Sunday, April 28, 2024
Home Search

ప్రభుత్వ రంగ - search results

If you're not happy with the results, please do another search
Accident

ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి

ఫిరంగిపురం: గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం రూపూడి వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన ఓ టాటా ఏస్ వాహనం ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టింది. ఈ...

ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు

  ప్రతి మున్సిపల్ పట్టణంలో ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం? వాక్ టు వర్క్ విధానం కింద అమలు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి బిల్డర్లకు, డెవలపర్లకు ప్రోత్సాహకాలు ప్రణాళిక సిద్ధం చేస్తున్న పురపాలక శాఖ హైదరాబాద్ :...

టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు

  నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం...

జిల్లాలకు అదనపు కలెక్టర్లు

  హైదరాబాద్ : రాష్ట్రంలోని 47 మంది జాయింట్ కలెక్టర్లు, అధికారులను బదిలీ చేయడంతో పాటు వారికి అదనపు కలెక్టరలుగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్...
Kejriwal

ఇక ఆప్ టార్గెట్ బీహార్?

  దేశ రాజధాని ‘ఫలితాలపై’ కేజ్రీవాల్ క్రేజ్  బీహార్‌లో ప్రత్యామ్నాయం అందిస్తాం : ఆప్ పాట్నా: ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే, దాని...

ఏడాదికోసారి జిఎస్‌టి రేట్ల సమీక్ష

  కోల్‌కతా: ప్రభుత్వం నిరంతరంగా పరిశ్రమదారులు, వ్యాపారవేత్తలతో సమావేశం కావాలని, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని కోరుకుంటోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ నెల 1వ తేదీన పార్లమెంటులో కేంద్ర...

రాష్ట్రాలకు జిఎస్‌టి నష్టపరిహారం కింద త్వరలో రూ.35 వేల కోట్లు

  న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లలో ఆదాయ నష్టాలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్రం త్వరలోనే రూ.35 వేల కోట్లు విడుదల చేయనుంది. జిఎస్‌టి చట్ట ప్రకారం 2015 16...
banarasi-saree

బనారస్ చీరలపై చైనా ‘కరోనా’ ఎఫెక్ట్

వారణాసి : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బనారస్ చీరలకు కూడా కరోనా వైరస్ బెదద చుట్టుకుంది. వారణాసిలో తరాలుగా నేసే బనారస్ చీరలకు చైనా నుంచి పట్టు దారాన్ని దిగుమతి చేసుకోవడం ఆనవాయితీ....
school-bags

ఈ ‘బరువు’ దిగేదెప్పుడు?

 విద్యార్థులకు తగ్గని బ్యాగు భారం అమలుకు నోచుకోని విద్యాశాఖ ఆదేశాలు అధిక బరువుతో అనారోగ్యం బారిన విద్యార్థులు అధికారుల పర్యవేక్షణ లేక అమలు కాని ఉత్తర్వులు హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల బ్యాగు బరువు మోత తగ్గడంలేదు. విద్యార్థులు...
e-Bidding

రిజిస్ట్రేషన్ నంబర్‌ల ‘ఇబిడ్డింగ్’

పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్‌లోని నాలుగు ఆర్‌టిఎ కార్యాలయాల్లో రేపటి నుంచి ప్రారంభం, ఇక వాహనదారులు కోరుకున్న ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు,  ప్రభుత్వానికి భారీగా లభించనున్న ఆదాయం హైదరాబాద్ : ఇక వాహనదారులు తమకు...

ప్రశాంత్ కిశోర్ ‘రాజకీయం’!

  2014లో వినూత్న రీతిలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రజల దృష్టి ఆకట్టుకొని, నరేంద్ర మోడీ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి గుర్తింపు పొందారు. ఆయన ప్రజ్ఞాపాటవాల పట్ల...
coronavirus

కరోనా మృతుల్లో తొలి విదేశీయులు

 అమెరికన్ మహిళ, జపనీస్ పౌరుడు బలి చైనాలో 723కు చేరిన కరోనా మరణాలు జపాన్ ఓడలో మరికొందరికి కరోనా బీజింగ్/ టోక్యో : ఇంతవరకు కరోనా వైరస్ సోకి మరణిస్తున్నవారిని చైనాలోనే చూశాం. ఇప్పుడు విదేశీయులు కూడా...

