Home Search
ఐటి శాఖ మంత్రి కెటిఆర్ - search results
If you're not happy with the results, please do another search
చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 11 మందికి నెగటివ్ రిపోర్టు
హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు చికిత్సపొందుతున్న కరోనా బాధితుల్లో 11 మందికి వైద్య పరీక్షలు చేయగా వారికి నెగటివ్ రిపోర్టు వచ్చిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు,మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మిగతా...
సామాజిక బాధ్యతను తీసుకోవాలి
ఐటి కంపెనీలకు పిలుపు
జాప్యంలేకుండా ఏప్రిల్ 1న జీతాలు
జిహెచ్ఎంసిలో కంట్రోల్ రూం ఏర్పాటు
ఐలాలకు పారిశుధ్య పనుల బాధ్యతలు
హోం క్వారైంటైన్లోని పౌరులపైన నిఘా
అధికారులకు మంత్రి కెటిఆర్ ఆదేశాలు
మనతెలంగాణ / హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ...
ఐటీ ఉద్యోగులూ ఆందోళన వద్దు
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది
విదేశాల నుంచి వచ్చేవారు క్వారంటైన్ పాటించాలి
సపోర్టు స్టాఫ్కు వేతనాల విషయంలో యాజమాన్యాలు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి
- ఐటి సంస్థల సంఘాలతో ప్రగతిభవన్ భేటీలో కెటిఆర్
మన...
రూ.1700 కోట్లతో మంచినీరు
పట్టణాలు, శివారు గ్రామాలలో మంచినీటికి కొరత లేకుండా ప్రత్యేక ప్రణాళికలు, పకడ్బందీ చర్యలు, పల్లె ప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతిని విజయవంతం చేశాం. ఒక్క రూపాయి అవినీతికీ అవకాశం లేకుండా త్వరలో టిఎస్...
కాంగ్రెస్ ‘వద్దు’ల పార్టీ
ప్రజలు అందుకే వాళ్లను వద్దంటున్నారు
మానవీయ కోణంలో బడ్జెట్ను పెట్టాం
ఇప్పటివరకు 1,23,075 ఉద్యోగాలు ఇచ్చాం
అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ వద్దుల పార్టీగా మారిందని, అందుకే ప్రజలు...
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఆలస్యం నిబంధన కారణంగా పరీక్ష రాయలేకపోయిన కొంతమంది విద్యార్థులు
కరోనా మాస్కులు, వాటర్ బాటిళ్లకు అనుమతి
తొలి రోజు 4.7 శాతం విద్యార్థులు గైర్హాజరు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 8...
రజకులను ఎస్సి జాబితాలో చేర్చాలి
హైదరాబాద్: రజకులను ఎస్సి జాబితాలో చేర్చాలని కోరుతూ తెలంగాణ రజక సంఘాల సమితి ప్రతినిధులు రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్కు వినతి పత్రాన్ని ఇచ్చారు. రజకులను ఆదుకునేందుకు ప్రత్యేక బడ్జెట్...
సడన్ సందర్శన
హైదరాబాద్ దుర్గం చెరువు సస్పెన్షన్ బ్రిడ్జి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కెటిఆర్
జూబ్లీహిల్స్ రోడ్.నం. 45 నుంచి ఇనార్బిట్మాల్ వరకు కాలినడకన పర్యటన
ఫ్లైఓవర్ నిర్మాణం, కేబుల్ బ్రిడ్జి పనులు త్వరితంగా, నాణ్యంగా...
త్వరలో రైతు రుణమాఫీ ప్రక్రియ
టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుపక్షపాత ప్రభుత్వం
సహకార ఎన్నికల్లో సామాజిక న్యాయం చేశాం
డిసిసిబి, డిసిఎంఎస్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల సమావేశంలో కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపాలిటీ, ఐటి,పరిశ్రమల...
త్వరలో భేషైన పౌల్ట్రీ పాలసీ
సిఎం కెసిఆర్ సహా మా కుటుంబమంతా రోజూ చికెన్ తింటాం : కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే అద్భుతమైన పౌల్ట్రీ పాలసీని త్వరలోనే తీసుకొస్తామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారవు వెల్లడించారు....
