Home Search
ప్రభుత్వ రంగ - search results
If you're not happy with the results, please do another search
స్వచ్ఛ సైనికుడు బుచ్చిరాం
తొంభై ఏళ్లవయస్సులో గ్రామ సేవలో నిమగ్నం
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలకు సేవచేయాలనే తపన, సొంత గ్రామంపై మక్కువ ఉండాలే కానీ ప్రజాప్రతినిధులే కావల్సిన అవసరంలేదు. ఏడుపర్యాయాలు గ్రామ సర్పంచ్గా గెలిచి గ్రామాన్ని ఎంతో అభివృద్ధివైపుకు తీసుకువెళ్లినా...
2లక్షల 30 వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 30వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,30,274 మందికి వైరస్ సోకినట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా శుక్రవారం...
ఫీవర్కు విష జ్వరాల రోగుల తాకిడి
హైదరాబాద్: నగరంలో ఇటీవల కురిసిన వానలకు ముంపు ప్రాంతాలు జలమయంగా మారడంతో సీజనల్ వ్యాధులు విజృంభణ చేయడంతో ప్రజలు భయాందోళనతో కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం ఆరోగ్య శిబిరాలు నిర్వహించిన ఆశించిన స్దాయిలో సేవలు...
నేడు సద్దుల సంబురం
వాడవాడలా బతుకమ్మ వేడుకలకు
సిద్ధమవుతున్న ఆడపడుచులు
కొవిడ్ నేపథ్యంలో మాస్క్లు ధరించి
భౌతికదూరం పాటించాలని సూచనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : నేడు సద్దుల బతుకమ్మను నిర్వహించుకోవడానికి మహిళలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రతిసారి జాగృతి సంస్థ ఆధ్వర్యంలో...
వద్దన్నా వేశారు.. ఐనా కొంటాం
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరించిన విధానం కారణంగా మక్కలకు ధర దారుణంగా పడిపోయింది. 50% ఉన్న దిగుబడి సుంకాన్ని 15%కు తగ్గించి, ధర పడిపోవడానికి కారణమైన ఆ పార్టీ నాయకులే రాష్ట్రంలో ఇప్పుడు...
టీకాల రాజధాని తెలంగాణ
త్రి ఐ విధానంతో అద్భుత
ఫలితాలు, పిఎఎఫ్ఐ
సదస్సులో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ తీసుకొచ్చే విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలు...
వ్యవసాయ శాఖలో 2 విభాగాలు
బాధ్యులుగా ఇద్దరు ఐఎఎస్ అధికారులు
ఒక విభాగంలో సాగునీరు, విద్యుత్,
ఎరువులు, విత్తనాలు తదితర మౌలిక
సదుపాయాల పర్యవేక్షణ
మార్కెటింగ్పై మరో విభాగం దృష్టి
సాగులో సంస్థాగత మార్పులు
అవశ్యం వ్యవసాయశాఖపై...
ట్రంప్ వీసా రుసరుసలతో సొంత నష్టం 100 బిలియన్ డాలర్లు
విదేశీ నిపుణులకు ఎసరుతో స్వదేశీ లాస్
చితికిన ఆర్థిక వ్యవస్థపై మరింత భారం
వాషింగ్టన్ : విదేశీ ఐటి ఇతరత్రా నిపుణుల వీసాలపై ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలతో అమెరికా కంపెనీలకు భారీ నష్టం...
40 లక్షలు దాటిన కరోనా టెస్టులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 40 లక్షలు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 40,17,353 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అంటే ప్రతి పది లక్షల మందిలో...
రైతును రాజు చేయడమే టిఆర్ఎస్ లక్ష్యం: మంత్రి అజయ్
మధిర: రైతును రాజును చేయడమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపి నామా నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. శుక్రవారం మధిర...