జనం నుంచి వనానికి

  నాలుగు రోజుల పాటు అశేష జనాన్ని ఉర్రూతలూగించి ఆశీర్వదించి వన ప్రవేశం చేసిన దేవతలు సమ్మక్క, సారలమ్మలకు వీడ్కోలు పలికిన మంత్రులు ఆదివాసీ సంప్రదాయ పూజలతో తల్లులకు వీడ్కోలు ముగిసిన మేడారం జనజాతర వరంగల్ : మేడారం మహాజాతరలో...

తెలంగాణ ఐటికి మరో గౌరవం

  రాష్ట్రానికి విన్స్ గోల్డ్ ఇ గవర్నెన్స్ అవార్డు ప్రదానం మనతెలంగాణ/హైదరాబాద్: ఐటి రంగంలో తెలంగాణప్రభుత్వం మరోసారి జాతీయస్థాయి అవార్డును గెలుచుకుంది. కేంద్రప్రభుత్వం రిఫార్మ్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్‌సెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ...
Delhi-election-2020

‘బుల్లెట్‌పై బ్యాలెట్‌తో పోరాడతాం’

‘ఉచితాలు కాదు.. ఉద్యోగాలు కావాలి’ ‘అభివృద్ధికే ఓటు’ ఎన్నికల్లో తొలి ఓటర్ల ప్రాధాన్యాలు న్యూఢిల్లీ: బుల్లెట్ల కన్నా బ్యాలెట్‌కు, ఉచితాలకన్నా ఉద్యోగాలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటేసిన వారు ప్రాధాన్యం ఇచ్చినట్టు కనబడింది. శనివారం క్యూలలో...
Olympic-Association

ఒలింపిక్ సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం

జగన్మోహన్ వర్గానికే మెజారిటీ సంఘాల మద్దతు!  పోరు ఏకపక్షమేనా!  జగదీశ్వర్ ప్యానల్‌కు కష్టమే,  నేడు హైదరాబాద్‌లో టిఓఏ ఎన్నికలు మన తెలంగాణ/హైదరాబాద్: అనూహ్య మలుపులు తిరుగుతూ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తెలంగాణ ఒలింపిక్...
make-in-india

‘మేక్ ఇన్ ఇండియా’కు మేలే

 కరోనాతో చైనా నుంచి వస్తువుల దిగుమతులు నిలిపివేత దేశీయంగా కంపెనీలు ఉత్పత్తులను పెంచాయి కరోనా వైరస్ చైనాలో మానవ జీవితానికి ముప్పుగా పరిణమించింది. కానీ ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ ఆలోచనను ప్రోత్సహించడానికి భారతీయ వ్యాపారవేత్తలకు...
Ration-Shops

రేషన్ దుకాణాల్లో ఇపాస్ యంత్రాల మొరాయింపు

హైదరాబాద్: గ్రేటర్‌లో రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా పంపిణీ చేసే రేషన్ దుకాణాల్లో ఈపాస్ యంత్రాలు మొరాయింపుతో సకాలంలో కార్డులదారులకు సరుకులు తీసుకోలేని పరిస్దితి ఏర్పడింది. దీంతో పేదలు గంటల తరబడి...
Chidambaram

దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది: చిదంబరం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాన మంత్రి మోడీ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ...

రాష్ట్రాల తిరుగుబాటు బావుటా

  మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరవాత రాష్ట్రాల హక్కులను కాలరాయడం బాగా పెరిగింది. బిజెపి భారీ రాజకీయ పార్టీ అయిపోవడంతో జనం అణిగిమణిగి ఉండే ధోరణి మితిమీరుతోంది. కేంద్రం సర్వాధికారాలు చెలాయిస్తోంది....

Latest News