ప్రగతి రాష్ట్రాలకు ప్రాధాన్యమివ్వండి
కేంద్ర చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంకు మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి
గురువారం నాడు ప్రగతిభవన్లో
తనను కలుసుకున్న సుబ్రహ్మణ్యంతో మంత్రి
మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్తో రాష్ట్ర...
అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం
పట్టణ ప్రగతి సభల్లో మంత్రి కెటిఆర్ హెచ్చరిక
తప్పుడు నిర్మాణాలను నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసే అధికారాలు కొత్త మున్సిపల్ చట్టంలో ఉన్నాయి
బిల్డింగ్ అనుమతుల కోసం లంచం అడిగితే కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలి
అక్రమ లేఅవుట్ల...
పట్టణాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ…
పదవులపై దృష్టితో కాకుండా, రాజకీయాలకు అతీతంగా చిత్తశుద్ధితో పాల్గొనాలి
వార్డులవారీ ప్రగతి ప్రణాళికలు రూపొందించుకోవాలి
పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి
మౌలిక సదుపాయాలు, పౌరసేవలు, కాలుష్య నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి
పారిశుద్ధ ప్రణాళికలను పది రోజుల్లో అమలు చేయాలి,...
పల్లెల ప్రగతే రాష్ట్రాభివృద్ధి
దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, దేశంలో ఎక్కడా లేనంతగా పల్లెల అభివృద్ధి తెలంగాణలో జరుగుతుంది
మొదటి సారి ఎంఎల్ఎగానే కెసిఆర్ సిద్దిపేటకు 1988-89లో హరితహారం తెచ్చారు
ఒకే సారి 12వేల మొక్కలు నాటించారు
ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో...
తెలంగాణకు వరం కెసిఆర్
పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తరువాత ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి కె చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. దేశంలో ఎక్కడాలేని విధంగా, చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు...
మేక్ ఇన్ ఇండియా తరహాలో డిస్కవరీ ఇన్ ఇండియా
బయో ఏసియా సదస్సులో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : మేక్ ఇన్ ఇండియా మాదిరి డిస్కవరీ ఇన్ ఇండియా తీసుకురావాలని రా ష్ట్ర పరిశ్రమల, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు....
ఆసియాలోనే అతిపెద్ద లైఫ్సైన్సెస్ క్లస్టర్గా జీనోమ్ వ్యాలీ
విస్తరణకు 2.0 మాస్టర్ప్లాన్ రెడీ
పరిశ్రమను 50 నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి కృషి
ఈ దశాబ్దంలో 4లక్షల ఉద్యోగాల కల్పన, రూ. 170 కోట్ల పెట్టుబడితో వస్తున్న సింజీన్ జాతీయ ఫార్మా...
రెండు రోజుల్లోనే…!
మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు
అతి త్వరలో టిఎస్ బిపాస్ విధానం అమలు
‘సెల్ఫ్ సర్టిఫికేషన్’ పద్ధతికి సన్నాహాలు
మంత్రి కెటిఆర్ సూచనతో విధుల్లో నిమగ్నమైన అధికారులు
హైదరాబాద్ : తెలంగాణ మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు మరింత...
ఆర్థిక ఫెడరలిజం
5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఏకైక మార్గం
రాష్ట్రాలకు మరింత ఆర్థిక స్వేచ్ఛనివ్వాలి
కేంద్రం వినూత్న నిర్ణయాలు తీసుకోవాలి
భారీ ప్రాజెక్టుల ఆలోచన చేయాలి
మందగమనంలో దేశ ఆర్థిక వ్యవస్థ
మౌలిక వసతుల...
అన్నీ ప్రాంతీయ పార్టీలే
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని రాజకీయపార్టీలన్నీ ప్రాంతీయపార్టీలేనని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పెద్దసైజు ప్రాంతీయ పార్టీలుగా కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉనికి,యంత్రాంగం ఉన్న జాతీయపార్టీలు దేశంలో...