రైతులకు సిఎం కెసిఆర్ గుడ్న్యూస్
హైదరాబాద్: మెుక్కజోన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మద్దతు ధర చెల్లించి వరిపంటతో పాటు మక్కలు కొనుగోలు చేస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. క్వింటాల్ మక్కలకు రూ. 1,850 మద్దతు ధర...
9,422 కోట్ల నష్టం
వరద నష్టాలపై కేంద్ర బృందానికి రాష్ట్రం నివేదన
పంటలకు రూ.8633 కోట్లు, రోడ్లకు రూ.222 కోట్లు, జిహెచ్ఎంసికి రూ.567 కోట్ల మేరకు దెబ్బ
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారుల వివరణ
ముంపు ప్రాంతాల్లో...
లంచావతారులు
ఎసిబి వలలో ఇద్దరు అధికారులు
రూ.2.25లక్షలు తీసుకుంటూ పట్టుబడిన దుండిగల్ మున్సిపల్ డిప్యూటీ ఇంజినీర్ హనుమంతు నాయక్
రూ.1.65లక్షలతో అడ్డంగా దొరికిన మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్
మనతెలంగాణ/హైదరాబాద్: ఉన్నత హోదాలో ఉన్న...
కరోనా వ్యాక్సిన్ కు రూ.50 వేల కోట్లు
న్యూఢిల్లీ: చైనా తరువాత అత్యధిక జనాభా కలిగిన భారత్లో కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటు లోకి తీసుకురాడానికి కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్లను ప్రత్యేకంగా కేటాయించినట్టు అనధికార వర్గాలు వెల్లడించాయి. దాదాపు...
ఎల్ఐసి కొత్త జీవన్ శాంతి ప్లాన్
హైదరాబాద్: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసి) బుధవారం కొత్త జీవన్ శాంతి ప్లాన్ ప్రారంభించింది. ఇది లింక్ చేయని, నాన్ పార్టిసిపెంట్, వ్యక్తిగత, సింగిల్ ప్రీమియం ప్లాన్. ఈ పాలసీ ప్రారంభం నుండి...
ఎస్బిఐ గృహ రుణాలు మరింత చౌక
0.25 శాతం తగ్గింపు ప్రకటించిన బ్యాంక్
న్యూఢిల్లీ : పండగ సీజన్ సందర్భం గా దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా) గృహ రుణాల రేట్లను మరింత...
అక్కున చేర్చుకుంటూ.. ఆత్మ స్థైర్యాన్నిస్తూ
వరద ముంపు బస్తీలు, కాలనీల్లో విస్తృతంగా కెటిఆర్ పర్యటన
బాధితుల సమస్యలను ఓపికగా వింటూ అక్కడిక్కక్కడే పరిష్కారం
సికింద్రాబాద్, ఉప్పల్ నియోజక వర్గాల కాలనీ ప్రజలకు రూ. 10వేల ఆర్థిక సాయం
శిబిరాల సందర్శన, బాదితులకు అందుతున్న...
ఉల్లిగడ్డల దిగుమతులపై ఆంక్షల సడలింపు
మార్కెట్లోకి బఫర్ స్టాక్
ధరలు తగ్గించే దిశగా కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ: ఉల్లిగడ్డల ధర అనూహ్యంగా పెరగడంతో దిగుమతులపై ఆంక్షలు సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి దిగుమతులను వేగంగా...
సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు పోలీసులకు ఆధునిక శిక్షణ
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన
న్యూఢిల్లీ: తీవ్రవాదం, సైబర్ నేరాలు, సరిహద్దు భద్రతకు సంబంధించిన వ్యవహారాలలో కొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు పోలీసు, పారామిలిటరీ దళాలను సమగ్రంగా ఆధునీకరిస్తున్నట్లు కేంద్ర హోం...
ఎన్నికల వ్యయ పరిమితులు!
లోక్సభ, శాసన సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చు పరిమితిని 10 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరచూ ఉల్లంఘనకు గురయ్యే నీతి వాక్యంలా ఉంది....