Saturday, May 18, 2024
Home Search

సూర్యాపేట - search results

If you're not happy with the results, please do another search
163 New Corona Cases Registered In Telangana

53 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 53 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53 లక్షల 32 వేల 150 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది....
India reports 9531 new COVID19 cases

తెలంగాణలో మరో 862 మందికి కరోనా

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 862 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 164 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 4, భద్రాద్రి 53, జగిత్యాల 24, జనగాం 4, భూపాలపల్లి 11,...
Plans to build check dams and bridges over the musi river

మూసీకి పూర్వవైభవం

ప్రక్షాళనకు ఆరేళ్లుగా అనేక చర్యలు కాళేశ్వర జలాలతో మూసీనది ప్రక్షాళన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు 700 క్యూసెక్కులు కొండ పోచమ్మతో జంట జలాశయాల అనుసంధానం ఎంఆర్‌డిసిఎల్‌తో రిజర్వాయర్లు నిజాం నవాబు రిజర్వాయర్లతో పాటు నాలాలను పదుల మీటర్ల వెడల్పుతో నిర్మించారు. అప్పట్లో...

రాష్ట్రంలో మరో 993 మందికి వైరస్

హైదరాబాద్: రాష్ట్రంలో మరో 993 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 161 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 2, భద్రాద్రి 67, జగిత్యాల 39, జనగాం 8, భూపాలపల్లి 12, గద్వాల...
36652 new covid-19 cases reported in india Cases four Deaths in Telangana

రెండు లక్షల 65 వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 65 వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల 65 వేల నలభై తొమ్మిది మందికి వైరస్...
116 New Corona Cases Registered In Telangana

రెండు లక్షల 50 వేల మంది కోలుకున్నారు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి ఇప్పటి వరకు రెండు లక్షల 50 వేల 526 మంది ఆరోగ్యవంతులుగా మారినట్లు ఆరోగ్యశాఖ నివేదికను విడుదల చేసింది. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం వలనే...

పెళ్లికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం

మద్దిరాల: సూర్యాపేట జిల్లాలోని మద్దిరాల మండలం ఎర్రపాడు కూడలి వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లారీని ఓ వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యానులో ప్రయాణిస్తున్న పదిమంది గాయపడ్డారు....
5926 New Corona Cases rRegistered In Telangana

మరో 894 మందికి వైరస్…

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 894 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 154 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 9, భద్రాద్రి 54, జగిత్యాల 32, జనగాం 17, భూపాలపల్లి 8,...

రెండు లక్షల 60వేలకు చేరువలో కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 60 వేలకు చేరవయ్యాయి. మంగళవారం 42,433 మందికి టెస్టులు చేయగా 948 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 154 మంది...
Corona Danger Bells in Greater Hyderabad

94 శాతానికి పెరిగిన రికవరీ రేటు

హైదరాబాద్: రాష్ట్రంలో రికవరీ రేట్ అమాతంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రికవరీ రేట్ 94.14 శాతానికి పెరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ట్రిపుల్ టి విధానంతోనే ఇది...
95 New Covid-19 Cases Reported in AP

రెండు లక్షల 55 వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 55 వేలు దాటింది. మార్చి 2 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల 55 వేల 663 కేసులు తేలినట్లు...
TS PECET results released

పిఇసెట్ ఫలితాలు విడుదల

  మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బిపిఇడి, డిపిఇడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పిఇసెట్) ఫలితాలలో 95.94 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ రెండు కోర్సులకు మొత్తం 7,368 మంది...

కొత్తగా మరో 1015 కరోనా కేసులు

  జిహెచ్‌ఎంసి పరిధిలో 172, జిల్లాల్లో 843 కేసులు నమోదు వైరస్ దాడిలో ముగ్గురు మృతి 2,54,666కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య కొవిడ్ దాడిలో టాలీవుడ్ యువ రచయిత మరణం మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో...
259 new covid-19 cases reported in AP

47 లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు…

హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్ టెస్టుల సంఖ్య 47 లక్షలు దాటింది. గత ఎనిమిది నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 47,29,401 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. అంటే ప్రతి లక్షల మందిలో...
Not a single corona case registered in Nagpur

92 శాతానికి పెరిగిన రికవరీ రేట్ …

కొత్తగా 1267 కేసులు, 4 మంది మృతి జిహెచ్‌ఎంసి పరిధిలో 201, జిల్లాల్లో 1066 కేసులు నమోదు 2,52,455కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య హైదరాబాద్: రాష్ట్రంలో రికవరీ రేట్ 92 శాతానికి పెరిగింది. ఇది దేశ...
Mareddy Srinivas Reddy Press Meet on Paddy Purchases

ప్రతి గింజా కొంటాం

ఆందోళన చెందవద్దు.. ప్రతి గింజ కొనుగోలు చేస్తాం పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని , ఈ విషయంలో రైతాంగం...
36652 new covid-19 cases reported in india Cases four Deaths in Telangana

రెండు లక్షల 50 వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 50 వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,50,331 పాజిటివ్‌లు తేలినట్లు ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది. అయితే ఇతర...
LAWCET and PGLCET results released

లాసెట్ ఫలితాలు విడుదల

  మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో న్యాయవిద్యలో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్, పిజిఎల్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మూడేళ్ల లా కోర్సులో 78.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఐదేళ్ల లా కోర్సులో 62.35 శాతం ఉత్తీర్ణత...

45 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 45 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,47,284 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాబోయే రోజుల్లో మరింత రెట్టింపు...
95 New Covid-19 Cases Reported in AP

రెండు లక్షల 45 వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 45 వేలు దాటింది. మర్చి 2వ తేది నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,45,682 కేసులు తేలాయి. అయితే ఇతర రాష్ట్రాలతో...

Latest News