక్‌డౌన్ ఎత్తివేయాలని ఏ ఒక్కరు...

పెద్దన్న చిన్న మనసు.. భారత్ పెద్ద మనసు

  అమెరికా సహా పలు దేశాల విజ్ఞప్తి మేరకు హైడ్రాక్సీక్లోరోక్విన్, పారాసిటమాల్ మందుల ఎగుమతికి లైన్‌క్లియర్ విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజానికి దన్నుగా నిలవాలన్నదే మా విధానం : భారత విదేశాంగ శాఖ ప్రకటన భారత్ గనుక...

దశలవారీ ఎత్తివేత!

  మంత్రులకు ప్రధాని మోడీ సంకేతాలు నెమ్మదిగా పనుల ప్రారంభానికి ఆయా శాఖల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచన దేశంలో కరోనా హాట్‌స్పాట్లలో లాక్‌డౌన్ కొనసాగింపునకే మొగ్గు దేశ చరిత్రలో తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి వర్గం...
Rachakonda CP removed PC from service

లాక్‌డౌన్ మరింత కఠినం.. డ్రోన్లతో నిఘా: మహేష్ భగవత్

  హైదరాబాద్: లాక్‌డౌన్ సమర్థవంతంగా అమలు చేసేందుకు డ్రోన్లను ఉపయోగించనున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిఘా కోసం వాడుతున్న డ్రోన్లను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ...

మరో ప్యాకేజీ!

    లాక్‌డౌన్ తర్వాత ప్రభావాన్ని తగ్గించేందుకు పరిశీలిస్తున్న కేంద్రం పలు సంక్షేమ పథకాల్లోనూ మార్పులు, చేర్పులు మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా, సిఎం కెసిఆర్ సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులతో ప్రధాని మోడీ ఫోన్...

మాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వండి

  న్యూఢిల్లీ: తమది బాధ్యతాయుత దేశమని, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సరఫరా చేసే విషయంలో చేయగలిగినదంతా చేస్తామని, అయితే ముందుగా తమ దేశంలోని 130 కోట్ల మంది ప్రజల భద్రతా అవసరాలను తీర్చిన తర్వాత మాత్రమే...

48 గంటల్లో వైరస్‌ను చంపేస్తుందట!

  కరోనా చికిత్సలో ‘ఐవర్‌మెక్టిన్’ డ్రగ్ అద్భుతంగా పని చేస్తుంది శుభవార్త చెప్పిన ఆస్ట్రేలియా శాస్త్రజ్ఞులు వాషింగ్టన్: కనిపించని శత్రువు కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న ప్రపంచ దేశాలకు ఆస్ట్రేలియాకు చెందిన కొందరు పరిశోధకులు చల్లని వార్త...
Kishan Reddy

ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు.. వారిపై దాడులు చేస్తే ఉపేక్షించం

  మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక, భౌతిక దూరం పాటించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఫేస్‌బుక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలను ఉద్దేశించి...

తబ్లిగీతో తల్లకిందులు

  దేశవ్యాప్తంగా ఒక్క రోజే 380 కరోనా కొత్త కేసులు తమిళనాట 110, ఢిల్లీ 53, ఎపిలో 43 కేసులు మర్కజ్ యాత్రికులవే 1637కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య, 38 మంది మృత్యువాత న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న...

సోషల్ మీడియాలో నకిలీ వార్తల ప్రసారంపై అపోలో ఖండన…

  మన తెలంగాణ/హైదరాబాద్: కోవిడ్19 సంక్రమణతో నగరంలోని రెండు ప్రాంతాల నుంచి అపోల్ హాస్పిటల్స్, జూబ్లీహిల్స్‌లో 150 మంది రోగులు చేరినట్లు వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో సమాచారం వెలువడుతోందని అది అబద్ధమని అపోలో...

