Sunday, May 5, 2024
Home Search

సూర్యాపేట - search results

If you're not happy with the results, please do another search
1005 new covid-19 cases reported in ap

62 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 491 మందికి కరోనా సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 102 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 6, భద్రాద్రి 21, జగిత్యాల 10, జనగాం 5, భూపాలపల్లి 6,...
Two years to TRS rule-2 complete

టిఆర్‌ఎస్ పాలన-2కి రెండేళ్లు

  అభివృద్ధి, సంక్షేమంలో అగ్రశ్రేణిగా తెలంగాణ అద్భుత ప్రగతి మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పాలన కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే మన రాష్టం శరవేగంగా ప్రగతిపథంలో దూసుకపోతున్నది....
Corona Danger Bells in Greater Hyderabad

60 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 60 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల 29 వేల 209 మందికి పరీక్షలను నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు...

రెండు లక్షల 75 వేలు దాటిన కరోనా కేసులు

కొత్తగా మరో 721 పాజిటివ్‌లు, ముగ్గురు మృతి జిహెచ్‌ఎంసి పరిధిలో 123, జిల్లాల్లో 598 మందికి వైరస్ 2,75,261 చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 75 వేలు...
682 new Covid-19 Cases Reported in Telangana

రాష్ట్రంలో మరో 682 మందికి కరోనా

జిహెచ్‌ఎంసి పరిధిలో 119, జిల్లాల్లో 563 మందికి పాజిటివ్ 2,74,540 కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య హైదరాబాద్: రాష్ట్రంలో మరో 682 కేసులు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 119 మంది ఉండగా,...
Jagadeesh strike against Farmers bill

ఆ బిల్లుతో ఆహార కొరత: జగదీష్

హైదరాబాద్: రైతుల ఆగ్రహ జ్వాలాల్లో మోడీ ప్రభుత్వం కొట్టుకపోతుందని మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి ధర్నా నిర్వహించారు. అన్నదాతలు వేలాది ట్రాక్టర్‌లలో తరలి వచ్చి...

57 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 622 పాజిటివ్‌లు తేలాయి. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 104 ఉండగా ఆదిలాబాద్‌లో 8, భద్రాద్రి 29, జగిత్యాల 15, జనగాం 7, భూపాలపల్లి 8, గద్వాల 2,...

ప్రతి ఏడుగురిలో ఒకరికి కరోనా టెస్టు

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి కరోనా టెస్టును నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా పరీక్షలను చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే గత తొమ్మిది నెలల నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర...
Man arrested for sexually harassing woman

మహిళను లైంగికంగా వేధిస్తున్న యువకుడు అరెస్ట్

హైదరాబాద్: మహిళకు అసభ్య ఫొటోలు పంపిస్తూ లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న ఓ యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా, నాగారం మండలం, వర్ధమాన్‌కోట గ్రామానికి చెందిన...

ప్రతి వందలో 96 మంది కోలుకుంటున్నారు

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన ప్రతి వంద మందిలో ఏకంగా 96 మంది ఆరోగ్యవంతులుగా మారుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం వలనే ఇది సాధ్యమవుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో...
163 New Corona Cases Registered In Telangana

53 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 53 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53 లక్షల 32 వేల 150 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది....
India reports 9531 new COVID19 cases

తెలంగాణలో మరో 862 మందికి కరోనా

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 862 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 164 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 4, భద్రాద్రి 53, జగిత్యాల 24, జనగాం 4, భూపాలపల్లి 11,...
Plans to build check dams and bridges over the musi river

మూసీకి పూర్వవైభవం

ప్రక్షాళనకు ఆరేళ్లుగా అనేక చర్యలు కాళేశ్వర జలాలతో మూసీనది ప్రక్షాళన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు 700 క్యూసెక్కులు కొండ పోచమ్మతో జంట జలాశయాల అనుసంధానం ఎంఆర్‌డిసిఎల్‌తో రిజర్వాయర్లు నిజాం నవాబు రిజర్వాయర్లతో పాటు నాలాలను పదుల మీటర్ల వెడల్పుతో నిర్మించారు. అప్పట్లో...

రాష్ట్రంలో మరో 993 మందికి వైరస్

హైదరాబాద్: రాష్ట్రంలో మరో 993 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 161 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 2, భద్రాద్రి 67, జగిత్యాల 39, జనగాం 8, భూపాలపల్లి 12, గద్వాల...
36652 new covid-19 cases reported in india Cases four Deaths in Telangana

రెండు లక్షల 65 వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 65 వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల 65 వేల నలభై తొమ్మిది మందికి వైరస్...
116 New Corona Cases Registered In Telangana

రెండు లక్షల 50 వేల మంది కోలుకున్నారు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి ఇప్పటి వరకు రెండు లక్షల 50 వేల 526 మంది ఆరోగ్యవంతులుగా మారినట్లు ఆరోగ్యశాఖ నివేదికను విడుదల చేసింది. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం వలనే...

పెళ్లికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం

మద్దిరాల: సూర్యాపేట జిల్లాలోని మద్దిరాల మండలం ఎర్రపాడు కూడలి వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లారీని ఓ వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యానులో ప్రయాణిస్తున్న పదిమంది గాయపడ్డారు....
5926 New Corona Cases rRegistered In Telangana

మరో 894 మందికి వైరస్…

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 894 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 154 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 9, భద్రాద్రి 54, జగిత్యాల 32, జనగాం 17, భూపాలపల్లి 8,...

రెండు లక్షల 60వేలకు చేరువలో కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 60 వేలకు చేరవయ్యాయి. మంగళవారం 42,433 మందికి టెస్టులు చేయగా 948 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 154 మంది...
Corona Danger Bells in Greater Hyderabad

94 శాతానికి పెరిగిన రికవరీ రేటు

హైదరాబాద్: రాష్ట్రంలో రికవరీ రేట్ అమాతంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రికవరీ రేట్ 94.14 శాతానికి పెరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ట్రిపుల్ టి విధానంతోనే ఇది...

Latest News