ఢిల్లీ వెళ్లినవారి కోసం జల్లెడపడుతున్న దక్షిణాది రాష్ట్రాలు

  తెలంగాణ, తమిళనాడులపైనే అధిక ప్రభావం ఈ రెండు రాష్ట్రాలనుంచి 2వేలకు పైగా హాజరు మర్కజ్ ఘటన కలకలం చెన్నై : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు వ్యాప్తి చెండానికి ఢిల్లీలోని మర్కత్ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగి జమాత్...

ఐసియులో అమెరికా

  కుప్పలు తెప్పలుగా ఆసుపత్రులకు తరలుతున్న రోగులు, మరికొన్ని రాష్ట్రాల్లో షట్‌డౌన్ ఆంక్షలు కాలిఫోర్నియాలో రెట్టింపైన వైరస్ బాదితులు 10లక్షల మందికి కరోనా పరీక్షలు, స్పెయిన్‌లో ఒక్క రోజే 849 మరణాలు మౌనంగా రోదిస్తున్న ఇటలీ మరణాలు : 3017 24...

ఇఎంఐల వాయిదాకు ఓకే..

  రేపటి నుంచే 3 నెలల మారటోరియం అమలు కస్టమర్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా సందేశాలు ట్విట్టర్ ద్వారా ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రకటనలు న్యూఢిల్లీ: గృహ, వాహన, పంట రుణాలతో సహా అన్ని రకాల టర్మ్‌లోన్లపై మూడు నెలల మారటోరియం...

గత్యంతరం లేకనే చిక్కుపడ్డారు

  న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి, ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్థనలో పాల్గొన్న వారికి మధ్య సంబంధం ఉండడంపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తాము ఎక్కడ...

ఒక వేళ నేను మరణిస్తే…

  న్యూయార్క్‌ : అమెరికాలో అందరికంటే ఎక్కువగా కరోనా బాధితులకు నిత్యం సేవలందించే వైద్య సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కరోనా కట్టడికి సదుపాయాలు తగినంతగా లేకపోవడం వల్ల ప్రమాదకర పరిస్థితుల్లోనే వైద్యులు, నర్సులు, ఇతర...

ఆపరేషన్ కరోనా.. రైల్వే బోగీల్లో ఐసోలేషన్ వార్డులు

  హైదరాబాద్ : కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. రైల్వే శాఖ కోవిడ్19 బాధితుల కోసం బోగీల్లో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేస్తోంది. బాధితులను నిర్బంధంలో ఉంచేందుకు అవసరమైన మేరకు రైళ్లలో మార్పులు చేస్తోంది....
Corona

కరోనా వైరస్ వ్యాప్తిని తటస్థం చేసే గాడ్జెట్ నమూనా అభివృద్ధి

  హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని తటస్థం చేయగల గాడ్జెట్ యొక్క నమూనాను అభివృద్ధి చేసినట్లు బెంగళూరు కేంద్రంగా ఉన్న మెడికల్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ యూనిట్ పేర్కొంది. పరీక్షలు, దాని సమర్థత ధృవీకరించడానికి...

భారత్ ప్రపంచానికే మార్గం చూపింది

  జెనీవా: పోలియో, మశూచి లాంటి అతిపెద్ద మహమ్మారులను జయించిన భారత్.. ప్రపంచానికే మార్గం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు హెచ్‌ఓ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జె ర్యాన్ గుర్తు చేశారు....

రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే.. జ్వరం ఉంటే టెస్ట్‌లు

  రంగంలోకి 26వేల ఆశావర్కర్లు, 8వేల ఎఎన్‌ఎంలు క్వారంటైన్ నుంచి తప్పించుకుంటే కేసులు నమోదు విదేశాల నుంచి వచ్చే వారికి జియోట్యాగ్‌లు సెక్రటేరియట్‌లో మరో కమాండ్ కంట్రోల్ సెంటర్ కోవిడ్19 పై కీలక నిర్ణయాలు మన తెలంగాణ/హైదరాబాద్ :...

Latest News